153 Articles•27 Reviews•12 Box Office Reports
Box office details are not available yet for this movie.
Open Collections Page →
Telugu Times • 6 Jun 2026

SkyC Media • 5 Jun 2026
Samayam Telugu • 5 Jun 2026

Chitrajyothy • 5 Jun 2026

TV9 Telugu • 4 Jun 2026

Chitrajyothy • 3 Jun 2026

Vaartha • 3 Jun 2026

Vaartha • 2 Jun 2026

Vaartha • 2 Jun 2026

Vaartha • 2 Jun 2026

Hindustan Times • 2 Jun 2026

Sakshi • 2 Jun 2026

10TV Telugu • 31 May 2026

Sakshi • 31 May 2026

Zee Telugu • 31 May 2026

10TV Telugu • 31 May 2026

10TV Telugu • 31 May 2026

AP7AM • 31 May 2026

10TV Telugu • 31 May 2026

AP7AM • 30 May 2026

Telugu Times • 30 May 2026

Chitrajyothy • 30 May 2026

Telugu Times • 30 May 2026

NTV Telugu • 30 May 2026

Andhra Jyothy • 29 May 2026

Chitrajyothy • 29 May 2026

Chitrajyothy • 28 May 2026

Hindustan Times • 28 May 2026

Indian Express • 27 May 2026

10TV Telugu • 26 May 2026

Chitrajyothy • 25 May 2026

10TV Telugu • 24 May 2026

10TV Telugu • 23 May 2026

ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ తరహా చిత్రాలకే జనాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు మీకోసం ఒక హారర్, సస్పెన్స్
Agricultural Income Tax Freeభారతదేశంలో నిర్దిష్ట ఆదాయ పన్ను వ్యవస్థ అమల్లో ఉంది. ఇక్కడ ఆదాయపు పన్ను చట్టం నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఇందులో పాత

పశ్చిమాసియా సంక్షోభం మరో కీలక మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే ఇజ్రాయెల్ వైఖరి కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. భద్రతా విషయంలో తగ్గేదేలే అంటూ

Peace Agreement : ప్రతిపాదిత ఒప్పందంలోని లెబనాన్ (Lebanon) కు సంబంధించిన ఒక కీలకమైన నిబంధనను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించినట్లు వార్తలు రావడంతో, అమెరికా-ఇరాన్ మధ్య సంఘర్షణకు

ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ఇరు దేశాలు చారిత్రక ఒప్పందానికి రావడం ఎంత వేగంగా జరిగిందో, అంతే వేగంగా
Iran America War End | Hormuz Strait | Trump | Mojthaba Khamenei | Nethanyahu | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App
America and Iran have reached a preliminary agreement to stop their conflict and reopen the Strait of Hormuz. A 60-day period is now set for further talks on Iran's nuclear program

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 15 జూన్ 2026 తండ్రి ద్వారా ఆస్తి లేదా ధనలాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొని మీ మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. పెద్దల
President Trump has warned Iran of renewed military action or a significant financial demand if a nuclear deal isn't reached. He asserted his agreement would ensure free passage through the Strait
Anya బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya ట్రైలర్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya సాంగ్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya ఫస్ట్ లుక్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya గ్లింప్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Anya రివ్యూస్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
US-Iran war: President Donald Trump stated a peace deal with Iran is still set for signing. An Israeli strike on Beirut caused a delay of a few hours
Donald Trump Warning To Netanyahu | | Iran Israel War | Attack On Lebanon | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About

US President Donald Trump on Sunday criticised Israel for launching attacks on the Lebanese capital, Beirut and called on all sides to refrain from extending hostilities, as it could complicate the

కలర్ఫుల్ డ్రస్లో సలార్ ఫేమ్ శ్రియారెడ్డి యూరప్ ట్రిప్లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు) ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో

Israeli military on Sunday announced that it launched strikes against the Lebanon-based Hezbollah militant group s infrastructure ahead of a potential US-Iran peace deal signing. Smoke was visible

పార్వతీపురం మన్యం క్రైమ్ స్టోరీ వెనుక షాకింగ్ నిజాలు.. వాలంటీర్ల ప్రేమాయణం.. నర్సుతో సహజీవనం.. కట్ చేస్తే చెరువులో తేలిన యువతి.. ప్రేమ అనే పవిత్రమైన పదం వెనుక ఎంతటి ఘోరమైన క్రూరత్వం దాగి ఉంటుందో
Victor Wembanyama had to watch the visiting team become champions, again. The Wemby era of the NBA is fully underway, with the 7-foot-4 French star unanimously winning the Defensive Player of the

United States President Donald Trump assured Israeli Prime Minister Benjamin Netanyahu of addressing Tehran s nuclear programme, missiles and Hezbollah while striking any deal with Iran, a senior

జెరూసలేం: అమెరికా–ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించకుండా కుదిరే ఏ

రూ.302 కోట్లతో 5,196 జల సంరక్షణ పనులు ఇప్పటికే 2,781 పనులు పూర్తి వివిధ దశల్లో మిగిలిన పనులు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సాగునీటి సదుపాయాల కల్పనే లక్ష్యం (పాడేరు- ఆంధ్రజ్యోతి) జలధార-జలహారతిలో
Small Savings Schemes Interest Rates 2026: పెట్టుబడులు పెట్టేందుకు మనకు చాలానే ఆప్షన్లు ఉన్నాయి. కానీ రిస్క్ ఉన్నవి, రిస్క్ లేని స్కీమ్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి దీర్ఘకాలంలో

In one of my coaching sessions with a 32-year-old Ivy League graduate let s call her Sanya she said that she has this underlying unhappiness with life in general. Sanya hopes that getting married
Small savings schemes are popular among conservative investors who want low risk and stable returns. Many of these schemes offer tax deductions, allowing investors to save on their overall tax

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 13 జూన్ 2026 నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉత్సాహంగా ముందుకు సాగుతారు. చాలా కాలంగా ఆలోచిస్తున్న పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడి వాటిని ప్రారంభించే అవకాశం

Former Andhra Pradesh Chief Secretary L V Subrahmanyam on Friday offered a mixed assessment of the NDA coalition government s two-year tenure in the state. While appreciating certain aspects of its
Looking for the best intermediate school, top junior college, and best intermediate college for IIT-JEE & NEET preparation? Sri Chaitanya Educational Institutions stands as one of the top

జెరూసేలం: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్

అంతర్జాతీయంగా ఎన్నో శాంతి చర్చలు, ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాలు జరుగుతున్నా కూడా ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమార్తె సారా, కోడలు సానియాతో కలిసి ప్రైవేట్ జెట్లో క్రికెట్ ఆడుతున్న వీడియోను పంచుకున్నారు. 'ఎత్తుతో సంబంధం లేకుండా వైఖరి మారదు' స్ఫూర్తిని ప్రదర్శించారు

సుదీర్ఘ కాలంగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఇరాన్ వివాదానికి ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (MOU) రూపుదిద్దుకుంటోంది. ఈ తాజా పరిణామాలపై ఇజ్రాయెల్

ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడనున్నట్లు కన్పిస్తుంది. అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. దీంతో ఈ

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 12 జూన్ 2026 నూతన ప్రయత్నాలు ఆశించిన వేగంతో కాకపోయినా క్రమంగా సఫలమవుతాయి. మీరు చేపట్టిన పనుల్లో సహనం ప్రదర్శిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. విలాసవంతమైన

The New York Knicks made a record comeback from 29 points down to beat the San Antonio Spurs 107-106 on Wednesday night ( by AP) OG Anunoby tipped in the miss of Jalen Brunson s long 3-point

Sukanya Veerappan case:దాదాపు 30 ఏళ్లుగా కొనసాగుతున్న వీరప్పన్ ఇంటర్వ్యూ పరువు నష్టం కేసులో సీనియర్ నటి సుకన్యకు భారీ ఊరట లభించింది. దిగువ కోర్టు ఇచ్చిన రూ.10.01 లక్షల పరిహారం తీర్పును మద్రాస్

సీనియర్ నటి సుకన్యకు ఎట్టకేలకు న్యాయపరమైన ఉపశమనం లభించింది. సీనియర్ నటి సుకన్య (Sukanya) కు ఎట్టకేలకు ఉపశమనం నటించింది. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వీరప్పన్ (Veerappan) పరువు నష్టం...

The Pentagon s intelligence arm has raised the assessed threat level on Israeli spying from high to critical in recent weeks, according to US media. NBC News first broke news of the change on...
West Bengal Chief Minister Suvendu Adhikari met Larsen & Toubro Chairman and Managing Director S.N. Subrahmanyan

కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘బాలన్ - ది బాయ్’. ‘ఆవేశం’ ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్తో ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్ర దర్శకుడు చిదంబరం...

“బాలన్ – ది బాయ్” సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి తమ బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరోస్ అజయ్ దేవగణ్, సూర్య, నాగచైతన్య, రాజ్ బి శెట్టి గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్,...

Star kids often find themselves at the centre of debates around privilege, talent and opportunity in Bollywood. Veteran actor Lalit Parimoo, who is best known for playing scientist Dr Jaikaal in the...

Naga Chaitanya and director Vikram K Kumar have started work on Dhootha 2. The team held a pooja ceremony on June 5, 2026 to launch the new season

టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ దూత 2 ప్రారంభం నేడు అన్నపూర్ణ స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా...
అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జోనర్స్, వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియాలిటీ వెంట పరుగులు తీయకుండా, కంటెంట్ కే ప్రాధాన్యతనిస్తూ...

When Dhootha premiered on Amazon Prime Video, it quickly became one of the most talked-about series, earning acclaim for its chilling storytelling, atmospheric execution, and Naga Chaitanya s...

Bobby Deol, whose film Bandar released in theatres on Friday, has opened up about the values that shaped him beyond the spotlight. In a recent interview, the actor spoke about changing attitudes...

అక్కినేని నాగచైతన్య సైతం నిర్మాతగా మారారు. 'దూత' వెబ్ సీరిస్ సీజన్ 2ను ఆయన శరత్ మరార్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సీరిస్ కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లకు...

There's a scene in Bandar where Sanya Malhotra's character, sister to Samar (Bobby Deol), breaks down during a jail visit to him. The rawness of her frustration, coupled with Sanya's convincing...

Social media influencer-turned-actor Tanya Mittal emerged as one of the most talked-about contestants on Bigg Boss 19. Months after the show, she is set to appear in the reality show Maa Hai Na


Ace director Gunasekhar longtime back planned a mythological entertainer Hiranyakashyap with hot hunk Rana. However later reports came that Suresh Babu sidelined Gunasekhar and roped in Trivikram Srinivas as the writer.

వర్కౌట్ మోడ్లో అనన్య నాగళ్ల! ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి.
Abu Dhabi: Amid a fourth round of US-mediated direct talks between Israeli and Lebanese officials in Washington, intense cross-border hostilities persisted on Tuesday, highlighting the deep-seated challenges facing diplomatic initiatives to halt the months-lon...

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 03 జూన్ 2026 కొన్ని ప్రయోజనములను అందరితో కలిసి పంచుకొనుటకు సిద్ధపడతారు. మీ సహకార స్వభావం వల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులలో మంచి గుర్తింపు పొందుతారు. గతంలో నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబములో ఇతరుల అతి జోక్యం కొంత అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత నిర్ణయాలలో అనవసర సలహాలు లేదా అభిప్రాయాలు మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. అయితే సహనంతో వ్యవహరిస్తే పరిస్థితులను సులభంగా అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. స్థిరాస్థుల కొనుగోలు లేదా పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో పెద్దలను, అనుభవజ్ఞులను సంప్రదించడం మీకు మేలు చేస్తుంది. తొందరపాటు నిర్ణయాల కంటే అన్ని కోణాలలో పరిశీలించి ముందుకు సాగడం ద్వారా భవిష్యత్తులో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీకు తెలియకుండా కొన్ని కార్యకలాపాలు లేదా నిర్ణయాలు జరుగుతున్నట్లు అనిపించే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. సహోద్యోగులతో వ్యవహరించే సమయంలో అప్రమత్తంగా ఉండి ముఖ్యమైన సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఎదురైన అడ్డంకులు క్రమంగా తొలగిపోవడంతో మీరు అనుకున్న లక్ష్యాల వైపు వేగంగా ముందుకు సాగగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో మీ కృషి మరియు సమయపాలన కీలక పాత్ర పోషిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడే సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. సామాజిక, వృత్తిపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ పరిచయ వర్గం మరింత విస్తరించవచ్చు. కొత్త వ్యక్తుల ద్వారా విలువైన సమాచారం లేదా అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. దూరపు బంధువులను కలిసే అవకాశం లభించి ఆనందకరమైన సమయాన్ని గడపగలుగుతారు. చాలాకాలంగా కలవని వారితో మళ్లీ సన్నిహితంగా మెలగడం వల్ల కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయి. వారి ద్వారా కొన్ని శుభవార్తలు లేదా ఉపయోగకరమైన సమాచారం అందే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ మీ పట్టుదల మరియు ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించగలుగుతారు. ప్రారంభంలో ఆలస్యం లేదా అనుకోని మార్పులు ఎదురైనా చివరికి అనుకూల ఫలితాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. సంగీతం, సాహిత్యం మరియు కళలకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఉత్సాహం పెరిగి సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు లభించవచ్చు. భూములకు సంబంధించిన వివాదాలు లేదా నిలిచిపోయిన వ్యవహారాలు క్రమంగా పరిష్కార దిశగా సాగుతాయి. చాలా కాలంగా ఆందోళన కలిగించిన అంశాలలో స్పష్టత లభించి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆస్తి సంబంధిత నిర్ణయాలలో పెద్దల సలహాలు మరియు సరైన ప్రణాళిక మీకు అనుకూల ఫలితాలను అందించగలవు. ఓర్పు, నేర్పుతో వ్యవహరించడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలను మీకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేస్తారు. క్లిష్ట పరిస్థితులలో కూడా ఆవేశానికి లోనుకాకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందించగలవు. మీ అనుభవం మరియు వివేకం కారణంగా పలువురు మీ సలహాలను కోరే అవకాశం ఉంది. మీ మాటల చాతుర్యం మరియు సమయోచిత వ్యవహారశైలి కారణంగా ఎంతటి వారినైనా ఆకట్టుకునే అవకాశం ఉంది. క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా వివరించి ఇతరుల మద్దతు పొందగలుగుతారు. సమావేశాలు, చర్చలు మరియు ముఖ్యమైన వ్యవహారాలలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. Amalapuram Minor Abortion:మైనర్ గర్భస్రావం కేసుపై కలెక్టర్ సీరియస్! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Today Rasi Phalalu : రాశి ఫలాలు – 02 జూన్ 2026 Today Rasi Phalalu : రాశి ఫలాలు – 01 జూన్ 2026 Today Rasi Phalalu : రాశి ఫలాలు – 31 మే 2026 Today Rasi Phalalu : రాశి ఫలాలు – 30 మే 2026 Today Rasi Phalalu : రాశి ఫలాలు – 29 మే 2026 Today Rasi Phalalu రాశి ఫలాలు – 28 మే 2026 జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని,... తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ల మధ్య చెలరేగిన రాజకీయ... వేలేరుపాడు మండలంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.స్థానికంగా జరిగిన విషాదకర... రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు... భారత్లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం అదనంగా ఉండాలనుకునే విదేశీయుల కోసం కేంద్ర... లాటరైట్ ఖనిజ వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్లో

<p><strong>ప్రకాశం జిల్లా, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):</strong> ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయింది. లారీలో తవుడు బస్తాల కింద దాచి తరలిస్తున్న వందల కిలోల గంజాయిని చూసి పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><strong><span style="color: rgb(253, 13, 13)">అసలు ఏమైందంటే..?</span></strong></p><p>పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారిపై ఒక లారీ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో ఆ మార్గంలో వేగంగా వచ్చిన ఒక బైక్, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: rgb(247, 2, 2)">ప్రమాదంతో వెలుగుచూసిన గంజాయి స్మగ్లింగ్</span></strong></p><p>ప్రమాద సమాచారం అందుకున్న ఒంగోలు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని అక్కడే వదిలేసి చాకచక్యంగా పరారయ్యారు. డ్రైవర్ ప్రవర్తన, పరారైన తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు లారీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లారీ లోపల తవుడు బస్తాల లోడ్ లాగా కనిపించినప్పటికీ, ఆ బస్తాల కింద భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్లను దాచినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక తనిఖీల ప్రకారం లారీలో సుమారు 500 కేజీలకు పైగా గంజాయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీని మార్కెట్ విలువ లక్షల్లో ఉంటుందని సమాచారం.</p><br/><p><strong><span style="color: rgb(249, 6, 6)">మన్యం టు తమిళనాడు.. గుట్టు రట్టయిందిలా!</span></strong></p><p>పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ గంజాయి రవాణాకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భారీ గంజాయి నిల్వలను మన్యం ప్రాంతం (ఏజెన్సీ) నుంచి తమిళనాడుకి తరలిస్తున్నట్లు ఒంగోలు పోలీసుల విచారణలో తేలింది. ప్రమాదానికి కారణమైన, గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది?, పరారైన డ్రైవర్, క్లీనర్ ఎవరు?, మన్యం ప్రాంతంలో వీరికి గంజాయి సరఫరా చేసింది ఎవరు?, తమిళనాడులో ఎవరికి చేరవేయాలి? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. జాతీయ రహదారులపై నిఘాను మరింత తీవ్రం చేశారు.</p><div id="btwArticleBodyAdsDiv_3"></div><br/><p><strong>ఈ వార్తలు కూడా చదవండి...</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/guntur/ap-cm-chandrababu-naidu-reviews-sir-process-and-calls-voter-list-revision-crucial-vk-1529013.html"> ‘సర్’ను సీరియస్గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం </a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/west-godavari/raghurama-krishnam-raju-slams-former-cid-officer-pv-sunil-kumar-over-comments-vk-1529021.html"> సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు</a></p><p style="text-align: start"><strong>Read Latest </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>AP News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/telangana"><strong>Telangana News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/national"><strong>National News</strong></a></p><p style="text-align: start"><strong>And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/"><strong>Telugu News</strong></a></p>

Amalapuram Minor Abortion: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అబార్షన్ (Minor Abortion) వ్యవహారంపై జిల్లా యంత్రాంగం నిశిత విచారణ ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ జారీ చేసిన కఠిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఉన్నతాధికారుల ప్రత్యేక బృందం మంగళవారం స్థానిక ‘ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్’ (Women’s Care & General Hospital) లో ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ ఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Read also: Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం–తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి ! ఈ ఉన్నత స్థాయి విచారణ బృందంలో అమలాపురం ఆర్డీవో మమ్మీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) దుర్గారావు, డీసీహెచ్ఎస్ (DCHS) కోఆర్డినేటర్ డాక్టర్ కార్తీక్, చైల్డ్ అండ్ ఉమెన్ కేర్ కమిషన్ సభ్యురాలు డాక్టర్ నాగ మానస, ఐసీడీఎస్ (ICDS) పీడీ, అదనపు డీఎంహెచ్వో భారతి లక్ష్మి పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా ఆసుపత్రి ప్రధాన వైద్యురాలు డాక్టర్ లంకె శిరీషను ప్రత్యేక బృందం గంటల పాటు నిలదీసి, కేసుకు సంబంధించిన పలు కీలక వివరాలను సేకరించింది. మైనర్ అబార్షన్ల విషయంలో పాటించాల్సిన చట్టపరమైన నిబంధనలు, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్ట ఉల్లంఘనలు, హాస్పిటల్ రికార్డులు మరియు వైద్య విధానాల నిర్వహణపై అధికారులు కూలంకషంగా ఆరా తీశారు. మైనర్ బాలిక గర్భస్రావం(Amalapuram Minor Abortion) వ్యవహారంలో ఆసుపత్రి యాజమాన్యం మరియు వైద్యుల పాత్రపై పూర్తి స్థాయి విచారణ దాదాపు ముగింపు దశకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో సేకరించిన డాక్యుమెంట్లు, ఆసుపత్రి రికార్డుల ఆధారంగా ఒక సమగ్ర నివేదికను రూపొందించి బుధవారం జిల్లా కలెక్టర్కు సమర్పించనున్నట్లు విచారణ బృందం స్పష్టం చేసింది. ఈ అధికారిక నివేదిక ఆధారంగా సదరు ఆసుపత్రిపై మరియు నిబంధనలు ఉల్లంఘించిన వైద్యురాలిపై చట్టపరంగా ఎలాంటి తదుపరి కఠిన చర్యలు తీసుకోవాలో కలెక్టర్ నిర్ణయించనున్నారు. Peddi Movie Ticket Price:పెద్ది’ సినిమా టికెట్ ధరలు భారీగా పెంపు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Manyam District Elephants:భయాందోళనకు గురి చేస్తున్న గజరాజులు! Vizianagaram Land Acquisition: భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష! Velairpadu Fire Accident: వేలేరుపాడులో ఘోర అగ్ని ప్రమాదం! Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం–తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి ! Chandrababu Naidu: లాటరైట్ వర్గీకరణ మార్పుపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ కోసమే తాను పర్యటిస్తున్నానంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని,... తాను ఒక చెరువును ఆక్రమించుకున్నానంటూ వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్... ఆర్సీబీ వరుసగా బ్యాక్-టు-బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. ఐపీఎల్ 2026లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు... రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు... తెలంగాణ కాంగ్రెస్, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. జనసేన అధినేత, ఏపీ... తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ల మధ్య చెలరేగిన రాజకీయ... లాటరైట్ ఖనిజ వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ రంగం... భారతదేశం, నేపాల్ దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు పూర్తిగా రెండు దేశాలకు సంబంధించిన అంతర్గత... భారత్లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం అదనంగా ఉండాలనుకునే విదేశీయుల కోసం కేంద్ర...

