
అప్పుల సమీకరణ రూ.34,285 కోట్లు మొత్తం వ్యయం రూ.1,04,789 కోట్లు కాగ్‌ తాజా నివేదిక ఈనాడు, హైదరాబాద్‌: ఆర్థిక లెక్కల్లో ఆదాయ, వ్యయాల మధ్య అంతరం పెరుగుతున్నందున కొత్త అప్పుల సేకరణతో రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకొస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు (5 నెలల్లో) రాష్ట్రానికి మొత్తం రెవెన్యూ రాబడి రూ.77,535.89 కోట్లు కాగా ఇందులో పన్నుల ద్వారా వచ్చింది రూ.69,097.42 కోట్లు. ఈ మేరకు 5 నెలల ఆదాయ, వ్యయాలపై ఆడిట్‌ నివేదికను కాగ్‌ బుధవారం విడుదల చేసింది. రాష్ట్ర ఆదాయ, వ్యయాలపై నెలవారీ ఆడిట్‌ నివేదికను కాగ్‌ విడుదల చేయడం ఆనవాయితీ. తాజా నివేదికలోని ముఖ్యాంశాలివి... .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.