
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6:21 నుంచి 6:35 నిమిషాల మధ్య మీన లగ్నంలో శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు రానున్నారు.