Peddi Movie Ticket Price: తెలంగాణలోని సినీ ప్రేక్షకులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ‘పెద్ది’ సినిమా విడుదలను పురస్కరించుకుని థియేటర్లలో టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రాలకు ఇచ్చే ప్రత్యేక రాయితీల్లో భాగంగానే ఈ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో ప్రకారం.. సినిమా విడుదలైన రోజు నుండి వరుసగా 10 రోజుల వరకు ఈ పెంచిన టికెట్ ధరలు తెలంగాణవ్యాప్తంగా అమల్లో ఉంటాయి. Read Also: Peddi:పెద్ది ట్రైలర్ విమర్శలపై డైరెక్టర్ బుచ్చిబాబు క్లారిటీ తెలంగాణవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ. 100 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే అధునాతన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ప్రతీ టికెట్పై అదనంగా రూ. 125 వరకు పెంచుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, సినిమా విడుదల కాబోయే ముందు రోజు అంటే జూన్ 3వ తేదీ రాత్రి ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం ఏకంగా రూ. 600 వరకు టికెట్ ధరను పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. పెద్ది సినిమాకు(Peddi Movie Ticket Price) ఉన్న విపరీతమైన క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలకు, పంపిణీదారులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల సామాన్య, మధ్యతరగతి సినిమా ప్రేక్షకుల జేబులకు భారీగా చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మొదటి వారం రోజుల్లో థియేటర్లలో సినిమా చూడాలనుకునే అభిమానులపై ఈ అదనపు ధరల భారం తీవ్ర ప్రభావం చూపనుంది. Manyam District Elephants:భయాందోళనకు గురి చేస్తున్న గజరాజులు! Amalapuram Minor Abortion:మైనర్ గర్భస్రావం కేసుపై కలెక్టర్ సీరియస్! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Peddi:పెద్ది ట్రైలర్ విమర్శలపై డైరెక్టర్ బుచ్చిబాబు క్లారిటీ Trisha: విజయ్తో రిలేషన్ రూమర్స్.. షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి త్రిష Hayagreeva Movie: క్రైమ్ థ్రిల్లర్ ‘హయగ్రీవ’ మూవీ రివ్యూ! Seetha Payanam Movie: ‘సీతా పయనం’ కలెక్షన్లపై అబద్ధపు ప్రచారం చేయను.. అర్జున్ సర్జా Seducer Movie: ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ హారర్ థ్రిల్లర్ ‘సెడ్యూసర్’ Peddi Movie Grand Press Meet: నేడు హైదరాబాద్లో ‘పెద్ది’ సినిమా గ్రాండ్ ప్రెస్ మీట్ తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ కోసమే తాను పర్యటిస్తున్నానంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని,... తాను ఒక చెరువును ఆక్రమించుకున్నానంటూ వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్... రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు... ఆర్సీబీ వరుసగా బ్యాక్-టు-బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. ఐపీఎల్ 2026లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు... తెలంగాణ కాంగ్రెస్, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. జనసేన అధినేత, ఏపీ... తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ల మధ్య చెలరేగిన రాజకీయ... లాటరైట్ ఖనిజ వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ రంగం... భారతదేశం, నేపాల్ దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు పూర్తిగా రెండు దేశాలకు సంబంధించిన అంతర్గత... డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అబార్షన్...

Manyam District Elephants: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల పరిధిలోని మార్కొండపుట్టి పంచాయతీ గ్రామాల్లో గజరాజులు మళ్లీ కలకలం సృష్టించాయి. మంగళవారం ఉదయం నుండి పెదగాసిల, పాతగాసిల, కే.గాసిల గ్రామాలలో ఏనుగుల గుంపు స్వైరవిహారం చేయడంతో స్థానిక గ్రామస్తులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏనుగుల కదలికలను గమనించిన అటవీ శాఖ ఎలిఫెంట్ ట్రాకర్ల (Elephant Trackers) బృందం వాటిని పర్యవేక్షిస్తూ అడవిలోకి తోలేందుకు ప్రయత్నించింది. అయితే, ఏనుగుల గుంపు వచ్చిందనే వార్త తెలియడంతో పరిసర ప్రాంతాల నుండి జనాలు వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో జనాల తాకిడిని నియంత్రించలేక, ఏనుగులను దారి మళ్లించలేక ఫారెస్ట్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. Read also: Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం–తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి ! గత కొన్ని సంవత్సరాలుగా మన్యం జిల్లాలో గజరాజులు స్థిర నివాసాలు ఏర్పరచుకుని సంచరిస్తున్నాయి. అధికారులు వీటిని పూర్తిగా దట్టమైన అడవుల్లోకి తరలించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవి మళ్లీ మళ్లీ గ్రామాల సమీపంలోకే వస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు పరిసర గ్రామాల్లో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అలర్ట్ చేస్తున్నప్పటికీ, ఏ క్షణంలో ఏనుగులు ఏ వైపు నుండి దాడి చేస్తాయోనని ఇక్కడి ప్రజలు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. మంగళవారం ఉదయం పాతగాసిల గ్రామ సమీపంలోకి ప్రవేశించిన గజరాజుల గుంపు అక్కడ ఉన్న ఒక పెద్ద అరటి తోటలో తిష్ట వేసింది. తోటలోని అరటి చెట్లను పూర్తిగా తొక్కి వేయడమే కాకుండా.. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గోవుల సాల (పశువుల కొట్టం) ను, రైతులు అమర్చుకున్న డ్రిప్ ఫిల్టర్లను, ఇతర విలువైన వ్యవసాయ ఉపకరణాలను పూర్తిగా తొక్కి ధ్వంసం చేశాయి. దీనివల్ల తమకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని, చేతికొచ్చే పంటతో పాటు పెట్టుబడి పెట్టిన పరికరాలు కూడా విరిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు కన్నీరుమున్నీరయ్యారు. తమను ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, శాశ్వత ప్రాతిపదికన ఈ ఏనుగుల దారి మళ్లించి, అవి మళ్లీ జనావాసాల్లోకి రాకుండా దట్టమైన అడవుల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని మన్యం గ్రామస్తులు గట్టిగా కోరుకుంటున్నారు. Narmeta Oil Palm Factory:నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై అపోహలు నమ్మవద్దు: మేనేజర్ Peddi Movie Ticket Price:పెద్ది’ సినిమా టికెట్ ధరలు భారీగా పెంపు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Amalapuram Minor Abortion:మైనర్ గర్భస్రావం కేసుపై కలెక్టర్ సీరియస్! Vizianagaram Land Acquisition: భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష! Velairpadu Fire Accident: వేలేరుపాడులో ఘోర అగ్ని ప్రమాదం! Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం–తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి ! Chandrababu Naidu: లాటరైట్ వర్గీకరణ మార్పుపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ కోసమే తాను పర్యటిస్తున్నానంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని,... తాను ఒక చెరువును ఆక్రమించుకున్నానంటూ వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్... ఆర్సీబీ వరుసగా బ్యాక్-టు-బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. ఐపీఎల్ 2026లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు... రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు... తెలంగాణ కాంగ్రెస్, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. జనసేన అధినేత, ఏపీ... తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ల మధ్య చెలరేగిన రాజకీయ... లాటరైట్ ఖనిజ వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ రంగం... భారతదేశం, నేపాల్ దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు పూర్తిగా రెండు దేశాలకు సంబంధించిన అంతర్గత... భారత్లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం అదనంగా ఉండాలనుకునే విదేశీయుల కోసం కేంద్ర...

Narmeta Oil Palm Factory; సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను, అపోహలను ప్రజలెవరూ నమ్మవద్దని ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి కోరారు. మంగళవారం ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో గత 30 సంవత్సరాలుగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో మూడు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు విజయవంతంగా నడుస్తున్నాయని, అవన్నీ గ్రామాలకు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ స్థానిక ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. Read also: Ponnam Prabhakar: పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని అత్యంత అధునాతనమైన, పర్యావరణహిత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్లు మేనేజర్ వివరించారు. ఫ్యాక్టరీలో వంద శాతం ఆర్గానిక్ స్వభావం కలిగిన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే ప్రాసెస్ చేస్తామని, ఆ గెలలు కొంత సమయం పాటు నిల్వ ఉండటం వల్ల సహజంగా జరిగే బ్యాక్టీరియా చర్యల వల్ల ఒక రకమైన ప్రత్యేక వాసన గాలిలో వ్యాపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ వాసన పూర్తిగా సహజసిద్ధమైన పండ్ల గుజ్జు నుండి ఉత్పన్నమయ్యే ఆర్గానిక్ వాసన మాత్రమేనని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ రకమైన ప్రాసెసింగ్ ప్రక్రియలో ఎలాంటి హానికరమైన రసాయనాలు గానీ, ప్రమాదకరమైన గ్యాస్లను గానీ ఉపయోగించరని ఆయన వెల్లడించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం(Narmeta Oil Palm Factory) ఎల్లవేళలా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు మరియు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తుందని శ్రీకాంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సమీప గ్రామాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఫ్యాక్టరీ ఇంచార్జ్ ప్రాణేశ్ గౌడ్, ఆయిల్ పామ్ ఇంజనీర్ గోపాలకృష్ణ మరియు ఇతర ఫ్యాక్టరీ అధికారులు పాల్గొన్నారు. Byri Shankar Mudiraj: తెలంగాణ ఏర్పాటులో బిజెపి పాత్ర కీలకం! Manyam District Elephants:భయాందోళనకు గురి చేస్తున్న గజరాజులు! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Pawan : పవన్ కంటే తనకే ఎక్కువ అర్హత ఉందంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే !! Pawan – Komati Reddy: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ Janasena Vs Congress : నీ సొల్లు కబుర్లు..అక్కడ చెప్పుకో – పొన్నం కు బొలిశెట్టి కౌంటర్ Pawan Kalyan : ఇది భారతదేశమా? పాకిస్థానా? కాంగ్రెస్ తీరు పై పవన్ ఆగ్రహం Janasena Party :తెలంగాణపై పూర్తి కమిట్మెంట్ ఉంది.. విమర్శకులపై పవన్ ఫైర్ ఆంధ్రప్రదేశ్ సీబీ సీఐడీ మాజీ అధినేత, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ లక్ష్యంగా... తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ కోసమే తాను పర్యటిస్తున్నానంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్... ప్రజా గాయకుడు, దివంగత గద్దరన్నతో తనకు ఉన్న వ్యక్తిగత, భావోద్వేగ అనుబంధాన్ని జనసేన అధినేత పవన్... ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలని,... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని,... తాను ఒక చెరువును ఆక్రమించుకున్నానంటూ వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్... ఆర్సీబీ వరుసగా బ్యాక్-టు-బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. ఐపీఎల్ 2026లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు... రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు... భారతదేశం, నేపాల్ దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు పూర్తిగా రెండు దేశాలకు సంబంధించిన అంతర్గత... తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ల మధ్య చెలరేగిన రాజకీయ...

Naga Chaitanya:నటుడు నాగచైతన్య తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు మరియు ఫొటోలను వాడి ఏఐ సాంకేతికతతో అశ్లీల కంటెంట్ సృష్టిస్తున్నారని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్నెట్ వేదికలపై ఇటువంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం తన పరువుకు భంగం కలిగిస్తోందని వివరించారు. తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనల్లో, వస్తువుల అమ్మకాల్లో తన ఇమేజ్ను వాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాగచైతన్య వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తక్షణమే స్పందించింది. ఇటువంటి చట్టవిరుద్ధమైన పనులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రముఖుల వ్యక్తిగత గౌరవానికి చట్టం కల్పిస్తున్న రక్షణను ఈ సందర్భంగా న్యాయమూర్తి గుర్తు చేశారు. ఇప్పుడు ఈ తీర్పు ద్వారా ఆయనకు పెద్ద ఉపశమనం లభించింది. Read also: Seetha Payanam Movie: ‘సీతా పయనం’ కలెక్షన్లపై అబద్ధపు ప్రచారం చేయను.. అర్జున్ సర్జా కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎవరూ ఆయన పేరు లేదా వాయిస్ వాడకూడదు. ఎటువంటి అనుమతి లేకుండా నాగచైతన్య ఫొటోలతో వస్తువులను తయారు చేయడం, విక్రయించడం పూర్తిగా నిషేధించబడింది. ఏఐ లేదా డీప్ఫేక్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి తప్పుడు చిత్రాలను సృష్టించడం నేరమని కోర్టు తెలిపింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నీ అభ్యంతరకర కంటెంట్ ఉన్న యూఆర్ఎల్లను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కీలక తీర్పు ద్వారా సైబర్ నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక లభించినట్లయింది. ఆయన ఇమేజ్ను దుర్వినియోగం చేసే ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షించాలని సంబంధిత సంస్థలకు కోర్టు సూచించింది. నటుడి కీర్తికి భంగం వాటిల్లకుండా చూడటమే ఈ మధ్యంతర ఉత్తర్వుల ప్రధాన ఉద్దేశ్యమని చెప్పవచ్చు. చట్టపరమైన ఈ నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు ప్రతివాదులు ఎవరూ అభ్యంతరకర కంటెంట్ను వ్యాప్తి చేయకూడదని కఠినమైన నిబంధనలు విధించింది. సినీ ప్రముఖుల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణలో ఇటువంటి కోర్టు ఆదేశాలు చాలా ముఖ్యమైనవిగా భావించాలి. అల్లు అర్జున్, నాగార్జున వంటి నటులు కూడా గతంలో ఇదే తరహాలో న్యాయ పోరాటం చేశారు. ఇప్పుడు నాగచైతన్య కూడా ఆ జాబితాలో చేరి తన హక్కులను గట్టిగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ ప్రపంచంలో ఇమేజ్ భద్రతకు ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. టెక్నాలజీ దుర్వినియోగాన్ని అరికట్టే దిశగా ఇది ఒక ముందడుగు అని చెప్పవచ్చు. నటులకు లభించిన ఈ న్యాయపరమైన రక్షణ పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Tamil Nadu BJP Leader: బీజేపీకి అన్నామలై రాజీనామా.. కొత్త పార్టీ వైపు అడుగులు? గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Varanasi movie: హైదరాబాద్లో ఐమాక్స్ కమ్బ్యాక్.. ఏఎంబీ సినిమాస్లో వారణాసి సందడి! Bigg Boss juliana: విజయ్ అభిమానుల ట్రోలింగ్.. బిడ్డను కోల్పోయానన్న జూలీ! Suman Kalyanpur Passes Away:ప్రముఖ దిగ్గజ గాయని సుమన్ కళ్యాణ్పూర్ కన్నుమూత! Tollywood : IPL సీజన్ ముగిసింది..ఇకనైనా ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారో ? Priyanka Jain Marriage: బుల్లితెర క్రేజీ కపుల్ ప్రియాంక జైన్-శివకుమార్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ Pooja Hegde Selfie Controversy: సెల్ఫీ వివాదంపై స్పందించిన పూజా హెగ్డే తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అమిత వేగమే ఇద్దరి ప్రాణాలను... పాయకరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) సాకేటి శంకర్ రావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్... భారత్-నేపాల్ మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. నేపాల్ ప్రధాని... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు... రానున్న ఐదేళ్లలో భూమిపై భరించలేని వేడి పెరగనుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.... పరిశ్రమలు పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు... తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (జూన్ 2, 2026) రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా... రాశి ఫలాలు – 02 జూన్ 2026 మేష రాశి మీరు లాభాలు వస్తాయని ఆశించి... తెలంగాణలోని అంగన్వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఎప్పటి నుంచో... లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడుల తీవ్రతపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని...

Written by Dipanita Nath and Ananya Shetty Earlier this year, as the central government highlighted the progress of biomass projects, it pointed out a key challenge in scaling: aggregating biomass feedstock and ensuring year-round storage. At Pune s COEP Techn...

Actor Naga Chaitanya scored a big victory in the Delhi High Court on Monday in his plea to protect his personality rights. The court granted the actor interim protection against the unauthorised use of his name, image, voice, likeness and other personality att...

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్న వేళ.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని.. యుద్ధం ఆగిపోతోందని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ విషయం బయటకు వచ్చింది. లెబనాన్లో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఆగ్రహానికి గురైన ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం.. బీరూట్పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్, నెతన్యాహుతో అత్యంత ఉద్రిక్తంగా మాట్లాడారు. “నువ్వు పిచ్చివాడివి.. నేను లేకపోతే జైలులో ఉండేవాడివి. ఇప్పుడు అందరూ నిన్ను, ఇజ్రాయెల్ను ద్వేషిస్తున్నారు” అంటూ ట్రంప్ మండిపడ్డారని అమెరికా అధికారులు వెల్లడించినట్లు కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ చర్యలు కేవలం లెబనాన్కే పరిమితం కాకుండా.. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. బీరూట్పై దాడి నిలిపివేయించానన్న ట్రంప్ ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందించారు. నెతన్యాహుతో “అత్యంత ఫలప్రదమైన” చర్చ జరిగిందని పేర్కొంటూ.. బీరూట్ వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ దళాలను వెనక్కి తిప్పినట్లు చెప్పారు. అంతేకాదు.. హెజ్బొల్లా ప్రతినిధులతో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులు చేయకపోతే తాము కూడా కాల్పులు ఆపేందుకు హెజ్బొల్లా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. “ఇరు పక్షాలు కాల్పులు నిలిపేస్తాయి. ఇది శాశ్వతంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అంటూ “ETERNITY” అనే పదాన్ని పెద్ద అక్షరాలతో పోస్ట్ చేశారు. నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గలేదు అయితే ట్రంప్ ప్రకటనల తర్వాత నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు మరోసారి సందేహాలకు తావిచ్చాయి. హెజ్బొల్లా తమ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగిస్తే బీరూట్లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. “హెజ్బొల్లా ఆగకపోతే మేము కూడా ఆగం” అని నెతన్యాహు ప్రకటించారు. దీంతో ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణపై ప్రశ్నలు తలెత్తాయి. యుద్ధం తాజా పరిస్థితి ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త చర్యలతో ఇరాన్పై సైనిక ఒత్తిడి ప్రారంభమైన తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్కు మద్దతుగా ఉన్న హెజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తుండగా.. ప్రతిగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్లో వైమానిక, భూదళాల ఆపరేషన్లు కొనసాగిస్తోంది. ఇటీవల బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా స్థావరాలు కూడా ఇజ్రాయెల్ లక్ష్యాలుగా మారాయి. ఈ పరిణామాలు పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళన పెరుగుతోంది. ఇరాన్ చర్చలకు బ్రేక్? లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు విస్తరించడంతో అమెరికాతో జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. తమ మిత్రదేశమైన హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతుండగా చర్చలు జరపడం సాధ్యం కాదని టెహ్రాన్ అభిప్రాయపడుతోంది. అయితే ట్రంప్ మాత్రం మరోవైపు భిన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇరాన్తో చర్చలు వేగంగా కొనసాగుతున్నాయని ఒక ప్రకటనలో చెబుతూనే.. మరో ఇంటర్వ్యూలో “ఆ చర్చలు బోరింగ్గా మారాయి. అవి విఫలమైనా నాకు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు” అని వ్యాఖ్యానించారు. ఇంకా “కొంతకాలం మౌనం పాటిస్తే మంచిది” అని కూడా అన్నారు. వాషింగ్టన్-టెల్అవీవ్ మధ్య విభేదాలా? ఇప్పటివరకు ఇరాన్ విషయంలో ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యూహాత్మకంగా భిన్న దిశల్లో కదులుతున్నాయా అనే చర్చ మొదలైంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా..
US President Donald Trump was projecting cautious optimism, telling Americans that negotiations with Iran were moving in the right direction and dismissing critics who questioned the diplomacy. Just sit back and relax, he wrote on Truth Social.

<p>టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ (GunaSekhar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయడం తగ్గించారు. అడపాదడపా సినిమాలు చేస్తున్న గుణశేఖర్ ఈ ఏడాది యుఫోరియా అనే సినిమా చేశారు. ఈ సినిమా థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు కానీ, ఓటీటీలో మాత్రం భారీ విజయాన్ని అందుకుంది.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>తాజాగా గుణశేఖర్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఎప్పటి నుంచో గుణశేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా హిరణ్యకశ్యప తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. కొన్నేళ్ళ క్రితం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం. తాజాగా ఈ ప్రెస్ మీట్ లో హిరణ్యకశ్యప గురించి గుణశేఖర్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏడేళ్ళు టైమ్ వేస్ట్ చేసినట్లు తెలిపారు.</p><br/><p>'హిరణ్యకశ్యప కోసం ఏడేళ్లు టైమ్ వేస్ట్ అయింది. రానా నేను కలిసి వర్క్ మొదలుపెట్టాం. ఫాక్స్ స్టార్ తో టైఅప్ అయ్యాం.. 300 కోట్ల బడ్జెట్ అనుకున్నాం. కరోనా అనంతరం ఫాక్స్ స్టార్ ను డిస్నీ కొనుగోలు చేసింది. వారు మా ప్రాజెక్టు వయోబుల్ కాదని ఫీలయ్యారు. ఈ లోపు నా ఐడియాలతో అనేక సినిమాలు వేరే వారు తీసి హిట్స్ కొట్టారు. అష్టదిగ్బాలకులను డిజైన్ చేసిన విధానం ముందు ఎవెంజర్స్ నథింగ్. ఈ మధ్య మహావతార నరసింహా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది.కానీ నా విజువైలెజైషన్ ను ఫాక్స్ స్టార్ వాళ్లు నమ్మారు. రానా, త్రివిక్రమ్ హిరణ్యకశ్యపకు మాటలు మాత్రమే రాస్తారని అన్నారు. నాకు త్రివిక్రమ్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. దాన్ని యానిమేషన్ ఫార్మాట్ లో అంతా సిద్దం చేశాం.. కానీ దాన్ని మేము లైవ్ యాక్షన్ గా తీద్దామనే వెయిట్ చేస్తున్నాం.

Actor Naga Chaitanya recently approached the Delhi High Court seeking protection of his personality rights. As per the latest update from news agency ANI on Monday, the Delhi High Court has granted interim protection to the Telugu film actor against the unauth...

<p>మేలో ఎండలు మండిపోయాయి... అయినా ఏసీ ధియేటర్లకు రావడానికి ప్రేక్షకులు జంకారు. థియేటర్లలో సినిమాలను భరించడం కంటే... ఎండ వేడిని తట్టుకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. చిత్రం ఏమంటే... ఈ యేడాది అత్యధిక చిత్రాలు విడుదలైంది మే నెలలోనే! ఈసారి మే నెలలో ఐదు వీకెండ్స్ వచ్చాయి. దాంతో ఏకంగా 31 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలు 21 కాగా, డబ్బింగ్ సినిమాలు 10. కానీ ఈ సినిమాల్లో తెలుగులో బ్రేకీవెన్ అయిన చిత్రాలు ఒకటి రెండు మాత్రమే!</p><p>మే నెల ప్రారంభమే నీరసంగా మొదలైంది. మే 1న తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' (Gayapadda Simham), సత్య 'జెట్లీ' (Jetlee) మూవీస్ వచ్చాయి. ప్రీ రిలీజ్ సమయంలో ఈ సినిమాలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఖచ్చితం ఈ సినిమాలు గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంటాయని అంతా భావించారు. కానీ వారి ఆశలను ఈ వినోదాత్మక చిత్రాలు నిరాశకు గురిచేశాయి.</p><p>సెకండ్ వీకెండ్లో సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన', లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి', రవిబాబు 'రేజర్' వంటి సినిమాలు విడుదలయ్యాయి. పేరుకు ఇవి చిన్న సినిమాలే అయినా ప్రచారం మాత్రం పెద్ద సినిమాల తరహాలో సాగింది. అదే ఈ సినిమాలకు మైనెస్ అయ్యింది. కొద్దిపాటి అంచనాలతో ఈ సినిమాలను చూడటానికి వెళ్ళిన వాళ్ళు సైతం ముఖాలు వేలాడేసుకుని థియేటర్ల నుంచి బయటకు వచ్చారు.</p><p>మూడో వారాంతంలో సూర్య 'వీరభద్రుడు' (Veerabhadrudu) , కన్నడ అనువాద చిత్రాలు 'కేడీ, రాక్షసపురం' వంటివి వచ్చాయి. అలానే వెంకట్ 'హరుడు' (Harudu), కిరణ్ అబ్బవరం నిర్మించిన 'దూరదర్శిని' వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవేవీ కూడా బాక్సాఫీస్ బరిలో తమ సత్తాను చాటలేకపోయాయి. అయితే నెగెటివ్

Junior college teachers across Maharashtra are up in arms against the new draft parameters of Sanch Manyata staffing approval norms for teachers. They allege that the proposed changes increasing the batch size of science practical from 20 to 30 students, reduc...

Chand Mera Dil box office collection day 10: Ananya Panday and Lakshya s romantic drama Chand Mera Dil hit theatres on May 22 with no pre-release buzz. Although the film showed a slight improvement over the opening weekend, it failed to sustain the momentum du...
💰 24 cr
Sobhita Dhulipala: నాగచైతన్యతో వివాహం తర్వాత అక్కినేని ఇంటి కోడలిగా మారిన శోభిత ధూళిపాళ్ల, గతంలో తమ పెళ్లిపై సోషల్ మీడియాలో జరిగిన చర్చలపై ఎట్టకేలకు స్పందించారు. సమంతతో విడాకుల తర్వాత చైతూ, శోభితను వివాహం చేసుకోవడంతో ఆ సమయంలో నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్, ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శోభిత తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆ విపరీతమైన అటెన్షన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Sobhita Dhulipala: పెళ్లి తర్వాత శోభిత ఫస్ట్ మూవీ.. బర్త్డే స్పెషల్ ఫస్ట్లుక్ విడుదల తన వ్యక్తిగత విషయాలపై ప్రజల్లో ఆసక్తి ఉండటం సహజమేనని, అయితే తాను మాత్రం తనకు నచ్చినట్లే జీవిస్తున్నానని శోభిత(Sobhita Dhulipala) స్పష్టం చేశారు. జనాలు తన నుంచి ఏం ఆశిస్తున్నారో తనకు తెలియదని, ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. తన గురించి బయట ఎన్ని రకాల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, వాటన్నిటి మధ్య తానెప్పుడూ స్థిరంగా, ప్రశాంతంగా ఉండగలనని ఆమె నమ్మకంగా పేర్కొన్నారు. సమాజంలో నడిచే ఇలాంటి చర్చలను ఆమె వాతావరణంతో పోల్చారు. వెదర్ ఎప్పుడూ ఒకేలా ఉండదని, సమాజంలోని ఈ చర్చలు కూడా అంతేనని, ఇవేవీ శాశ్వతం కానప్పుడు వాటిని సీరియస్గా తీసుకోకూడదని శోభిత చెప్పుకొచ్చారు. వాతావరణం మారినట్లే తనపై వచ్చే కామెంట్స్ కూడా మారిపోతాయని, అందుకే ఆ సమయంలో వచ్చిన నెగెటివిటీని లేదా ట్రోల్స్ను తాను అస్సలు పట్టించుకోలేదని ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

Sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) సినిమాలకు దూరమవుతుందని అంతా భావించారు. కానీ, పెళ్లి తరువాత ఆమె నటించిన ‘చీకటిలో’ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది. కానీ, ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. పెళ్లి తర్వాత కాస్త విరామం తీసుకున్న ఈ తెలుగమ్మాయి, ఇప్పుడు థియేటర్లలో భారీ కమ్బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. శోభిత పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా ఆమె నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్లుక్ను మేకర్స్ విడుదల చేశారు. Hellallallo Song: హెల్లల్లల్లో సాంగ్ పై తీవ్రమైన ట్రోలింగ్.. క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టువం’ అనే హై-కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో శోభిత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ ఫస్ట్లుక్లో ఆమె పూర్తి బ్లాక్ డ్రస్లో, సరికొత్త పవర్ఫుల్ అవతారంలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. హిందీతో కెరీర్ ప్రారంభించి సౌత్ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న శోభిత, ఈ విభిన్నమైన సబ్జెక్ట్తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది.

నాగచైతన్యతో పెళ్లికి చాలా కాలం ముందు నుంచే తమ రిలేషన్షిప్పై విపరీతమైన ప్రచారం జరిగిందని శోభిత శోభితా ధూళిపాళ అంగీకరించింది. అయితే, ఈ అనుభవం తనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిందని, బయటివారి అభిప్రాయాలతో ప్రభావితం కాకూడదని తెలుసుకున్నానని చెప్పింది. రూమర్స్ పై స్పందించాల్సిన అవసరం తనకు ఎప్పుడూ అనిపించలేదని, తన జీవితంపైనే దృష్టి పెట్టానని శోభిత తెలిపింది. కాలక్రమేణా, తనపై తనకు మరింత నమ్మకం పెరిగిందని, భిన్నమైన అభిప్రాయాలను పట్టించుకోకుండా జీవించడం అలవాటు చేసుకున్నానని ఆమె వివరించింది. ప్రజల అభిప్రాయాలు, వివాదాల గురించి శోభిత మాట్లాడుతూ.. అవి తాత్కాలికమైనవని చెప్పింది. సామాజిక చర్చలను మారుతున్న వాతావరణంతో పోల్చింది. ఈ రోజు మనల్ని ఇబ్బంది పెట్టే విషయం, రేపటికి కనుమరుగైపోవచ్చని ఆమె సూచించింది. తనకు ముఖ్యం తనపై తాను దృష్టి పెట్టడమేనని, క్షణికమైన స్పందనలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనని చెప్పింది. నిరంతరం ప్రజల దృష్టిలో ఉన్నప్పటికీ, ఈ ఆలోచనా విధానమే తనను బ్యాలెన్స్డ్గా ఉంచిందని శోభిత పేర్కొంది. వివాహ జీవితం గురించి శోభిత తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది. ప్రేమపై ఆమెకు స్పష్టమైన ఆలోచన ఉంది. ప్రతి వ్యక్తి తనకు తానుగా సంపూర్ణుడని, భాగస్వామి మనల్ని 'పూర్తి చేయడానికి' రారని ఆమె నమ్ముతుంది. అర్థవంతమైన సంబంధాలు మన వ్యక్తిత్వంలోని దాగి ఉన్న కోణాలను, భావోద్వేగాలను బయటకు తీసుకురావడానికి సహాయపడతాయని శోభిత చెప్పింది. ఒకరిలో ఉన్న లోటును మరొకరు పూరించడం కాకుండా, ఇద్దరు సంపూర్ణ వ్యక్తులు ఒకరి ద్వారా మరొకరు తమలోని కొత్త కోణాలను కనుగొన్నప్పుడే ప్రేమ బ్రతుకుతుందని ఆమె అభిప్రాయపడింది. ఇక సినిమాల విషయానికొస్తే, శోభిత త్వరలో 'వెట్టువం' అనే సైన్స్ ఫిక్షన్ డ్రామాలో కనిపించనుంది. నాగచైతన్య 'వృషభకర్మ' విడుదలకు సిద్ధమవుతున్నాడు.
Victor Wembanyama and the San Antonio Spurs received a surprise message for one of the NBA's biggest icons, Magic Johnson, after their Western Conference win on Saturday. Moments after Mitch Johnson and co stunned the defending champion Oklahoma City Thunder 1...

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. భార్య శోభిత పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ఉన్న క్యూట్ ఫొటోలని నాగచైతన్య షేర్ చేశాడు. 'మై లేడీ' అని క్యాప్షన్ పెట్టాడు. దీనికి శోభిత.. థ్యాంక్యూ బంగారం అని కామెంట్ పెట్టడం విశేషం. ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు) బేబీ జంట రొమాంటిక్ సాంగ్ స్టిల్స్ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Sobhita Dhulipala News: టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్యతో ప్రేమ, ఆ తర్వాత జరిగిన వివాహం కారణంగా నటి శోభితా ధూళిపాళ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్గా నిలుస్తూనే ఉంది. వీరిద్దరి వ్యక్తిగత విషయాలపై నెటిజన్లు, మీడియా రకరకాల ఊహాగానాలతో కథనాలు అల్లారు. 2024 ఆగస్టులో నిశ్చితార్థం, అదే ఏడాది డిసెంబర్లో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట.. ఇండస్ట్రీలోనే మోస్ట్ టాక్డ్ సెలబ్రిటీ వెడ్డింగ్స్లో ఒకటిగా నిలిచింది. అయితే, పెళ్లయిన కొన్ని నెలల తర్వాత శోభిత తన వైవాహిక జీవితంపై, అలాగే తనపై వచ్చే నెగెటివిటీ, ట్రోల్స్పై ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పింది. ట్రోల్స్పై శోభిత సానుకూల దృక్పథం తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలపై శోభిత ఎంతో సానుకూలంగా స్పందించింది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ప్రజలకు ఉండేది కేవలం సహజమైన ఉత్సుకత మాత్రమేనని, అందుకే వారు అంతగా మాట్లాడుకుంటారని ఆమె సానుకూలంగా అభిప్రాయపడింది. "నేను ఎప్పుడూ నా వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతాను. నా చుట్టూ ఇతరులు చేసే ప్రతి చర్చకు లేదా విమర్శకు స్పందించాల్సిన అవసరం నాకు లేదు. కాలక్రమేణా నా ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇతరులు నాపై చేసే నెగెటివ్ కామెంట్లు నా మనశ్శాంతిని ఏమాత్రం దెబ్బతీయలేవు" అని

Naga Chaitanya Birthday Wishes To Sobhita Dhulipala: తన రెండో భార్యకు సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పాడు. వారిద్దరి ప్రేమ ఎంత గాఢంగా ఉందో ఆ పోస్టులను బట్టి అర్థమవుతోంది. తన భర్త చెప్పిన విషెస్కు అంతే క్యూట్గా శోభిత ధూళిపాల రిప్లయి ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సినీ పరిశ్రమలో రెండో వివాహం చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటున్న జంట నాగచైతన్య, శోభిత హాయిగా ఉంటున్నారు. వారి రెండో జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది. వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆ జంట అప్పుడప్పుడు తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తపరుచుకుంటున్నారు. తాజాగా మరోసారి వారు తమ ప్రేమబంధాన్ని పంచుకున్నారు. మే 31వ రోజు శోభిత దూళిపాల పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా తన భార్య శోభితకు నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో ఉన్న ఫొటోలను పంచుకుంటూ చైతూ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. 'హ్యాపీ బర్త్ డే మై లేడీ శోభిత. నీతో జీవితాన్ని పంచుకునే అవకాశం లభించినందుకు నేను చాలా కృతజ్ఞుడిని' అంటూ రాసుకున్నాడు. ఇది చూసిన శోభిత 'థ్యాంక్యూ బంగారం' అని రిప్లయి ఇచ్చారు. దీనికి నెటిజన్ల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. సమంతతో విడాకులు పొందిన నాగచైతన్య కొన్ని నెలల తర్వాత హీరోయిన్ శోభిత ధూలిపాలను 2024 డిసెంబర్లో రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగిన అనంతరం వీరిద్దరూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కొన్ని సినిమాలతో బిజీగా ఉండగా.. శోభిత తన మోడలింగ్లో ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా నిత్యం సోషల్ మీడియాలో శోభిత

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న శోభిత ధూళిపాళ్ల.. అక్కినేని ఇంటి కోడలు అయిపోయింది. అయితే 2024 డిసెంబరులో వివాహం జరిగిన టైంలో వీళ్ల గురించి సోషల్ మీడియాలో చాలా మాట్లాడుకున్నారు. ఎందుకంటే చైతూ అప్పటికే సమంతని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేశాడు. దీంతో చైతూ-శోభిత పెళ్లి హాట్ టాపిక్ అయిపోయింది. ఆ టైంలో వచ్చిన కామెంట్స్, డిస్కషన్ గురించి ఇప్పుడు శోభిత

