
చిన్న సమస్య.. దేశవ్యాప్తంగా 1000కిపై విమానాలు రద్దు! ఎయిర్పోర్టులలోప్రయాణికులు పడిగాపులు!
చిన్న సమస్య.. దేశ వ్యాప్తంగా 1000కిపై విమానాలు రద్దు! ఎయిర్పోర్టులలో ప్రయాణికులు పడిగాపులు!
© 2026 nimisham.in

చిన్న సమస్య.. దేశ వ్యాప్తంగా 1000కిపై విమానాలు రద్దు! ఎయిర్పోర్టులలో ప్రయాణికులు పడిగాపులు!

బ్రిటన్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వైఫల్యం.. 1000కి పైగా విమానాలు రద్దు

బ్రిటన్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వైఫల్యం.. 1000కి పైగా విమానాలు రద్దు.. గంటల తరబడి విమానాల్లోనే ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు అందించటం కోసం పీఎంఏవై అర్బన్, పీఎంఏవై రూరల్ క్రింద కేంద్రాన్ని సహకారం అందించాలని కోరింది కూటమి సర్కార్. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది అని సంతోషపడిన వేళ ఏపీలో పట్టణ ప్రాంత ఇళ్ళు లేని నిరుపేదలకు కేంద్రం శుభవార్త చెప్పింది.కొత్తగా 17,912 ఇళ్ళకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై అర్బన్-2.0 పథకం కింద రాష్ట్రానికి కొత్తగా 17,912 ఇళ్ళకు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 17,912 గృహాల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి రూ.447.80 కోట్లు విడుదల చేయడానికి పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి.ఒక్కో లబ్ధిదారుకు రూ.2.89లక్షల ఆర్థిక సాయంప్రతి ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.2.50లక్షలు అందిస్తాయి. కేంద్రం రూ.1.50లక్షలు, రాష్ట్రం రూ.1 లక్ష వాటా వేస్తాయి. ఇందులో వీబీ జీరాంజీ కింద రూ.27 వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు అదనంగా లభిస్తాయి. మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.89లక్షల ఆర్థిక సాయం అందనుంది. ఇకపై కేంద్రం మంజూరు చేసే ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు కేటాయించనుంది.17,912 గృహాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు ఈ మేరకు జిల్లాల వారీగా కేటాయింపులు జరిగాయి. మొత్తం 17,912 గృహాల్లో 15,793 ఇళ్లు పట్టణ స్థానిక సంస్థల యూఎల్బీ పరిధిలోనూ, 2,119 ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల యూడీఏ పరిధిలోనూ ఉన్నాయి. అనంతపురం జిల్లాకు అత్యధికంగా 1,387 గృహాలు కేటాయించగా, పల్నాడు 1,229, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 1,057, వైఎస్సార్ కడప 1,053 గృహాలు వచ్చాయి. ఏపీలో ఇల్లులేని పేదలకు కేంద్రం తీపికబురు.. కొత్తగా 4లక్షల ఇళ్ళు ఆర్థిక సాయం నేరుగా వారి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లో పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. PMAY Urban 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ పథకం 2.0) కింద పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా 17,912 ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చింది.. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.447.80 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు కూడా జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు మంజూరు చేయనున్నాయి. ఈ రూ.2.50 లక్షల్లో.. కేంద్రం వాటా రూ.1.50 లక్షలు కాగా.. రాష్ట్రం వాటా కింద రూ.లక్ష ఇస్తారు. వీటితో పాటుగా వీబీ జీరామ్జీ (ఉపాధి హామీ పథకం) కింద రూ.27వేలు.. అలాగే స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు ఇస్తారు. అంటే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.89 లక్షలు అందుతాయి. కేంద్రం పీఎంఏవై-2.0 కింద పట్టణ పేదలకు ఇళ్లను మంజూరు చేస్తుంది.. వీటిని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు కేటాయించనుంది.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఈ 17,912 ఇళ్లను జిల్లాల వారీగా కేటాయించింది. వీటిలో పట్టణ స్థానిక సంస్థ(యూఎల్బీ)ల పరిధిలో 15,793 ఇళ్లు ఉంటే.. పట్టణాభివృద్ధి సంస్థ(యూడీఏ)ల పరిధిలోకి మరో 2,119 ఇళ్లు వస్తాయి. ఈ 17,912 ఇళ్లలో అనంతపురం జిల్లాకు అత్యధికంగా 1,387 కేటాయించారు.. ఆ తర్వాత పల్నాడు జిల్లాకు (1,229), నెల్లూరు జిల్లాకు (1,057), కడప జిల్లాకు (1053) ఇళ్లు కేటాయించారు. రాష్ట్రంలో అత్యల్పంగా 212 ఇళ్లు పశ్చిమగోదావరి జిల్లాకు మంజూరయ్యాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి జిల్లాల కలెక్టర్లు అనుమతులు ఇస్తారు.PMAY Urban 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ పథకం 2.0) కింద పట్టణాల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించి కార్పెట్ ఏరియా కనీసం 30 చ.మీ., గరిష్ఠంగా 45 చ.మీ. ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు నమూనా డిజైన్లను

కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా విస్తరిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయేరియా బాధితులను ఆయన ఈరోజు పరామర్శించారు. స్థానిక 5వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారని, బాధితులందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. ఆగస్టు 17న మృతి చెందిన ఒక వ్యక్తి గుండెపోటు కారణంగానే కన్నుమూశారని, ఆ మరణానికి డయేరియాకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి తేల్చిచెప్పారు. ప్రాథమిక నీటి పరీక్షల నివేదిక ప్రకారం తాగునీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని వెల్లడైందన్నారు. సమస్యకు కారణం మున్సిపల్ పైప్లైన్లా లేక ప్రైవేట్ ఆర్వో ప్లాంట్లా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని వివరించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో పాత పైప్లైన్లను మారుస్తున్నామని, అందులో భాగంగా ఉయ్యూరులో రూ. 98 కోట్లతో పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూ ఇంగ్లాండ్లకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ( FIA ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత్ బియాండ్ బార్డర్స్ 2.0’ గాలా వేడుకతో భారత స్వాతంత్య్ర దినోత్సవ వారాంతపు సంబరాలు ఆగస్టు 16 సాయంత్రం సిప్రియాని వాల్ స్ట్రీట్లో ఘనంగా ముగిశాయి. భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, స్పాన్సర్లు, భారతీయ సమాజ నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం మాస్టర్ ఆఫ్ సెరిమొనీ ప్రారంభోపన్యాసం, భారత కాన్సులేట్ జనరల్, బన్సాల్ ఫౌండేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి వ్యవస్థాపక స్పాన్సర్ల గౌరవ సత్కారాలతో ప్రారంభమైంది. హెరిటేజ్ ఆర్ట్స్ అకాడమీ సమర్పించిన భారతీయ రాగ్ కీరవాణి వాయిద్య ప్రదర్శన, అమెరికా, భారత జాతీయ గీతాల ఆలపన, అనంతరం పలు రాగాల సమ్మేళన వాయిద్య ప్రదర్శన సభను అలరించాయి. ఈ సందర్భంగా న్యూయార్క్ గవర్నర్ కేతీ హోచుల్.. భారత కాన్సుల్ జనరల్, డిప్యూటీ కాన్సుల్ జనరల్, ఎంపీ హర్షవర్ధన్, NYC పబ్లిక్ అడ్వకేట్ జుమానే విలియమ్స్, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ పంపిన అధికారిక వీడియో సందేశాలను ప్రదర్శించారు.ఈ వేడుకలో FIA ఛైర్మన్ అంకుర్ వైద్య, FIA ప్రెసిడెంట్ శ్రీకాంత్ అక్కపల్లి, ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ గౌరవ్ వశిష్ట్, హార్డ్ రాక్ ప్రతినిధులు ప్రసంగించారు. బ్రాడ్వే తరహా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రీతి పటేల్ ఆలపించిన ‘గోకుల్ ధామ్ అన్ప్లగ్డ్’ సంగీత ప్రదర్శన, యువ బృందం సంగీత, మారియాచి బ్యాండ్ ప్రదర్శన, బెస్ట్ డ్రెస్డ్ పోటీలు ఈ ఈవెంట్లో ఆకట్టుకున్నాయి. అలాగే పూజా హెగ్డే (ఫైర్సైడ్ చాట్లో పాల్గొన్నారు), అడివి శేష్, అవినాష్ తివారీ, 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా' బృందం వంటి పలువురు సినీ, వివిధ రంగాల ప్రపంచ ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకంగా విచ్చేసిన అతిథులందరినీ FIA నాయకత్వం ఘనంగా సన్మానించింది.న్యూయార్క్

