
Oneindia Telugu28 Nov, 04:34 am
రెండేళ్ళపాటు రూ.50వేల వడ్డీలేని రుణం.. మంత్రి ప్రకటనతో ఏపీలో వారికి తీపికబురుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా పల