
రైల్వేశాఖ వినాయక చవితి పండుగ సీజన్ క్రమంలో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా మరో రెండు స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తెస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైళ్లు తెలంగాణ మీదుగా ప్రయాణించనున్నాయి. దీంతో తెలంగాణ ప్రజలకు ఉపయోగపడనున్నాయి.
Tags:#india
Found this helpful?
Share this story with your network