
కిలో రూ.65కి చేరిన ఉల్లిపాయ ధర రైతుబజార్లకు చేరని రాయితీ నిల్వలు - ఈనాడు, అమరావతి ఉల్లిని కోస్తే కన్నీళ్లొస్తాయి. కానీ... అమాంతం పెరిగిన రేటుతో కొన్నా కన్నీళ్లు పెట్టిస్తోంది. రెండు నెలల కిందట సాధారణంగా ఉన్న ధర ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. ప్రభుత్వం సరఫరా చేస్తామంటున్న రాయితీ ఉల్లి ఇప్పటికీ రైతుబజార్లకు చేరనివేళ వినియోగదారులపై భారం పడుతోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.