
UPI payments above ₹2,000 will attract a fractional charge from October 15 under the revised MDR framework. NPCI clarifies that merchants will bear the charges, while UPI remains free for consumers.సవరించిన ఎండీఆర్ విధానం ప్రకారం అక్టోబర్ 15 నుండి 2 వేల కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై స్వల్ప రుసుము వర్తిస్తుంది. వినియోగదారులకు యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగనున్నాయి.





