
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ది సినిమా వివాదం తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్కు ఇచ్చిన ప్రాధాన్యత మరియు ట్రీట్మెంట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా
Latest updates from nimisham.in news sources.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ది సినిమా వివాదం తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్కు ఇచ్చిన ప్రాధాన్యత మరియు ట్రీట్మెంట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా
అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జోనర్స్, వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియాలిటీ వెంట పరుగులు తీయకుండా, కంటెంట్ కే ప్రాధాన్యతనిస్తూ

ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ హ్యాండీ (81) దారుణ హత్య కలకలం రేపింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్లోని టార్జానాలో ఆయన ప్రేయసి కుమారుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు (జూన్ 4)పోలీసులు


దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షాక్ ఇచ్చింది. వాలంటరీ రిటెన్షన్ రూట్(వీఆర్ఆర్) కింద స్థానిక రుణ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకు
పిల్లలు చెప్పే ప్రతి విషయాన్ని కూడా ఆసక్తితో వినండి. ఇలా చేయడం వల్ల వారికి వారి భావాలను వ్యక్తపరిచే ధైర్యం వస్తుంది. పిల్లలు బాధపడినా, కోప్పడినా వారిని చిన్నచూపు చూడొద్దు. అర్థం చేసుకోవడానికి ట్రై


టాలీవుడ్లో ప్రస్తుతం పెద్ది హవా నడుస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా థియేటర్లకు క్యూ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. మొదటి
నల్లపూసల కార్యక్రమం జరగనివ్వకుండా దమయంతి, భవానీ శంకర్ మంచి ప్లాన్ వేస్తారు. అగ్రిమెంట్ పేపర్లు తమ వద్ద ఉన్నాయనే నమ్మకంతో భవానీ శంకర్, దమయంతి రెచ్చిపోతారు. రాధ, విక్రమ్లు తమంతట తాము బయట పెట్టేలా

విశాఖ: దేశంలోని మత్స్యసంపదలో 28శాతం ఏపీ నుంచే వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో నిర్వహించిన ‘సీఫుడ్ ఎక్స్పోర్ట్స్’పై వర్క్షాప్లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో కలిసి ఆయన

ఇంటర్నెట్ డెస్క్: కొందరు ఫ్యాన్స్కు ఫుట్బాల్ వరల్డ్ కప్ టికెట్లు ఉచితంగా లభించాయి. అయితే, సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగినట్లు ఫిఫా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ ఓ షరతు

తమిళనాట సినిమా - రాజకీయం రెండు తేడా లేకుండా రసవత్తరంగా సాగుతోంది. స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉండగా విజయ దళపతి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఏం సాధిస్తాడు లే అనుకుంటే ఏకంగా

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, అనేక దేశాల్లో వన్యప్రాణుల ఉనికి అంతరించిపోతున్న తరుణంలో.. భారతదేశం మాత్రం ఈ విభాగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ


ఇంటర్నెట్ డెస్క్: ‘దూత’ వెబ్సిరీస్తో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు నటుడు నాగచైతన్య. ఇప్పుడు ఈ హిట్ సిరీస్కు (Dhootha) సీక్వెల్ సిద్ధమవుతోంది. నేడు పూజా కార్యక్రమాలు జరగ్గా

డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పోయిన వెంటనే దాన్ని బ్లాక్ చేయడం అత్యంత ముఖ్యమైన పని. ఎందుకంటే కార్డు వివరాలు, CVV నంబర్ వంటి సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆన్లైన్ లావాదేవీల కోసం

కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలలోనూ పురోగతి కనిపిస్తుంది. ఏపీలో ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసి ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ (VPA) పర్యావరణ పరిరక్షణ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు వృషభ రాశి లగ్న స్థానంలో సంచరిస్తాడు. దీనివల్ల వృషభ రాశి వారు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఈ పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. కెరీర్లో మంచి

ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ (అడ్వాన్స్డ్)-2026 రాసిన విద్యార్థుల వ్యక్తిగత డేటా లీక్ (Data breach) అయిందని, వారి గోప్యతకు భంగం వాటిల్లిందంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఐఐటీ రూర్కీ (IIT Roorkee)

పాకిస్థాన్లో ప్రజాస్వామ్యం కేవలం కాగితాలకే పరిమితమైందని, తెరవెనుక అంతా సైనిక నియంతృత్వమే నడుస్తోందని అంతర్జాతీయ నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాక్ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు

కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తిరుమల పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఏఐ సేవలు భక్తులకు ఎంతో అద్భుతంగా అందుతున్నాయని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. టీటీడీ అమలు

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, తన మార్క్ నిర్ణయాలతో జట్టు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాడు. ఆఫ్ఘనిస్థాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన గంభీర్, పలు

హైదరాబాద్ శివారు గండిపేటలో వెలుగుచూసిన వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా
Annamalai Reveals Rajinikanth Offer : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నమొన్నటి వరకు దళపతి విజయ్ రాజకీయ ఎంట్రీపైనే ఉన్న ఫోకస్.. ఇప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి, యువనేత

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ.135 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అయితే, చిత్ర యూనిట్ ఈ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, 'ఉప్పెన'ఫేమ్ బుచ్చిబాబు అద్భుతమైన ప్రతిభతో మలిచిన భారీ పాన్-ఇండియా క్రీడా చిత్రం ‘పెద్ది’ థియేటర్లలో సంచలన విజయంతో దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా సాగిన ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్ఠానం తాజాగా ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల

అక్కినేని నాగచైతన్య సైతం నిర్మాతగా మారారు. 'దూత' వెబ్ సీరిస్ సీజన్ 2ను ఆయన శరత్ మరార్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సీరిస్ కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లకు