ఈ డివైజ్లో 750కి పైగా గైడెడ్ రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. కొత్త వంటకాలను కూడా తరచుగా యాడ్ చేస్తుంటారు. యూట్యూబ్ వీడియోల నుంచి రెసిపీలను ఏఐ సాయంతో ఇంపోర్ట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. 8 ఇంచెస్ టచ్స్క్రీన్ ద్వారా రెసిపీలను సెలక్ట్ చేసుకొని, స్క్రీన్పై కనిపించే సూచనలను అనుసరిస్తూ వంట చేసుకోవచ్చు. ముఖ్యంగా వంట చేయడంలో ఎక్కువ అనుభవం లేని వారికి ఈ గైడెడ్ విధానం ఉపయోగపడుతుంది. ఇందులో 9 భారతీయ భాషలకు సపోర్ట్ ఉండటం మరో ప్రత్యేకత. Upliance 2.0+లో కూరగాయలు కోయడం, కలపడం, గ్రైండ్ చేయడం, పిండిని కలపడం, ఆవిరిపై ఉడికించడం, వేయించడం, బ్లెండ్ చేయడం వంటి పలు పనులు చేయవచ్చు. ప్రత్యేకమైన ఓమ్ని బ్లేడ్తో వేర్వేరు వంట పనులను ఒకే జార్లో పూర్తి చేసేలా డిజైన్ చేశారు. ఇందులో 120°C వరకు హై-హీట్ కుకింగ్ సదుపాయం ఉంది. దీంతో తాలింపు, బ్రౌనింగ్ వంటి పనులు కూడా చేసుకోవచ్చు. సెన్సర్లు, స్మార్ట్ అల్గారిథమ్స్ వంట సమయంలో వేడి, సమయం, బ్లేడ్ వేగాన్ని అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తాయి. ఒకే జార్లో వంట పూర్తవడం వల్ల ఉపయోగించే పాత్రలు తగ్గి, వంట తర్వాత శుభ్రం చేసే పని కూడా సులభమవుతుంది. ధర విషయానికొస్తే అమెజాన్ లో దీని ధర రూ. 34,999కి లభిస్తోంది. ఈ స్మార్ట్ కుకింగ్ డివైజ్లో బిల్ట్-ఇన్ వెయింగ్ స్కేల్ ఉంటుంది. పదార్థాలను కొలవడంతో పాటు పోషక విలువలను ట్రాక్ చేసుకునే అవకాశం ఉంది. క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు వంటి వివరాలను తెలుసుకోవచ్చు. తక్కువ నూనెతో వండే వంటకాలు, హై-ప్రోటీన్ ఫుడ్, జైన్, వేగన్, పిల్లలకు అనుకూలమైన రెసిపీల వంటి విభిన్న ఆప్షన్లు ఉన్నాయి. దీంతో తమ ఆహార అవసరాలకు అనుగుణంగా వంటకాలను ఎంచుకోవచ్చు. Upliance 2.0+ను వైఫై ద్వారా యాప్తో కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్ ద్వారా వంట ప్రక్రియను కంట్రోల్ చేయడంతో పాటు అవసరమైనప్పుడు రెసిపీల్లో