A horror film made on a modest budget by filmmaker and former YouTube creator Curry Barker is quickly becoming one of the biggest surprise success stories of the year. Released in Indian theatres on May 29 following its US debut on May 15, Obsession has genera...
💰 5.40 cr
Risk : పలు సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. జోయా జవేరి, రాజీవ్ కనకాల,అనీష్ కురువిల్లా, తరుణ్ సాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ కి ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఆశు రెడ్డి గెస్టులుగా హాజరయ్యారు. Also Read : Priyanka Jain : ఇన్నాళ్లు లివ్ ఇన్.. ఇప్పుడు ప్రియాంకతో పెళ్లి అనౌన్స్ చేసిన శివకుమార్.. ఎప్పుడు, ఎక్కడంటే..? ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. రిస్క్ టైటిల్, ట్రైలర్ బాగుందని, యువతకు ఈ సినిమా నచ్చుతుందని మూవీ యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. హీరో సందీప్ మాట్లాడుతూ.. మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను. వెండితెరపై నన్ను చూసుకోవడానికి దాదాపు పదేళ్లు పట్టింది. ఇదే నా తొలి విజయంగా భావిస్తున్నాను. రిస్క్ లో ఫస్ట్ హాఫ్లో ఫ్రెండ్షిప్, కామెడీ, లవ్ ఉంటే సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్గా సాగుతుంది. ఘంటాడి కృష్ణ గారు పాటలతోనే కథ చెప్పారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా జూన్ రెండో వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. డైరెక్టర్ ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ.. నా ఆశ నా శ్వాస సంగీతం. 16, సంపంగి.. లాంటి సినిమాలోని నా పాటలతో ఎంతోమందికి దగ్గరయ్యాను. దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. ఈ

వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మూవీ ఎపిక్ (Epic ). ఈ చిత్రంలోని ఓ పాటను సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ను హీరోయిన వైష్ణవి చైతన్య షేర్ చేసింది.

అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చై.. నాలుగేళ్ళ తరువాత విభేదాల వలన ఆమెకు విడాకులు ఇచ్చాడు. అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చై.. నాలుగేళ్ళ తరువాత విభేదాల వలన ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం చై లైఫ్ లోకి అడుగుపెట్టింది శోభిత ధూళిపాళ్ళ (Sobhita). తెనాలి అమ్మాయి అయినా కూడా బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న శోభిత ప్రస్తుతం అక్కినేని పెద్ద కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. నేడు శోభిత తన 34 వ పుట్టినరోజును జరుపుకొంటుంది. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు అందరూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా అక్కినేని నాగ చైతన్య.. భార్య శోభితకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపాడు. ఇద్దరూ కలిసి దిగిన రేర్ ఫొటోస్ ను షేర్ చేస్తూ... ' హ్యాపీ బర్త్ డే మై లేడీ శోభిత.. నీతో కలిసి జీవితాన్ని గడిపే అవకాశం దక్కినందుకు నేను కృతజ్ఞుడిని' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. శోభిత సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది చీకటి అనే వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకు వచ్చింది. కానీ, అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం పలు కథలను వింటోందని, కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఆమె ఎంచుకొంటుందని సమాచారం. త్వరలోనే శోభిత కొత్త సినిమా ప్రకటన చేయనుందని టాక్. మరి పెళ్ళి తరువాత శోభిత మంచి హిట్

Peddi : తెలుగు స్టేట్స్ను పెద్ది ఫీవర్ ఊపేస్తోంది. జూన్ 4 రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ టైమ్లో ఎంత కష్టపడ్డాడో.. అదే రేంజ్లో ఇప్పుడూ కనిపిస్తున్నాడు గ్లోబల్ స్టార్ చెర్రీ. దీని మీద ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ డిస్కషన్ నడుస్తోంది. పెద్ది మూవీ షూటింగ్ టైమ్లో చేతికి గాయం అయినా.. దాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు చెర్రీ. బ్రేక్ లేకుండా సినిమా షూటింగ్ పూర్తి చేయడం.. అదే ఉత్సాహంలో చేతికి సపోర్టు బ్రేస్తో ప్రమోషన్స్లోనూ పాల్గొంటున్నాడు. ఇది తన డెడీకేషన్ లెవల్ ఏంటో చూపిస్తున్నాడు. ఈ ప్రాసెస్లో ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైందని భావిస్తున్న రామ్ చరణ్.. మూవీ రిలీజ్ అయ్యాక కొంతకాలం పూర్తిగా రెస్ట్ మోడ్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. Nag Chaitanya : శోభిత బర్త్ డే.. భార్యతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన నాగ చైతన్య.. విషెష్ చెప్తూ.. ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్కి వెళ్లి రిలాక్స్ అవ్వాలని.. అదే సమయంలో చేతికి సంబంధించిన చిన్న సర్జరీ కూడా చేయించుకోవాలని అనుకుంటున్నాడని టాక్. ఐతే ఈ ట్రిప్ ని కేవలం హాలీడేగా కాకుండా.. క్రియేటివ్ బ్రేక్గా మార్చుకోవాలని అనుకుంటున్నాడట. డైరెక్టర్ సుకుమార్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టోరీ డిస్కషన్స్ కూడా అక్కడే స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఓవరాల్గా పెద్ది తర్వాత బ్రేక్ తీసుకున్నా.. తన నెక్స్ట్ మూవీ కోసం రామ్చరణ్ ఇప్పటికే ప్లానింగ్ స్టార్ట్ చేసినట్లే కనిపిస్తున్నాడు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య తన వ్యక్తిగత హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నటి సమంత రుత్ ప్రభుతో తన గత బంధాన్ని ఉద్దేశించి కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం నాగచైతన్య ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన పేరు, ఫొటోలు, వీడియోలను వాడొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పలు వెబ్సైట్లకు నోటీసులు కూడా జారీ చేసింది.నాగచైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ వాదనలు వినిపించారు. "కొన్ని ఆన్లైన్ మాధ్యమాలు సమంతను చైతన్య మోసం చేశారని, ఆమె కెరీర్ను నాశనం చేశారని నిరాధారమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇది కేవలం విమర్శ కాదు, కచ్చితంగా వ్యక్తిగత వేధింపులు, ట్రోలింగ్ కిందకే వస్తుంది" అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, నటుడి ప్రతిష్ఠను కించపరిచేలా ఉన్న కంటెంట్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ‘ఏ మాయ చేసావె’ (2009) సినిమా సమయంలో పరిచయమైన నాగచైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే, నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2021 అక్టోబర్లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగారు. నాగచైతన్య 2024 డిసెంబర్లో నటి శోభితా ధూళిపాళ్లను, సమంత 2025 డిసెంబర్లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు.ఇలా ఇద్దరూ కొత్త జీవితాలను ప్రారంభించి స్థిరపడినప్పటికీ,

నేడు నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ పుట్టిన రోజు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వైజాగ్ నుంచి మోడలింగ్ రంగంలోకి వచ్చి తెలుగు, హిందీ, హాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా, కీలక పాత్రల్లో అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది శోభిత ధూళిపాళ. రెండేళ్ల పాటు నాగచైతన్యని ప్రేమించి 2024 లో పెళ్లి చేసుకున్న శోభిత సోషల్ మీడియాలో మాత్రం ఇలా రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.

On Saturday, a Facebook post falsely claiming that Oklahoma City Thunder star Shai Gilgeous-Alexander has been deported to his home country of Canada went viral ahead of Game 7 of the 2026 NBA Western Conference Finals between the San Antonio Spurs and the Okl...

There has been a lot of chatter around the wedding of Naga Chaitanya and Sobhita Dhulipala in December 2024. The couple got engaged in August that same year, and up until the official news of their engagement broke, Sobhita and Chay never directly addressed th...

పూర్తి వివరాల కోసం మూల కథనం లింక్ చూడండి.

తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ మూడో సీజన్తో మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే రెండు సీజన్లు బ్లాక్బస్టర్ హిట్గా నిలిచి, భార్యాబాధితుల కథకు విశేష ఆదరణ తెచ్చిపెట్టాయి. తాజాగా, ఈ సిరీస్ మూడో సీజన్కు సంబంధించిన వినోదభరితమైన ట్రైలర్ను విడుదల చేశారు. జూన్ 19 నుంచి ఈ సిరీస్ డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. "పెళ్లి గురించి మనకు చిన్నప్పటి నుంచి అబద్ధాలే చెప్పారు" అంటూ అభినవ్ గోమటం చెప్పే డైలాగ్తో ట్రైలర్ మొదలవుతుంది. పెళ్లిళ్లపై తమ గోడు వెళ్లబోసుకుంటున్న ముగ్గురు స్నేహితులు ఘంటా రవి (ప్రియదర్శి), రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (చైతన్య కృష్ణ) సంభాషణలతో కథనం సరదాగా సాగుతుంది. "మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్న వాడు నాకు దొరికితేనా" అని విక్రమ్ అనగానే, స్వర్గంలో ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ ప్రత్యక్షమవడంతో కథ ఫాంటసీ మలుపు తీసుకుంటుంది.ఆ తర్వాత, ముగ్గురు స్నేహితుల జీవితాలు అనూహ్యంగా మారిపోతాయి. ఘంటా రవి ఎమ్మెల్యేగా, రాహుల్ గొప్ప రచయితగా, విక్రమ్ ఓ పెద్ద కంపెనీకి సీఈవోగా కనిపిస్తారు. ఇది నిజమా లేక మరో ప్రపంచంలో జరుగుతోందా అనే గందరగోళం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ను బట్టి చూస్తే, ఈసారి ఫాంటసీ అంశాలను జోడించి వినోదాన్ని నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్లినట్టు స్పష్టమవుతోంది.ప్రియదర్శి, అభినవ్, చైతన్య కృష్ణతో పాటు పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, దేవియాని శర్మ తమ పాత్రలతో మరోసారి అలరించడానికి సిద్ధమయ్యారు. మహి వి.

Chand Mera Dil box office collection day 9: Lakshya and Ananya Panday s romantic drama released in theatres last Friday and received mixed reviews from both critics and audiences. The film had a slow start at the box office and witnessed minimal growth over th...
Actor Naga Chaitanya has sought protection from the Delhi High Court against online content damaging his reputation, citing allegations of infidelity and AI-generated explicit material. The court acknowledged limitations on scrutiny for celebrities and granted...

