
ఇంటర్నెట్ డెస్క్: రైల్వే క్రాసింగ్ దాటుతుండగా బ్రేక్డౌన్ కావడం (Truck breaks down)తో భారీ ట్రక్కు పట్టాలపైనే నిలిచిపోయింది. అదే సమయంలో రైలుకు గ్రీన్ సిగ్నల్ పడడంతో స్థానికులు భయాందోళనకు


ఇంటర్నెట్ డెస్క్: రైల్వే క్రాసింగ్ దాటుతుండగా బ్రేక్డౌన్ కావడం (Truck breaks down)తో భారీ ట్రక్కు పట్టాలపైనే నిలిచిపోయింది. అదే సమయంలో రైలుకు గ్రీన్ సిగ్నల్ పడడంతో స్థానికులు భయాందోళనకు

రైల్వే ప్లాట్ఫామ్పై కళ్లు బైర్లు కమ్మే భయానక దృశ్యం ఒకటి కెమెరాకు చిక్కింది. వేగంగా దూసుకొస్తున్న రైలు నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి తన శరీరాన్నే అడ్డుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్లాట్ఫామ్కు, రైలు పట్టాలకు మధ్య ఉన్న ఇరుకైన సందులో ఇద్దరు పిల్లలు గోడకు అతుక్కుని ఉండగా, వారిపై వంగి ఆ తల్లి రైలు నుంచి కాపాడుతున్నట్టు కనిపిస్తుంది.రైలు అతి సమీపం నుంచి వేగంగా వెళ్తున్నప్పుడు, ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. రైలు వెళ్లేంత వరకు ఆ తల్లి, పిల్లలు గోడకే అతుక్కుని ఉండిపోయారు. రైలు వెళ్లిపోయిన తర్వాత వారు సురక్షితంగా పైకి లేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను 'భారత్ మాతా కే సేవక్' అనే 'ఎక్స్' ఖాతాలో షేర్ చేయగా, ఇది నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చాలామంది పిల్లలను కాపాడుకోవడానికి ఆ తల్లి చూపిన ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. "ఇది అమ్మ ప్రేమ, ఆ సమయంలో ఆలోచించేంత సమయం ఉండదు, ఆమె నిజమైన హీరో" అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, మరికొందరు ఆ తల్లి నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు. "అసలు అంత ప్రమాదకరమైన ప్రదేశానికి పిల్లలను ఎందుకు తీసుకెళ్లింది? ఇది ధైర్యం కాదు, బాధ్యతారాహిత్యం" అంటూ విమర్శిస్తున్నారు. అసలు ఆ కుటుంబం ఆ ప్రదేశానికి ఎలా చేరుకుంది అనే దానిపై మాత్రం స్పష్టత లేదు

రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతికి వెళ్లే రైళ్ల సంఖ్యను పెంచారు. పలు ప్రాంతాల మీదుగా తిరుపతికి రైళ్లు నడుపుతున్నారు. గతంలో వీక్లీ నడిచే రైళ్లల్లోనూ

భారతీయ రైల్వే ఏసీబోగీలోని ప్రయాణికులు చేతివాటం చూపిస్తున్నారు. రైలుకు సంబంధించిన దుప్పట్లు, టవల్స్ను... నాలుగేళ్లలో అలా చోరీకి గురైన వాటి విలువ రూ.104 కోట్లు న్యూఢిల్లీ, జూలై 13: భారతీయ రైల్వే

మదురై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున మదురై (Madurai) జిల్లాలోని

ఇంటర్నెట్ డెస్క్: వృద్ధాప్య పింఛన్ (Pension) డ్రా చేసుకోవడానికి వెళ్లిన ఓ వ్యక్తికి అనూహ్య అనుభవం ఎదురైంది. పింఛన్ డబ్బును తీసుకున్న అనంతరం బ్యాలెన్స్ చెక్ చేసుకోగా ఆయన ఖాతాలో రూ.759కోట్లు
రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, బుల్లెట్ రైలుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం భారీగా ప్రాజెక్టుల్ని మంజూరు చేసిందని గుర్తు చేశారు

ఈటీవీ భారత్: రైల్లో ప్రయాణికుడి మొబైల్ ఫోన్ను లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ దొంగ.. రైలు కిటికీకే వేలాడుతూ దాదాపు 9 కి.మీ. ప్రయాణించిన ఘటన ఇది. బిహార్లోని మాన్సి రైల్వే స్టేషన్లో జనహిత్

పెళ్లిళ్లు, విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన లేదా కార్పొరేట్ టూర్ల వంటి ప్రత్యేక సందర్భాల్లో సమూహంగా ప్రయాణించేందుకు రైలులో ఏకంగా ఒక కోచ్ను లేదా మొత్తం రైలును బుక్ చేసుకునే అవకాశం ఉందని మీకు

Viral Video: కదులుతున్న రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఒక్క నిమిషం ఆలస్యం చేసినా.! Viral Video: రైలు ప్రయాణం ఎంతో సురక్షితమైనది, సౌకర్యవంతమైనది. కానీ, మన చిన్న నిర్లక్ష్యం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

రైలుకు ఎదురెళ్లి ఒకే కుటుంబంలోని నలుగురి ఆత్మహత్య షేక్ చాంద్బాషా, హసీనా దంపతులు, సమీరా, షర్మిల ఉంగుటూరు, న్యూస్టుడే: ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. ఏలూరు జిల్లా ఉంగుటూరు

థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులు ఖచ్చితంగా చూడవలసిన సిరీస్ ఇది. దీని పేరు 'లెవెల్ క్రాస్ 145'. 2024లో విడుదలైన ఒక మలయాళ థ్రిల్లర్ చిత్రం. ఇందులో ఆసిఫ్ అలీ , అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ
ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. ప్రస్తుతం స్పెషల్ రైలుగా నడుస్తున్న నరసాపురం– అరుణాచలం (తిరువణ్ణామలై) 07219 ఎక్స్ప్రెస్ ఇక రెగ్యులర్ వీక్లీ

విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం నడుపుతున్న శాతవాహన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు (satavahana express)కు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ఓ తాత్కాలిక హాల్ట్ ఇచ్చారు. ఈ రైలు ప్రయాణించే మార్గంలో ఉన్న

హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు ప్రతిపాదిత హైస్పీడ్(బుల్లెట్) రైలు కారిడార్ల పనుల్లో తొలి అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ల ఎలైన్మెంట్కు సంబంధించి రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్

సాక్షి, హైదరాబాద్: మెట్రో ఫేజ్-2 పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా లేదా అని కిషన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించడంతో

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు

ముంబై సీఎస్టీ నుంచి హౌరాకు వెళ్లే ముంబై-హౌరా మెయిల్ రైలుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఒక వ్యక్తి సమోసాలను తన కాళ్ల కింద ఉంచుకున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాలను చూసిన

భారతీయ రైల్వే రంగంలో ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా అడ్డుకునే స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టమ్

ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన కవచ్ విషయంలో భారతీయ రైల్వే మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని చిప్యానా బుజుర్గ్- తండ్లా