చిరు లీక్స్లో 2.0 వర్షన్ వచ్చిందా..? చిరంజీవి కావాలనే కొన్ని విషయాలు లీక్ చేస్తున్నారా..? ఒకప్పుడు అనుకోకుండా లీక్ చేసే చిరు.. ఇప్పుడన్ని లెక్కలేసుకున్న తర్వాతే నోటి నుంచి ఓ మాట బయటికి వదిలేస్తున్నారా..? బాబీ సినిమా టైటిల్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారా..? ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ కూడా స్టైల్ మార్చేసారా..? అసలు మెగా 158 టైటిల్ ఏంటి..? చూద్దాం ఎక్స్క్లూజివ్గా..! చిరంజీవి కూడా అప్డేట్ అవుతున్నారు.. సరికొత్త ప్రమోషనల్ ట్రెండ్కు ఆయన కూడా అలవాటు పడుతున్నారు.. సినిమా చేయడం కాదు దాన్ని ట్రెండింగ్లో ఉంచడమూ ముఖ్యమే అని మెగాస్టార్కు బాగా అర్థమైనట్లుంది. అందుకే బాబీ సినిమా ప్రమోషన్స్ను తన చిరు లీక్స్తోనే షురూ చేసారు చిరు. కొరియన్ కనకరాజు సక్సెస్ వేడుకలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వింటున్నారుగా.. బాబీ సినిమా టైటిల్ను అలా చెప్పబోయి ఆపేసారు చిరంజీవి. ఇక్కడే చిరు లీక్స్ 2.0 వర్షన్ కనిపిస్తుంది. ఒకవేళ టైటిల్ చెప్పాలనుకుంటే మొత్తం చెప్పేవారే.. కావాలనే కదిరి అని ఆపేసారేమో అనే డౌట్స్ వస్తున్నాయిప్పుడు. అలా చేయడం వల్ల సినిమాపై ట్రెండింగ్ మొదలైంది.. టైటిల్ ఏమై ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆగస్ట్ 22న మెగా 158 సినిమా టీజర్ రానుంది.. ఇప్పటికే టీజర్ కట్ కూడా రెడీ అయిపోయింది. టైటిల్తోనే గ్లింప్స్ బయటికి రానుంది. దానికింకా 10 రోజులుంది కాబట్టి కదిరి అని లీక్ చేసి టైటిల్పై క్యూరియాసిటీ పెంచారు మెగాస్టార్. గతంలో రంగస్థలం, ఆచార్య టైమ్లో ఫుల్ లీక్స్ ఇచ్చారు చిరు. కానీ ఈసారి మాత్రం ప్లాన్ వేసుకునే సగం టైటిల్ లీక్ చేసారేమో అనిపిస్తుంది. ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే చిరు లీక్స్నే మెగా 158 ప్రమోషనల్ ఆయుధంగా వాడుకుంటున్నారు చిరంజీవి. ఓవైపు థమన్ ఆపుతున్నా.. కావాలనే స్టేజీ ఎక్కిన తర్వాత కూడా చిరు టైటిల్ గురించి పదేపదే చెప్పడం చూస్తే ఇదేదో మెగా ప్రమోషనల్

ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు (బుధవారం) న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను పొంగులేటి కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. గతంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి రాసిన లేఖను ఈ సందర్భంగా పొంగులేటి గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏడాది క్రితమే సర్వే పూర్తి.. మంజూరులోనే జాప్యం రాష్ట్రవ్యాప్తంగా ‘ఆవాస్ ప్లస్–2024’ యాప్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఇంటింటి సర్వే నిర్వహించామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ సర్వేలో 11.56 లక్షలకు పైగా గ్రామీణ పేద కుటుంబాలు ఇళ్లకు అర్హులుగా తేలాయని తెలిపారు. వీటికి సంబంధించి సూపర్ చెక్, అనర్హుల తొలగింపు ప్రక్రియలన్నీ ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ, కేంద్రం నుంచి లక్ష్యాల ప్రకటనలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో గత 12 ఏళ్లుగా పేదలకు ఇళ్ల నిర్మాణం నిలిచిపోయి తీవ్రమైన డిమాండ్ ఉందని తెలిపారు. ఒకేసారి ఈ ఇళ్లన్నింటినీ మంజూరు చేయాలని కోరారు. PMAY-G కింద ఇచ్చే కేంద్ర వాటా, సాధారణ రాష్ట్ర వాటాతో సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబం ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇందుకు అవసరమైన నిధులను ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో కేటాయించినట్లు