
UPI Charges: అక్టోబర్ 15 నుంచి యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీ రాబోతోంది. కానీ ఇందులో ఒక ముఖ్యమైన మెలిక ఉంది. చెల్లింపు చేసే వ్యక్తిగా మీకు ఎలాంటి ఛార్జీ విధింపు ఉండదు. కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఫ్రేమ్వర్క్, రూ. 2,000 పైబడిన డైరెక్ట్ యూపీఐ చెల్లింపులపై మర్చంట్లకు 0.4% ఛార్జీని విధిస్తుంది. ఈ ఛార్జీని మర్చంట్ తన అక్వైరింగ్ బ్యాంక్కు చెల్లించాలి. అలాగే రూ. 75,000, అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఇది రూ. 300కు పరిమితం చేశారు.
Found this helpful?
Share this story with your network