
అల్పపీడనం ప్రభావంతో గత మూడు రోజులు రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉన్న ఉపరితల ద్రోణి, ఒడిశా-బెంగాల్ తీరాల మీదుగా కొనసాగుతన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Tags:#weather-report
Found this helpful?
Share this story with your network