Samayam Telugu25 Sept, 11:44 am
హైదరాబాద్ లో ప్రజా దర్బార్, జాబ్ మేళా నిర్వహించిన ఏపీ మంత్రిఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ హైదరాబాద్లో జాబ్ మేళా, ప్రజా దర్బార్ నిర్వహించారు. అదేంటి ఏపీ మంత్రి తెలంగాణకు ఎందుకు వెళ్లారు.. అక్కడ జాబ్ మేళా, ప్రజా దర్బార్ ఎవరి కోసం ఏర్పాటు చేశారనే అనుమానం ఉంది కదా