
భారత క్రికెట్ జట్టును ప్రస్తుతం గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. జట్టులో కీలక ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంతో మ్యాచ్ సెలెక్షన్లలో మార్పులు చేయక తప్పడం లేదు. ఫిట్నెస్కు కేరాఫ్ అడ్రస్గా


భారత క్రికెట్ జట్టును ప్రస్తుతం గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. జట్టులో కీలక ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంతో మ్యాచ్ సెలెక్షన్లలో మార్పులు చేయక తప్పడం లేదు. ఫిట్నెస్కు కేరాఫ్ అడ్రస్గా

Team India : శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు ముందు టీమ్ఇండియాను గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. గాయాల కారణంగా ఇప్పటికే ఐదుగురు కీలక ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్

భారత క్రికెట్ చరిత్రలో మరో అరుదైన అధ్యాయం ఆవిష్కృతం కానుంది. 2026 ఆగస్టు 15న, దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ టీమిండియా చారిత్రక 600వ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో గాలే

టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్ షేర్- ఈ- పంజాబ్ టీ20 కప్ 2026 టోర్నీలో భాగం కానున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్కు సంబంధించి ఆదివారం ఆటగాళ్ల వేలం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా అభిషేక్ శర్మ ఇందులో టీమిండియా టీ20 సూపర్స్టార్ అభిషేక్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అమృత్సర్ సుర్మాస్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఆ ఫ్రాంఛైజీ అధికారులతో కలిసి వేలంలో పాల్గొన్నాడు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆరు ఫ్రాంఛైజీలు కాగా ఈ లీగ్లో ఆరు ఫ్రాంఛైజీలు ఫజిల్క ఫాల్కన్స్, అమృత్సర్ సుర్మాస్, లుథియానా లయన్స్, భటిండా రాయల్స్, జలంధర్ వారియర్స్, మొహాలీ కింగ్స్ టైటిల్ కోసం రంగంలోకి దిగనున్నాయి. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడే ఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ లీగ్ 2026 సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సన్వీర్ సింగ్ నిలిచాడు. ఫజిల్క ఫాల్కన్స్ రూ. 13.02 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (2023, 2024)కు ఆడాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరు మ్యాచ్లు ఆడిన 29 ఏళ్ల సన్వీర్ 25 పరుగులు చేశాడు. టీమిండియా ప్లేయర్ల ధర ఎంతంటే? టీమిండియా స్టార్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఫజిల్క ఫాల్కన్స్, అభిషేక్ శర్మను అమృత్సర్ సుర్మాస్, అర్ష్దీప్ సింగ్ను లుథియానా లయన్స్, గుర్నూర్ బ్రార్ను భటిండా రాయల్స్ సొంతం చేసుకున్నాయి.ఇక ప్రభ్సిమ్రన్ సింగ్ను జలంధర్ వారియర్స్, రమణ్దీప్ సింగ్ను మొహాలీ కింగ్స్ కొనుక్కున్నాయి. వీరందరిని ఆయా ఫ్రాంఛైజీలు రూ. 10 లక్షల ధరకు రిజర్వు చేసుకున్నాయి. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ వేలం-2026లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే 1. సన్వీర్ సింగ్ (ఫజిల్క ఫాల్కన్స్)- రూ. 13.02 లక్షలు 2

భారతదేశం నుంచి అత్యున్నత స్థాయి మార్షల్ ఆర్ట్స్ కళాకారులు అరుదుగా వస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన ఐదేళ్ల ఫతే సింగ్ గిల్, దేశంలోనే

వార్మప్ మ్యాచ్ విజయంతో అసలైన పరీక్షకు టీమ్ఇండియా సిద్ధమైంది. ‘స్పిన్’ ఎటాక్తో దెబ్బ కొట్టాలనే ఆతిథ్య జట్టు సవాల్కు టీమ్ఇండియా (Team India in SriLanka) ఎదురు నిలుస్తుందా? మరో ఐదు రోజుల్లోనే

Mohammed Siraj Consecutive Sixes Video: శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన ఆల్రౌండ్ విన్యాసాలతో అదరగొట్టాడు. చివరి ఓవర్లో గెలవడానికి 16 పరుగులు కావాల్సిన దశలో

India vs Sri Lanka 1st Test Playing XI: ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే కీలకమైన తొలి టెస్టు కోసం భారత అత్యుత్తమ తుది జట్టు సిద్ధమైంది. సన్నాహక మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు

విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం అనగానే చాలామందికి ఎన్నో అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో లక్ష డాలర్ల వార్షిక వేతనం అందుకుంటే చాలు, అతడు "కోటీశ్వరుడు" అయిపోయాడని

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక, భారత్ మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లకు గాయం కారణంగా బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో చోటు

భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి కొలొంబోలో జరుగనుంది. దీనికి ముందు శ్రీలంక

