
రాజకీయాలు ప్రస్తుతం కలుషితమై పోయాయని, రాజకీయ నేతలు అవినీతి పరులుగా మారిపోయారని తెలంగాణ రాష్ట్రం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆదివారం సాయంత్రం శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు




