
పారా స్విమ్మింగ్లో ఏపీకి చెందిన బలగ గణేష్ మాస్టర్ సంచలనం సృష్టించారు. జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ వరకు విస్తరించిన బోడెన్సీ సరస్సులో 12 కిలోమీటర్ల దూరాన్ని వెట్సూట్ లేకుండా ఈదుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ ఘనతపై మంత్రి నారా లోకేశ్ గణేష్ మాస్టర్కు అభినందనలు తెలిపారు.