<p>‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ సీజన్ 3 (Save The Tigers 3) వచ్చేందుకు అంతా సిద్ధమైంది. జియో హాట్ స్టార్ ఓటీటీలో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని, బ్లాక్ బస్టర్ ఆదరణను పొందిన ఈ సిరీస్ మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు బ్రేక్ వేసేందుకు ఈ సీజన్ 3 జూన్ 19 నుంచి జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కాబోతోంది. సీజన్ 3 ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ శనివారం ట్రైలర్ (Save The Tigers 3 Trailer)ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్ని గమనిస్తే..</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>‘‘ఎవరన్నా.. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి మనకు ఇన్ని అబద్దాలు చెప్పింది.. పెళ్లి అంటే పండు వెన్నెల, పెళ్లాం అంటే నిండు పున్నమి’’ అనే రాహుల్ పాత్రలో అభినవ్ గోమటం చెప్పే డైలాగ్తో ఈ ట్రైలర్ మొదలైంది. బార్లో రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (కృష్ణ చైతన్య), ఘంటా రవి (ప్రియదర్శి) ముగ్గురూ కలిసి పెళ్లి గురించి, జీవితం గురించి మాట్లాడుకుంటూ.. ‘మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్’ అని ఎవడు అన్నాడో నాకు దొరికితేనా? అని విక్రమ్ (కృష్ణ చైతన్య) అనడంతో స్వర్గంలో ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ ప్రత్యక్షమయ్యారు. వెన్నెల కిషోర్ ఎంట్రీతో కథ వేరే ట్రాక్ ఎక్కుతుంది. ఘంటా రవి ఎమ్మెల్యేగా.. రాహుల్ గొప్ప స్క్రీన్ప్లే రైటర్గా.. విక్రమ్ ఓ పెద్ద కంపెనీకి సీఈవో సెట్టవుతారు. అసలు తమ జీవితంలో ఏం జరుగుతుందో తమకే అర్థం కాని విధంగా వారి లైఫ్లు నడుస్తుంటాయి. ఈసారి ఏకంగా ఇంద్రుడు అండ్ టీమ్ భూలోకం వచ్చి.. వారితో

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గ్లామరస్ పోజులు.. విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు) చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు) ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు) విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్ ఆర్ట్స్ (ఫొటోలు) సిస్టమ్ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Save The Tigers Season 3 Trailer:తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పెళ్లి జీవితం, కుటుంబ బంధాలు, స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనలను మరోసారి వినోదాత్మకంగా చూపించారు. ట్రైలర్ ప్రారంభంలో రాహుల్ పాత్రలో నటించిన అభినవ్ గోమటం చెప్పే డైలాగ్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది. రాహుల్, విక్రమ్, ఘంటా రవి ముగ్గురు స్నేహితులు కలిసి జీవితంపై, పెళ్లి గురించి మాట్లాడుకునే సన్నివేశాలతో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత కథ ఒక్కసారిగా కొత్త మలుపు తిరుగుతుంది. వారి జీవితాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నట్లు చూపించారు. ఘంటా రవి ఎమ్మెల్యేగా ఎదగడం, రాహుల్ ప్రముఖ స్క్రీన్ప్లే రచయితగా మారడం, విక్రమ్ పెద్ద కంపెనీ సీఈవోగా కనిపించడం ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ మార్పులు నిజ జీవితంలో జరుగుతున్నాయా? లేక మరో ప్రపంచంలోనా? అనే సందేహాన్ని ట్రైలర్ ప్రేక్షకుల్లో కలిగిస్తోంది. ట్రైలర్లో వెన్నెల కిషోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన కనిపించే సన్నివేశాలు వినోదాన్ని మరింత పెంచాయి. ఫాంటసీ అంశాలను కామెడీతో కలిపి కథను కొత్త తరహాలో చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక మహిళా పాత్రల్లో దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, రోహిణి మరోసారి తమ నటనతో ఆకట్టుకోనున్నారు. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సీజన్లో నవ్వులు,

సంపంగి,16 వంటి చిత్రాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ స్వీయ సంగీత దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రిస్క్.. టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను థియేటర్లో చూడాలని నిర్ణయించుకున్నాను. ఇది యువతకు బాగా నచ్చే సినిమా అనిపిస్తోంది. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. ట్రైలర్లోని విజువల్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఉత్కంఠగా అనిపించింది. ఇంకా చూడాలనిపించింది. ఇంత ఉత్కంఠభరితంగా సినిమాను తెరకెక్కించిన దర్శకుడికి, నటీనటులకు, నిర్మాతలకు అభినందనలు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. హీరో సందీప్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే ప్యాషన్. చిన్న చిన్న మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను. వెండితెరపై నన్ను నేను చూసుకోవడానికి దాదాపు పదేళ్లు పట్టింది. దీన్నే నా తొలి విజయంగా భావిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలతో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ‘రిస్క్’ సినిమా జర్నీ నాకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. అహర్నిశలు కష్టపడి ఈ సినిమా చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. లవ్, ఎమోషన్, ఫైట్స్, యాక్షన్, మ్యూజిక్ అన్నీ ఇందులో ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో

పూర్తి వివరాల కోసం మూల కథనం లింక్ చూడండి.

<p>లీకైన రాజమౌళి, మహేష్ బాబు కాంబో మూవీ ‘వారణాసి’ ఉగ్రభట్టి గుహల ఎపిసోడ్.. ఢిల్లీ హైకోర్టులో నాగచైతన్య బిగ్ విన్.. విజయ్ దేవరకొండ, విక్రమ్ కె. కుమార్ కాంబోలో మూవీ, ముంబైలో చర్చలు.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై సినీ నటుడు హీరో సుమన్ ప్రశంసలు.. యంగ్ హీరో అనీశ్, అనశ్వర రాజన్ కాంబో మూవీ ‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్.. వంటి ఎన్నో అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం (Rapid Chitram) చూసేయండిక! </p><p></p><p><strong>ఇవి కూడా చదవండి:</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/tollywood/ram-charan-mechanical-engineer-lie-chiranjeevi-interview-rcb-72193.html"><strong>మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/oldies/rajinikanth-old-bus-conductor-id-card-crates-sensation-rcb-72192.html"><strong>అరుదైన పిక్.. సూపర్స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/tollywood/balakrishna-nbk111-gangster-look-mumbai-schedule-update-rcb-72186.html"><strong>NBK111: బాలయ్య గ్యాంగ్స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/miscellaneous/bandla-ganesh-recalls-shocking-up-incident-during-poultry-business-plan-rcb-72155.html"><strong>యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?</strong></a></p><div id="articlebodyAdsDiv"></div>

BATA: బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) , బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త సమర్పణలో టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) మ్యూజికల్ కాన్సెర్ట్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జూన్ 26, 2026 (శుక్రవారం) రాత్రి కాలిఫోర్నియాలోని శాన్ హోసే సివిక్ ఆడిటోరియంలో ఈ భారీ లైవ్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు. “ది మ్యూజిక్.. ది మాస్.. ది మ్యాజిక్” అనే ట్యాగ్లైన్తో రాబోతున్న ఈ ప్రదర్శనలో డీఎస్పీ తన అద్భుతమైన పాటలు, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. ఈ ఈవెంట్కు నాగరాజ్ అన్నయ్య (Nagaraj Annaiah) ప్రెజెంటర్గా వ్యవహరిస్తుండగా, సౌజన్య అనుబోతు (Soujanya Anubotu) ప్లాటినం స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. సమయం: రాత్రి 7:00 గంటలకు గేట్లు తెరుచుకుంటాయి (Doors Open), రాత్రి 8:00 గంటలకు షో ప్రారంభమవుతుంది (Show Starts). వేదిక: శాన్ హోసే సివిక్, 135 W శాన్ కార్లోస్ స్ట్రీట్, శాన్ హోసే, CA 95113 (San Jose Civic, 135 W San Carlos St, San Jose, CA 95113) ఈ సంగీత విభావరి టికెట్ల కోసం www.bata.org వెబ్సైట్ను సందర్శించవచ్చని, ఇతర సమాచారం కోసం 510-421-3535 లేదా 650-776-1203 నంబర్లను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

‘సంపంగి’, ‘16’ వంటి సంచలన చిత్రాలకు చార్ట్బస్టర్ ఎవర్గ్రీన్ మ్యూజిక్ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ స్వీయ దర్శకత్వంలో, నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం 'రిస్క్'. 'GK మిరాకిల్స్' బ్యానర్పై రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్లో సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను జూన్ రెండో వారంలో గ్రాండ్గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించింది. హీరో సందీప్ అశ్వ ఎమోషనల్ అవుతూ.. "నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్యాషన్. షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలు చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. సిల్వర్ స్క్రీన్ పై నన్ను నేను హీరోగా చూసుకోవడానికి దాదాపు పదేళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. దీన్నే నా తొలి విజయంగా భావిస్తున్నాను. ‘రిస్క్’ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజ్. ఫస్ట్ హాఫ్లో లవ్, కామెడీ, ఫ్రెండ్షిప్ ఉంటే.. సెకండ్ హాఫ్ అంతా మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లింగ్గా సాగుతుంది. రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా వంటి సీనియర్లతో నటించడం గొప్ప అనుభూతి. ఘంటాడి కృష్ణ గారు తన అద్భుతమైన పాటలతోనే కథ చెప్పారు. జూన్ రెండో వారంలో వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలి" అని కోరారు.

Chand Mera Dil box office collection day 8: Vivek Soni s Ananya Panday and Lakshya-starrer Chand Mera Dil was released in theatres on May 22. After receiving mixed reviews, the film has collected less than 20 crore in its first week.

Actor Naga Chaitanya recently approached the Delhi High Court seeking protection of his personality rights. The suit was filed over the alleged unauthorised use of his name, image, unauthorised merchandise, AI-generated and pornographic content.

Bollywood actor Ananya Panday has been facing backlash on social media for her Bharatanatyam fusion dance sequence in her recent release, Chand Mera Dil. Several Bharatanatyam dancers criticised her moves and, amid the controversy, dancer and choreographer San...

నటుడు నాగ చైతన్య పర్సనాలిటీ రైట్స్ పరిరక్షణకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఏఐ డీప్ఫేక్స్ వాడటంపై నిషేధం విధించింది.

అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టులో నాగ చైతన్య పిటిషన్ దాఖలు చేశారు. నాగ చైతన్య పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. న్యూఢిల్లీ, మే 29: తన వ్యక్తిగత హక్కులు, గోప్యతను పరిరక్షించాలని కోరుతూ అక్కినేని నాగ చైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టులో నాగ చైతన్య పిటిషన్ దాఖలు చేశారు. నాగ చైతన్య పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కోర్టు నాగచైతన్య అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది. నాగ చైతన్య వ్యక్తిత్వ హక్కులు పరిరక్షిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా నాగ చైతన్య పేరు, ముఖ రూపం, కంఠస్వరం వాణిజ్యపరంగా వాడటంపై నిషేధం విధించింది. తన వ్యక్తిగత హక్కులకు (పర్సనాలిటీ రైట్స్) భంగం కలిగిస్తున్నారంటూ కొద్దిరోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఓ బట్టల వ్యాపారి దుస్తులపై తన చిత్రాలు, పేరు వాడుతున్నాడని నాగార్జున కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుపై మే 12వ తేదీన కోర్టు విచారణ జరిపింది. న్యాయస్థానం సదరు వ్యాపారిపై సీరియస్ అయ్యింది. నాగార్జున ఫొటోలను వాణిజ్యపరంగా వాడుకునే అధికారం మీకు ఎవరిచ్చారంటూ కోర్టు నిలదీసింది. వ్యాపారి తరఫు న్యాయవాది శృతి అయ్యర్ వాదనలు వినిపిస్తూ 'ది ఘోస్ట్' సినిమాకు తాము అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి తమకు కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. మందులు

అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అనుమతి లేకుండా పేరు, ఫోటో, కంఠస్వరం వాడటంపై కోర్టు నిషేధం విధించింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)కు ఢిల్లీ హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఆయన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) కాపాడుతూ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వీడియోలు, ముఖం, వాయిస్ వాణిజ్యపరంగా ఉపయోగించడాన్ని కోర్టు తాత్కాలికంగా నిషేధించింది. ఇటీవల సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని వెబ్సైట్లలో సెలబ్రిటీల పేర్లు, ఫోటోలు ఉపయోగించి నకిలీ ప్రకటనలు, ఫేక్ ప్రమోషన్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో నాగచైతన్య ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు, వ్యక్తిగత గౌరవం మరియు సెలబ్రిటీ హక్కులు చట్టపరంగా రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున పేరును అశ్లీల కంటెంట్తో ముడిపెట్టిన కొన్ని వెబ్సైట్లపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వెబ్సైట్లను తక్షణమే బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సెలబ్రిటీల ఇమేజ్ను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ పెరుగుతున్న ఈ సమయంలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై ఈ తీర్పు కీలక మైలురాయిగా మారనుంది. భవిష్యత్తులో ఇతర సినీ ప్రముఖులు కూడా తమ హక్కుల రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారగా, అక్కినేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Filmmaker Karan Johar recently sent social media into overdrive after fans noticed that he had unfollowed several close friends and industry colleagues on Instagram, including Shah Rukh Khan, Ananya Panday, Kartik Aaryan, and longtime friend-designer Manish Ma...

