
Pitru Paksha Tarpanam Telugu: శ్రాద్ధం లేదా పితృ తర్పణం సమయంలో పూర్వీకులకు నీటిని సమర్పించే విధానం సాధారణ పూజా విధానాలకు భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా తర్పణం చేసేటప్పుడు అరచేతిలోని ఒక నిర్దిష్ట భాగం నుంచి, బొటనవేలు–చూపుడు వేలు మధ్య ప్రాంతం నుంచి నీటిని వదులుతారు. అసలు ఇలా చేయడానికి కారణమేంటి? దీని వెనుక శాస్త్రోక్త నియమం ఉందా? ఈ ప్రాంతాన్ని ఎందుకు ప్రత్యేకంగా పరిగణిస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం.