
Andhra Jyothy10 Jan, 08:44 pm
శ్మశానం రెస్టారెంట్.. సమాధుల మధ్య కూర్చుని టిఫిన్లు, భోజనాలుగుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఓ విచిత్రమైన రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో కస్టమర్లు సమాధుల మధ్య కూర్చుని ఆహారం తింటారు, పానీయాలు తాగుతారు. అహ్మదాబాద్లో ప్రాచూర్యం పొందిన ఆ రెస్టారెంట్కు జన