
Andhra Pradesh News News
Latest updates from nimisham.in news sources.


SkyC Media05 Jun, 07:11 am
కోట్లతో అమరావతి హైకోర్టు పనులు ప్రారంభించనున్న ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిలో భాగంగా అమరావతి హైకోర్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం రూ.547.07 కోట్లు కేటాయించింది

Eenadu05 Jun, 05:53 am
తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతంతిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముం

Andhra Jyothy05 Jun, 05:29 am
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలిప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైక్లింగ్ ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. పర్యావరణ రక్షణ కోసం ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు