
Oneindia Telugu03 Jan, 12:04 am
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే తొలిసారిభారతీయ రక్తం, పంజాబీ పౌరుషం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో దేశ పేరును మారుమోగేలా చేశాయి. భారతీయ సంతతికి చెందిన 28 ఏళ్ల అర్ష్దీప్ సింగ్ డాంగ్ బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్గా ఎంపికై చారిత్రాత్మక
