
Keerthy Suresh’s Dorothy gets standing ovation at TIFF, first Tamil film there in a decade


Keerthy Suresh’s Dorothy gets standing ovation at TIFF, first Tamil film there in a decade

September’s second week brings a fresh mix of entertainment across OTT platforms. From Telugu and Hindi content to Malayalam titles and dubbed… The post OTT Releases This Week: Vishwanath & Sons, Chumbak and More on Prime Video, Netflix, JioHotstar and Other Platforms first appeared on Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT.

అందుకే ఆ సినిమా ప్రమోషన్లకు వెళ్లలేదు.. విమర్శలపై స్పందించిన నటి

Vaiyapuri then recalled that a senior production manager contacted him and asked him to come to the office to meet a director. However, the actor said the director declined to meet him
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి సంక్షోభ వాతావరణం నెలకొంది. ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ నిబంధనలపై థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతల మండలికి నడుమ వివాదం చెలరేగడంతో సెప్టెంబరు 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్లు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) మరియు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఉమ్మడిగా సంచలన ప్రకటన చేశాయి. ఈ వివాదానికి ప్రధాన కారణం థియేటర్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్ల మధ్య ఉండాల్సిన కాలపరిమితి అని తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన ప్రతీ చిత్రం కనీసం 8 వారాల (రెండు నెలలు) వ్యవధి తర్వాతే ఓటీటీ ప్లాట్ఫామ్లలో స్ట్రీమింగ్ కావాలని, ఈ మేరకు హామీ పత్రం ఇస్తేనే థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తామని తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్ల సమాఖ్య ఏకపక్షంగా కండిషన్ విధించాయి. ఈ నిబంధనను తమిళ నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. పొరుగున ఉన్న తెలుగు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో లేని కొత్త నిబంధనలను కేవలం కోలీవుడ్లోనే రుద్దడం ఏమాత్రం తగదని స్పష్టం చేసింది. అన్ని వర్గాల భాగస్వాములతో చర్చించకుండా థియేటర్ యాజమాన్యాలు ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్మాతలు తేల్చిచెప్పారు. థియేటర్ యజమానుల మొండి వైఖరికి నిరసనగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త సినిమాల విడుదలలతో పాటు, చిత్రాల షూటింగ్లు మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిగా నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. దీంతో కోలీవుడ్లో నిర్మాణాలు, విడుదలలు అన్నీ ఒకేసారి స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. గత కొద్దికాలంగా చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గుతోందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఓటీటీ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం సినిమాల నిర్మాణ వ్యయానికి కీలక ఆధారంగా మారిందని నిర్మాతలు భావిస్తుండటంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ సమస్య తీవ్రతను దృష్టిలో

తమిళ సినీ పరిశ్రమలో థియేటర్, ఓటీటీ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో సెప్టెంబర్ 1 నుంచి కార్యకలాపాలు స్తంభించనున్నాయి. కొత్త తమిళ సినిమాల విడుదలలు పూర్తిగా నిలిపివేయడంతో పాటు షూటింగ్లు, నిర్మాణానంతర పనులు కూడా ఆపాలని నిర్మాతల సంఘాలు ప్రకటించాయి. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కీలక ప్రకటన చేశాయి. ఆగస్టు 22న చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చాయి. దీంతో సెప్టెంబర్ ప్రారంభం నుంచే తమిళ సినీ పరిశ్రమ కార్యకలాపాలపై పెను ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదానికి ప్రధాన కారణం థియేటర్లలో విడుదలైన సినిమాలకు 8 వారాల ఓటీటీ గడువు తప్పనిసరి చేయాలన్న డిమాండ్. తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం, డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఈ నిబంధనను సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించాయి. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత 8 వారాలు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల చేయబోమని నిర్మాతలు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. అలాంటి హామీ ఇచ్చిన సినిమాలను మాత్రమే థియేటర్లలో ప్రదర్శిస్తామని స్పష్టం చేశాయి. నిర్మాతలను సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ నిబంధన విధించడాన్ని నిర్మాతల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ సినిమాల విడుదలలు నిలిపివేయడం ద్వారా తమ అభ్యంతరాన్ని తెలియజేయాలని నిర్ణయించాయి. నిర్మాతల వాదన ప్రకారం తమిళనాడులో ప్రతి సంవత్సరం 250కి పైగా సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. వాటిలో అత్యధిక చిత్రాలు ఆశించిన ఆదాయం సాధించలేక నిర్మాతలకు ఆర్థిక నష్టాలను మిగులుస్తున్నాయని వారు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిని తిరిగి పొందడంలో ఓటీటీ హక్కులు కీలకంగా మారాయని నిర్మాతల సంఘాలు పేర్కొంటున్నాయి. 8 వారాల గడువును తప్పనిసరి చేస్తే ఓటీటీ ఒప్పందాలపై ప్రభావం పడుతుందని వారి వాదన. ఇదిలా ఉండగా, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి ఏకపక్ష నిబంధన లేదని నిర్మాతలు

తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి సంక్షోభం నెలకొంది. ఓటీటీ స్ట్రీమింగ్ నిబంధనలపై థియేటర్ యాజమాన్యాలతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో, 2026 సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదలను నిలిపివేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ వివాదానికి ప్రధాన కారణం.. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్లలో స్ట్రీమింగ్ చేసే కాలపరిమితి. సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలని థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలు త్వరగా ఓటీటీలో అందుబాటులోకి రావడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతోందని, తద్వారా తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిర్మాతలు మాత్రం తమ వాణిజ్యపరమైన వెసులుబాటును కోరుకుంటున్నారు.ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు కొత్త సినిమాలను విడుదల చేయకూడదని నిర్మాతల మండలి స్పష్టం చేసింది. అయితే, ఇది పూర్తిస్థాయి బంద్ కాదని, సినిమా షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం సెప్టెంబర్ నెలతో పాటు ఆ తర్వాత విడుదల కావాల్సిన పలు చిత్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది

దిగ్గజ నటి షావుకారు జానకి (Sowcar Janaki) మృతి పట్ల యావత్ సినీ పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. షావుకారు జానకి పార్థివదేహాన్ని తమిళనాడు, తేనాంపేటలో ఉన్న ఆమె స్వగృహంలో శనివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం వుంచి, సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నామని షావుకారు జానకి మనవరాలు, నటి వైష్ణవి భర్త అరవింద్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. చెరగని ముద్ర: సీఎం విజయ్ తనదైన ప్రత్యేక నటనతో తరతరాలుగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి షావుకారు జానకి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురయ్యానని ముఖ్యమంత్రి విజయ్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘సినీ పరిశ్రమలో 70 యేళ్ళకుపైగా లెక్కలేనన్ని పాత్రలకు జీవం పోసిన ఆమె కళాత్మక ప్రస్థానం కూడా ప్రశంసనీయం. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషా చిత్రాల్లో నటించి పద్మశ్రీ, కలైమామణి, నంది పురస్కారాలతోపాటు అనేకఅవార్డులు అందుకున్న షావుకారు జానకి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. జానకి మరణంతో దుఃఖసాగరంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, చిత్రపరిశ్రమకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు భగవంతుని పాదాల చెంత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని సీఎం విజయ్ విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఒక శకం ముగిసింది: టీఎఫ్ఏపీఏ షావుకారు జానకి మృతిపట్ల తమిళ చిత్ర యాక్టివ్ నిర్మాతల సంఘం (టీఎఫ్ఏపీఏ) కార్యవర్గం, సభ్యులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. భారతీయ చిత్రపరిశ్రమలోని గొప్ప, అత్యంత గౌరవనీయ నటీమణుల్లో ఒకరైన షావుకారు జానకి మృతి తీవ్ర విచారాన్ని కలిగించింది. ఏడు దశాబ్దాలకు పైగా తన అపారమైన నటనతో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రపరిశ్రమలను సుసంపన్నం

Suriya-starrer Vishwanath And Sons was positioned as a Tamil film from the beginning. Director Venky Atluri and producer Naga Vamsi had made it clear before the release that, unlike their earlier films such as Sir with Dhanush and Lucky Baskhar with Dulquer Sa

Trisha Krishnan continues to remain one of the most consistent and sought-after actresses in South Indian cinema. After delivering a strong performance in the recently released Tamil film Karuppu opposite Suriya, the actress is now gearing up for her next majo

DISCLAIMER: This article is based on information from the public domain and/or the experts we spoke to. Inspired by their genuine appreciation for each other, we asked Delnna Rrajesh, psychotherapist and relationship breakthrough coach, about respect and equal

DC box office collection day 2: After making a mark as a director with films such as Kaithi, Vikram and Leo, Lokesh Kanagaraj stepped in front of the camera for the first time with the Tamil film DC, which opened to positive reviews on August 7. After opening