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) ఆధ్వర్యంలో తొలిసారిగా జరగనున్న షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్కు స్టార్ క్రికెటర్లు సిద్ధమయ్యారు. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్, యువ సంచలనం అభిషేక్

పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలర్గానే కాకుండా బ్యాటర్గానూ విధ్వంసం సృష్టించాడు. ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో భారత్కు 6 వికెట్ల

Shubman Gill: శ్రీలంకతో జరగబోయే ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు ముందు టీమిండియా యాజమాన్యానికి, అభిమానులకు బిగ్ రిలీఫ్ లభించింది. శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ చివరి

శ్రీలంక ఎలెవన్తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి

శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ భారత బ్యాటింగ్ విభాగానికి బాగా ఉపయోగపడింది. ప్రతి బ్యాటర్ ఏదో ఒక ఇన్నింగ్స్లో మంచి ప్రాక్టీస్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సాయి సుదర్శన్

శ్రీలంకతో జరగబోయే కీలకమైన టెస్టు సిరీస్కు ముందు భారత్ ఆశాకిరణం యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో వైఫల్యం చెందినా, రెండో ఇన్నింగ్స్లో కేవలం 43 బంతుల్లోనే మెరుపు

IND vs SL: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. గాళ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్కు తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్

మహారాష్ట్రలోని బారామతి ఎయిర్పోర్టులో ఇవాళ (ఆదివారం) శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన VT-SEX విమానం శిక్షణలో భాగంగా టేకాఫ్కు ప్రయత్నించింది. ప్రమాదవశాత్తూ అదుపుతప్పి

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు భారత్ జట్టుకు గుడ్ న్యూస్. ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన కెప్టెన్ శుబ్మన్ గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? ఆందోళన అందరిలోనూ నెలకొంది. అయితే

ఈ ప్రక్రియ వల్ల పిటిషనర్ల హక్కులకు భంగం వాటిల్లదు స్పష్టం చేసిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈనాడు, అమరావతి: జీవీఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది మే

Shubman Gill Retired Hurt: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టుకు ఊహించని భారీ షాక్ తగిలింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరగానే పెవిలియన్ చేరిన కష్టకాలంలో జట్టును ఆదుకున్న యువ కెప్టెన్

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బౌలింగ్తో, ఆపై

బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో మంగళవారం జరిగిన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ను 28 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో

తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్ ఓటమి పై స్పందించిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ Harry Brook : టీ20 సిరీస్ను వైట్ వాష్ చేసిన ఇంగ్లాండ్.. వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్లో తడబడింది. మూడు మ్యాచ్ల సిరీస్లో

భారత క్రికెట్ జట్టు విదేశీ గడ్డపై మరోసారి తన సత్తా చాటింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జరిగిన తొలి పోరులో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మ్యాచ్ ఆరంభంలో సీనియర్ బ్యాటర్లు విఫలమై తీవ్ర

IND vs ENG 1st ODI : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. టీ20ల్లో వరుసగా ఆరు పరాజయాలతో ఫ్యాన్స్ను నిరాశపర్చిన భారత

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఎట్టకేలకు పటిష్టమైన విజయంతో బోణీ కొట్టింది. బర్మింగ్హామ్లోని ప్రసిద్ధ ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన తొలి వన్డే మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో

ఇటీవల ఐర్లాండ్తో టీ20ల్లో ఓటమి, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో 0-4 తేడాతో వైట్వాష్ ఎదుర్కొని తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఇంగ్లండ్తో బర్మింగ్హామ్ వేదికగా

Jasprit Bumrah : టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో 150 వికెట్లను పడగొట్టాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డే

ఇంగ్లాండ్లో జరగనున్న వన్డే సిరీస్ ముంగిట టీమ్ ఇండియా శిబిరంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్

IND vs ENG : మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ బ్యాటింగ్

ఇంగ్లాండ్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టు కీలక నిర్ణయాలను వెల్లడించింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ 2027 వన్డే ప్రపంచకప్

టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో తొలి వన్డే జరుగుతోంది. ఇక ఈ సిరీస్

మంగళవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ షురూ కాబోతోంది. ఈ సిరీస్ కోసం సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. అయితే, సిరీస్ ప్రారంభానికి ముందు

మరికాసేపట్లో ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ తిరిగి రావడంపై భారత మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు. ఇంటర్నెట్ డెస్క్

Team India debutants in England: టీ20 సిరీస్ ఉత్కంఠ ముగిసిన తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. పొట్టి ఫార్మాట్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం

Shubman Gill Statement on 40 Over ODI Cricket: భారత్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ భవిష్యత్తు ప్రణాళికలపై సంచలన

ENG vs IND 1st ODI : టీ20 ఫార్మాట్లో వరుసగా ఓటములు చవిచూస్తున్న టీమిండియా.. ఇంగ్లాండ్ గడ్డపై నేడు వన్డే మ్యాచ్ ఆడబోతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బర్మింగ్ హామ్లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా

India vs England Head to Head Records: ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఎదురైన ఘోర పరాభవం తర్వాత, టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్లో ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. జూలై 14న
టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తర్వాత.. వరుసగా రెండు టీ20 సిరీస్లలో పరాజయం పాలైన భారత్.. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో పోటీకి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. రానున్న వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడతారా? అనే విషయంపై కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కో భారత వన్డే జట్టుకు వెన్నెముక లాంటి

Ind vs Eng Live Streaming India: ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 4-0తో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా, ఇప్పుడు వన్డే ఫార్మాట్లో సత్తా చాటడానికి సిద్ధమైంది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత

టీమిండియా రన్ మెషిన్, కింగ్ విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెడుతున్నాడు. టీ20 సిరీస్లో ఘోర పరాజయం తర్వాత, భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు సిద్ధమైంది. ఈ వన్డే

భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్, ఐసీసీ ఛైర్మన్ జై షాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. వన్డే క్రికెట్కు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే ముక్కోణపు సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలను

ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్లో దారుణ పరాజయం తర్వాత శుబ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం (జూలై 14న) ఇరుజట్లు తొలి

IND vs ENG : ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్ను ఓడిపోయిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధం అవుతోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్

IND vs ENG ODI Match Timings: టీ20 సిరీస్లో తగిలిన ఎదురుదెబ్బకు బదులు తీర్చుకోవడానికి టీం ఇండియా సమర శంఖం పూరించింది. ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయి ర్యాంకింగ్స్లో వెనకబడిన భారత్, ఇప్పుడు వన్డే

Team India Playing XI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేందుకు సిద్ధమైంది మన టీం ఇండియా. మంగళవారం నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభం

Shubman Gill : అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా విజయం సాధించినప్పటికీ.. కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అయితే ఈ సెలెక్షన్ వెనుక పక్కా పక్షపాతం, స్నేహితులకు కొమ్ముకాయడం ఉందంటూ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ వేదికగా క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్లను కాదని, గిల్ తన క్లోజ్ ఫ్రెండ్కు టీమ్లో చోటు ఇచ్చాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. టాస్ ముగిసిన వెంటనే భారత ప్లేయింగ్ ఎలెవన్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దేశవాళీ వన్డే ఫార్మాట్లో అద్భుతమైన రికార్డులు ఉన్న యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ను బెంచ్కే పరిమితం చేసి, గుర్నూర్ బ్రార్ను జట్టులోకి తీసుకోవడంపై చర్చ మొదలైంది. నెటిజన్లు ఇద్దరు బౌలర్ల రికార్డులను పోలుస్తూ గిల్ను కడిగిపారేస్తున్నారు. ప్రిన్స్ యాదవ్ కేవలం 14 దేశవాళీ వన్డేల్లోనే 29 వికెట్లు పడగొట్టగా.. గుర్నూర్ బ్రార్ మాత్రం 9 మ్యాచ్ల్లో కేవలం 12 వికెట్లు మాత్రమే తీశాడు. అంతకంటే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రిన్స్ను కాదని బ్రార్ను ఎలా ఎంపిక చేస్తారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం ఇంతలా ముదరడానికి ప్రధాన కారణం గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీయే. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని గుర్నూర్ బ్రార్ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.1.30 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే అక్కడ అతడు కేవలం బెంచ్కే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. తన ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టులో ఉన్న ఆటగాడికి, తనకున్న వ్యక్తిగత స్నేహం వల్లే గిల్ నేరుగా భారత జట్టులో క్యాప్ వచ్చేలా చేశాడని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. గతంలో కూడా దేవదత్ పడిక్కల్ను కాదని టెస్టుల్లో సాయ్ సుదర్శన్కు

అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటింగ్లో కెప్టెన్ శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ఖాన్, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26), భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది. ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు) పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు) ‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) 'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు) పెద్ది టీంను అభినందించిన చిరంజీవి, బుచ్చి బాబుకు ప్రత్యేక అభినందనలు "రాత్రికి రాత్రే ఇళ్లన్నీ కూల్చేశారు..! రాజమండ్రిలో పేదల కన్నీరు అసలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అడ్వకేట్ బాల షాకింగ్ కామెంట్స్!

వుడ్ మాకెంజీ (Wood Mackenzie) 2026 గ్లోబల్ పీవీ (PV) మాడ్యూల్ తయారీదారుల ర్యాంకింగ్స్లో అదానీ సోలార్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. భారతీయ సంస్థలలో ఇదే అత్యుత్తమ స్థానం. అదానీ న్యూ ఇండస్ట్రీస్...

చండీగఢ్: అఫ్గానిస్థాన్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ (126) ఔటయ్యాడు. సలీం సఫీ బౌలింగ్లో అఫ్సర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 96 ఓవర్లు ముగిసేసరికి...