
బేగంపేట క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్లోని బేగంపేటలో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్యాసింజర్లుగా క్యాబ్ ఎక్కిన మహారాష్ట్రకు చెందిన ఓ దొంగల ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
