వికసిత్ భారత్
Actor ProfilePolitician

వికసిత్ భారత్

📊 Box Office Collections
Total News27
Movie Updates0
Sources11
దేశ నిర్మాణంలో భాగస్వాములు కండి
AP7AM4 Dec 2026
దేశ నిర్మాణంలో భాగస్వాములు కండి

ప్రజలు, ఉద్యోగులు, అధికారుల సమష్టి భాగస్వామ్యంతో 'పార్ట్‌నర్స్‌ ఇన్‌ నేషన్‌ బిల్డింగ్‌' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గుంతలు లేని

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి
Andhra Jyothy4 Dec 2026
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి

ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్‌నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్‌నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ఈరోజు (మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పార్టనర్స్ ఇన్‌నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలని మార్గనిర్దేశం చేశారు. ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలని సీఎం సూచించారు. గుంతలు పడిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రజలు ఇన్‌వాల్వ్ అవుతారనడానికి భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన స్పందనే నిదర్శనమని తెలిపారు. అలాగే వాస్తవాలను ప్రజలకు వివరిస్తే... ప్రభుత్వానికి ప్రజలే అండగా నిలుస్తారని.. దీనికి కర్నూలులో డీఎస్సీ-2025 టీచర్లు చేపట్టిన కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో నెలవారీ ఆర్థిక ప్రగతి నివేదికపై సమీక్షించామని అన్నారు. జులైలో 10.70 శాతం వృద్ధిని నమోదు చేయగలిగామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం ఇప్పటి నుంచి ఎక్కువగా ఉండనుందని చెప్పారు. ఇప్పుడే అసలు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని.. వీటిని అధిగమించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్ గుడ్‌న్యూస్.. పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

చరిత్రలోనే తొలిసారి.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోటపై వందేమాతరం ఆలాపన
Samayam Telugu1 Dec 2026
చరిత్రలోనే తొలిసారి.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోటపై వందేమాతరం ఆలాపన

Red Fort Vande Mataram : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణం ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒక అపూర్వమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతోంది. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ

కొత్త స్కీమ్ ఎఫెక్ట్.. సగానికి పైగా కూలీలకు దక్కని పని
Oneindia Telugu27 Nov 2026
కొత్త స్కీమ్ ఎఫెక్ట్.. సగానికి పైగా కూలీలకు దక్కని పని

గ్రామీణ పేదలకు కొండంత అండగా ఉండే ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన కొత్త మార్పులు క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పథకం స్థానంలో ప్రభుత్వం ఇటీవలే కొత్త పేరు, కొత్త

వేల కోట్ల భారీ బడ్జెట్.. తెలంగాణాకు కేంద్ర రైల్వేశాఖ అదిరిపోయే గుడ్ న్యూస్
Oneindia Telugu2 Nov 2026
వేల కోట్ల భారీ బడ్జెట్.. తెలంగాణాకు కేంద్ర రైల్వేశాఖ అదిరిపోయే గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపైన రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన ప్రకటనలు చేశారు. నేడు హైదరాబాద్ లో పర్యటించిన ఆయన అనేక కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణాలో దక్షిణ భారతదేశంలో

రాజధాని విషయంలో విధానం లేని నినాదం.. జగన్ పై లంకా దినకర్ ఫైర్
Andhra Jyothy13 Sept 2026
రాజధాని విషయంలో విధానం లేని నినాదం.. జగన్ పై లంకా దినకర్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై జగన్‌కు కనీస అవగాహన లేదన్నారు. అమరావతి, జులై 4: వైసీపీ అధినేత

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
AP7AM4 Sept 2026
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతి జిల్లాలో జరిగిన అధికారిక పర్యటనను ముగించుకున్న అనంతరం ఆయన తిరుమలకు చేరుకుని