Actor Shweta Tripathi is returning to her first love, theatre, with the play External Affairs. What makes this project extra special is that she will be sharing the stage with her husband, rapper and actor Chaitanya Sharma aka SlowCheeta, for the first time af...

Chand Mera Dil box office collection day 7:Actors Ananya Panday and Lakshya s romantic drama Chand Mera Dil hit theatres on May 22 with no pre-release buzz. The film has now wrapped up its first week on a disappointing note.

What's up with filmmaker Karan Johar's Instagram? With a following of 17.5 million, his posts have always been relatable, ranging from interactions with his adorable kids, to his two cents on different things.

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానగంధర్వులు, ‘పద్మవిభూషణ్’ ఎస్.పి. బాలు 80వ జయంతిని పురస్కరించుకుని నెల్లూరులో వైభవంగా కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరగనుంది. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానగంధర్వులు, ‘పద్మవిభూషణ్’ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (S.P. Balasubrahmanyam) 80వ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు (Nellore)లో వైభవంగా కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరగనుంది. జూన్ 4, 2026 గురువారం సాయంత్రం 5.30 గంటలకు నెల్లూరులోని మినీబైపాస్ రోడ్డులో గల ఎన్టీఆర్ పార్క్, అన్నమయ్య కూడలి వద్ద ఈ వేడుకను గ్రాండ్గా నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు (Muppavarapu Venkaiah Naidu) ముఖ్య అతిథిగా హాజరై.. ఎస్.పి. బాలు (SP Balu) కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ‘స్వరనీరాజనం - మన బాలుకి సుస్వరహారతి’ పేరుతో ప్రత్యేక సంగీతార్చన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ఆత్మీయ అతిథులుగా రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ‘పద్మభూషణ్’ డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి (శాంత బయోటెక్నిక్స్ వ్యవస్థాపక చైర్మన్)తో పాటు ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అలాగే నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు ఆచార్య సి.యం.కె.రెడ్డిలతో పాటు.. సినీ సంగీత ప్రపంచం నుంచి ప్రముఖ సంగీత దర్శకులు యం.యం.కీరవాణి, మణిశర్మ, సినీ నేపథ్య గాయకులు నాగూర్ బాబు (మనో) ఈ

Actor Ananya Panday recently offered a glimpse into her French getaway on Instagram, serving up a series of effortless summer looks. Among them, one outfit stood out - a light blue Napoleon-style jacket layered over a soft mauve tee and paired with dark-wash d...

Chand Mera Dil box office collection day 6: Lakshya and Ananya Panday s romantic drama released in theatres on Friday and received mixed reviews from both critics and audiences. The film witnessed a slow start at the box office and showed little growth over th...

Lebanon once again bore the brunt of Israeli attacks targeting Hezbollah militant group along the coast of the Litani River, a strategic river in South Lebanon. According to the Associated Press, Israel s military struck over 100 Hezbollah sites along the east...

అమీర్ ఖాన్ (Aamir Khan) బ్లాక్బస్టర్ సినిమా దంగల్ లో బబితా కుమారి అనే రెజ్లర్ పాత్రతో సన్యా మల్హోత్రా (Sanya Malhotra) బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అమీర్ ఖాన్ (Aamir Khan) బ్లాక్బస్టర్ సినిమా దంగల్ లో బబితా కుమారి అనే రెజ్లర్ పాత్రతో సన్యా మల్హోత్రా (Sanya Malhotra) బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో చాలా డీగ్లామరైజ్డ్గా, షార్ట్ హెయిర్తో పక్కా స్పోర్ట్స్ ఉమెన్లా కనిపించి మెప్పించింది. అయితే, తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న సన్యా, ఆ తర్వాత కేవలం నటనకే పరిమితం కాకుండా గ్లామర్ పరంగానూ తన రూపాన్ని పూర్తిగా మార్చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సన్యా సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ సృష్టిస్తూ ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తూ ఉంటుంది. తాజాగా సన్యా బికినీ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ హాట్ ఫోటోషూట్ లో చిన్నది.. పులి చారల బికినీ ధరించి, దానిపై బ్లాక్ కోట్ ని ధరించి పిచ్చెక్కించ్చింది. ఈ బోల్డ్ పిక్స్లో ఆమె తన పర్ఫెక్ట్ టోన్డ్ బాడీని చూపిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. సాధారణంగా సినిమాల్లో హోమ్లీగా, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ పాత్రల్లో కనిపించే సన్యా.. ఈ రేంజ్లో అందాల ఆరబోత చేయడంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. దంగల్ నాటి బోయ్ కట్ లుక్ నుంచి నేటి బికినీ బేబ్ వరకు ఆమె చేసిన గ్లామర్ ట్రాన్స్ఫార్మేషన్ చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మిస్టర్ మిడిల్ క్లాస్ కష్టాలు.. చూడడం చాలా కష్టం గోవిందా.. అనిల్ రావిపూడి,

Shobhaa De has defended Ananya Panday after the young actor found herself at the centre of online criticism following the release of a Bharatanatyam sequence from her film Chand Mera Dil. The sequence sparked debate on social media, with several users criticis...

Chand Mera Dil box office collection day 5: Ananya Panday and Lakshya's romantic drama, Chand Mera Dil, released in theatres on May 22. The film opened to mixed-to-negative reviews from the critics and is now struggling to see growth in its first week.

ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ, రాజకీయ జీవితంపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని మారుమూల కొమ్మినేనిపాలెం నుండి వచ్చి, తన కృషి, ప్రతిభతో సినీరంగంలో విశేష గుర్తింపు పొందిన ప్రయాణాన్ని ఆయన వివరించారు. తెరపై కనిపించినా నవ్వు తెప్పించగల తన వ్యక్తిత్వాన్ని, మరోవైపు రాజకీయ రంగంలో తన ప్రమేయాన్ని బ్యాలెన్స్ చేయడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తన నైజం సీరియస్నెస్ కాగా, తన వృత్తి హాస్యం అని పేర్కొన్నారు. రాజకీయాలలో తాను “తామరాకుపై నీటిబొట్టులా” వ్యవహరించానని తెలిపారు. రాజకీయాల వల్ల ఎలాంటి ప్రయోజనాలను తాను ఎప్పుడూ ఆశించలేదని, పదవుల పరంగా లబ్ధి పొందానంటే అది కేవలం దివంగత ముఖ్యమంత్రి YSRతో తనకున్న 20 ఏళ్ల సాన్నిహిత్యం వల్లేనని స్పష్టం చేశారు. YSR అధికారంలోకి వచ్చిన తర్వాత తనను పిలిచి ఒక పదవిని అప్పగించారని, ఆ పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. YSR తన అభిరుచిని గుర్తించి ఈ పదవి బాగుంటుందని భావించారని ఆయన తెలిపారు. YSRతో తన సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ, ఎంత ఒత్తిడిలోనైనా హాయిగా నవ్వగల సత్తా ఉన్న నాయకుల్లో YSR ఒక్కరేనని సుబ్రహ్మణ్యం అన్నారు. తాను వైఎస్ఆర్ ను సినిమాలకు తీసుకెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. సినిమా తనను నడిపితే, రాజకీయాలను మాత్రం తాను నడుపుకున్నానని, తనకంటూ కొన్ని పరిధులు పెట్టుకున్నానని వివరించారు. ముఖ్యంగా “పరదూషణ వద్దు” అనే సూత్రాన్ని ఆయన మొదటి ప్రిన్సిపల్గా పెట్టుకున్నట్లు తెలిపారు. నాటక రంగ అనుభవం తన నటనకు, విశిష్టమైన డైలాగ్ డెలివరీకి, టైమింగ్కు ఎంతగానో ఉపకరించిందని సుబ్రహ్మణ్యం తెలిపారు. తాను ప్రజానాట్య మండలి ద్వారా నాటక రంగానికి వచ్చానని, అది

Epic: ‘బేబీ’ వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలయికలో వస్తున్న సరికొత్త చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ (EPIC: First Semester). ట్రెండ్ సెట్టింగ్ వెబ్ సిరీస్ ’90’స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘బేబీ’ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు వైరల్ తాజాగా ఈ సినిమా నుండి ‘ప్రియసఖి’ అనే రెండో లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన ఈ మెలోడీ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటూ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సురేష్ బానిసెట్టి అందించిన అద్భుతమైన సాహిత్యం ఈ పాటను ఇన్స్టంట్గా వైరల్ చేశాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. యూత్ఫుల్ అండ్ మోస్ట్ రిలేటబుల్ మిడిల్ క్లాస్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ఈ లవ్లీ ఎంటర్టైనర్ థియేటర్లలో విడుదల కానుంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ (Liger) సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday). తాజాగా ఆమె నటించిన ప్యూర్ కాలేజీ లవ్ స్టోరీ ‘చాంద్ మేరా దిల్’ (Chand Mera Dil) థియేటర్లల...

Chand Mera Dil box office collection day 4: Lakshya and Ananya Panday's romantic drama released in theatres on Friday with little hype around it. Upon release, the film received lukewarm reviews, while audience reactions...

Home » Bollywood » Ananya Pandays Fusion Bharatanatyam Dance Scene Triggers Huge Meme Fest And Criticism Online rp ABN , Publish Date - May 25 , 2026 | 06:04 PM బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యపాండే (Ananya Pandey) సినిమా రి...

- Actress Ananya Nagalla is known for her stunning look in an orange dress. - She is part of the Telugu News and Current Affairs Channel "10TV". - The channel was launched in March 2013, catering to Telugu TV audiences in Telangana and Andhra Pradesh.

1. Chand Mera Dil box office collection day 2: Lakshya and Ananya Panday's romantic drama received only ₹3.56 crore on its second day of release, well below the opening day figure. 2. Despite this small amount, Chand Mera Dil has managed to pull in ₹7.71 crore to date, with a total India gross collection of ₹7.71 crore and an India net of ₹6.56 crore so far. 3. Although it has yet to show a significant spike in collections on Sunday, the film is expected to show growth over Saturday's opening weekend.

- మెగా కోడలు, టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తన లేటెస్ట్ ఫోటోషూట్తో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. - లాంగ్ స్కర్ట్ ధరించి, ఎంతో స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్లో ఆమె దిగిన క్రేజీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. - లావణ్య గ్లామరస్ సింప్లిసిటీకి, ఆమె రాయల్ లుక్కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

1. **Oh My Friend**: A breezy, fast-paced solo number by Karthik with lyrics by Krishna Chaitanya, delivering a catchy and emotionally resonant track. 2. **Nuvvu Nenu Jattu**: A short romantic song by Benny Dayal, featuring lyrics from Sirivennela Seetharama Sastry, which will be used as a filler in romantic scenes between the lead pair. 3. **Sri Chaitanya**: Siddharth and Shruti Haasan's performance of "We Have a Romeo," with their vocals taken care of by Ranjith, Sangeetha Prabhu, and Sarah Straub, delivering an excellent romantic number that will be remembered fondly.


