
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానంపై కాశీలో సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రజాభాగస్వామ్యం, సేవాభావం, సామాజిక బాధ్యత కీలకమనే సందేశాన్ని సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.