ఏపీకి నేను మేనమామను... మేనమామ ఎప్పుడూ ఉత్త చేతులతో రాడు
AP7AM4 Sept 2026
ఏపీకి నేను మేనమామను... మేనమామ ఎప్పుడూ ఉత్త చేతులతో రాడు

ఆంధ్రప్రదేశ్‌కు తాను మేనమామ లాంటి వాడినని, మేనమామ ఎప్పుడూ ఖాళీ చేతులతో రాడని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. తనను మధ్యప్రదేశ్‌లో ప్రజలంతా ఆప్యాయంగా 'మామాజీ' అని

శ్రీసిటీ వర్సిటీ ప్రారంభోత్సవంలో నారా లోకేశ్
AP7AM4 Sept 2026
శ్రీసిటీ వర్సిటీ ప్రారంభోత్సవంలో నారా లోకేశ్

తమ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కఠినమైన బాస్ (టఫ్ బాస్) అని, ఆయన కన్న కలలను సాకారం చేసేందుకు తమను నిరంతరం పరుగులు పెట్టిస్తున్నారని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

పి.గన్నవరంలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం ఎమ్మెల్యే గిడ్డి
HMTV3 Sept 2026
పి.గన్నవరంలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం ఎమ్మెల్యే గిడ్డి

P Gannavaram: పి.గన్నవరంలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం ఎమ్మెల్యే గిడ్డి పి.గన్నవరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం నాగులంక గ్రామంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో

శివరాజ్ సింగ్, చంద్రబాబు, పవన్ చేతుల మీదుగా... ఏపీ నుంచి దేశవ్యాప్తంగా వీబీ జీ రామ్ జీ’ పథకం
AP7AM3 Sept 2026
శివరాజ్ సింగ్, చంద్రబాబు, పవన్ చేతుల మీదుగా... ఏపీ నుంచి దేశవ్యాప్తంగా వీబీ జీ రామ్ జీ’ పథకం

ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్’ (వీబీ జీ రామ్ జీ) ఏపీ నుంచే ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి

రేణిగుంట విమానాశ్రయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం
SkyC Media1 Sept 2026
రేణిగుంట విమానాశ్రయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం

తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గురువారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనకు రాజకీయ ప్రముఖులు, స్థానిక

ప్రధాని మోడీజీ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర -2047 దిశగా చంద్రబాబు అడుగులు
Telugu Times31 Aug 2026
ప్రధాని మోడీజీ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర -2047 దిశగా చంద్రబాబు అడుగులు

ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ గమ్యస్థానంగా ఏపీ! లక్షలాది మంది భారతీయ యువతకు స్ఫూర్తి రాష్ట్రపతి ముర్ము జీవితం సౌకర్యవంతమైన మార్గాన్ని ఎంచుకునే వారికి విజయం దక్కదు ఉద్యోగార్థులుగా కాదు

వేతనాల పెరిగాయ్.. నేటి నుంచే కొత్త రూల్స్! కరువు పనికి కేంద్రం గుడ్ న్యూస్
Oneindia Telugu29 Aug 2026
వేతనాల పెరిగాయ్.. నేటి నుంచే కొత్త రూల్స్! కరువు పనికి కేంద్రం గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి రంగంలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల నాటి సుదీర్ఘ చరిత్ర కలిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర

వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం
Telugu Times28 Aug 2026
వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం

ఏఐ (AI), డేటా సైన్స్ (Data Science) వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీ (Central University)

ఉపాధీ హామీ కూలీలకు కేంద్రం తీపి కబురు.. కనీస కూలీ రూ.300
Zee Telugu27 Aug 2026
ఉపాధీ హామీ కూలీలకు కేంద్రం తీపి కబురు.. కనీస కూలీ రూ.300

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య
Telugu Times27 Aug 2026
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య

నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ కల సాకారం స్వయంకృషితో రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి ద్రౌపది ముర్ము గారు విద్యార్థులను భవిష్యత్

నేడే కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం
SkyC Media26 Aug 2026
నేడే కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం

కేంద్ర రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి మండలి కీలక సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుత ప్రభుత్వం సాధించిన

వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ సరికొత్త వ్యూహం
SkyC Media23 Aug 2026
వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ సరికొత్త వ్యూహం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో కేంద్ర మంత్రులు మరియు వివిధ శాఖల సెక్రటరీలతో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి

ప్రజల జీవితాలను మార్చేదే అసలైన విద్య
Andhra Jyothy22 Aug 2026
ప్రజల జీవితాలను మార్చేదే అసలైన విద్య

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని ఆకాంక్షించారు. విశాఖపట్నం, జూన్ 30: ప్రజల జీవితాల్లో

గ్రామీణ ప్రజలకు గొప్ప శుభవార్త.. జులై 1 నుండి కొత్త పథకం అమలు
10TV Telugu16 Aug 2026
గ్రామీణ ప్రజలకు గొప్ప శుభవార్త.. జులై 1 నుండి కొత్త పథకం అమలు

కొత్త ఉపాధి పథకం ప్రారంభం. 125 రోజులకు పని దినాలు. మహిళా ఆర్థిక సాధికారతే లక్ష్యం. VB-GRAMG Scheme: గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది

మోడీ కేబినెట్లో కొత్తగా ఆ శాఖ..!ప్రక్షాళన వేళ సాయిరెడ్డి రిక్వెస్ట్
Oneindia Telugu16 Aug 2026
మోడీ కేబినెట్లో కొత్తగా ఆ శాఖ..!ప్రక్షాళన వేళ సాయిరెడ్డి రిక్వెస్ట్

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు (Union Cabinet Reshuffle) రంగం సిద్దమవుతోంది. వచ్చే నెల మూడోవారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. అంతకు ముందే కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేయాలని ప్రధాని మోడీ

ఏపీకి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు
Telugu Times15 Aug 2026
ఏపీకి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సాధిస్తున్న ప్రగతిపై కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గ్రామీణ

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్ కు పునాది
Andhra Jyothy14 Aug 2026
గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్ కు పునాది

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు

ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన.. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది
TeluguOne14 Jun 2026
ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన.. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ‘వికసిత్ భారత్’ లక్ష్య దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. ఆదివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి

కొత్తగా ఉద్యోగంలో చేరితే రూ.15 వేలు
TV9 Telugu1 Jun 2026
కొత్తగా ఉద్యోగంలో చేరితే రూ.15 వేలు

కొత్తగా ఉద్యోగంలో చేరితే రూ.15 వేలుకొత్తగా ఉద్యోగంలో చేరితే రూ.15 వేలు Venkatrao Lella Images: Pinterest 01 JUNE 2026 ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అనేది రూ.1 లక్ష

పెద్ది గురించి స్వయంగా అడిగిన ప్రధాని మోదీ.. వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అన్నాను.. రామ్ చరణ్
TV9 Telugu28 May 2026
పెద్ది గురించి స్వయంగా అడిగిన ప్రధాని మోదీ.. వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అన్నాను.. రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే భోపాల్, బెంగళూరు నగరాలలో సందడి చేసిన ఈ టీమ్, గురువారం దేశ రాజధాని దిల్లీలో ఒక గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్, కథానాయిక జాన్వీ కపూర్, నటులు దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది.. ప్రధాని మోదీ స్ఫూర్తినింపే కథ చెప్పారు: రామ్ చరణ్ ఈ ప్రెస్‌మీట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. “నేను గతంలో ప్రధాని మోదీని కలిసినప్పుడు.. ‘పెద్ది’ సినిమా దేని గురించి అని ఆయన అడిగారు. ఓ రకంగా ఇది వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని వివరించాను. అప్పుడు ఆయన నాతో ఒక స్ఫూర్తినింపే నిజ జీవిత కథను పంచుకున్నారు” అని చరణ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని