
చంచల్‌గూడ, న్యూస్‌టుడే: ఉల్లి ధర మళ్లీ పెరుగుతోంది. రెండు నెలల క్రితం కేజీ ధర కేవలం రూ.20. నెలలోనే మూడింతలు పెరిగింది. ప్రస్తుతం రిటేల్‌ మార్కెట్‌లో ఉల్లి ధర రూ.70 పలుకుతోంది. రెండేళ్ల తర్వాత ధరల్లో చాలా మార్పు కనిపిస్తోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




