
Asianet News Telugu05 Oct, 11:34 am
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అయోధ్యలో భూమి కొనుగోలు చేసిన సందర్భానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా వ్యవస్థాపకుడు, చైర్మన్ అభినందన్ లోధా వెల్లడించారు. హిందుస్థాన్ టైమ్