కృష్ణా
Actor ProfilePolitician

కృష్ణా

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources15
విజయవాడలో రేపు డీఎస్సీ- 2025 ఉపాధ్యాయుల ర్యాలీ
Andhra Jyothy23 Dec 2026
విజయవాడలో రేపు డీఎస్సీ- 2025 ఉపాధ్యాయుల ర్యాలీ

కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలు రాస్తే.. తమను అవమానిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమను అవమానిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలను వారు హెచ్చరించారు. అమరావతి, ఆగస్టు15: కష్టపడి

కృష్ణా - గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదు.. ఆ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తాం..
10TV Telugu23 Dec 2026
కృష్ణా - గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదు.. ఆ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తాం..

CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, తలసరి ఆదాయంలో టాప్‌లో ఉన్నామని అన్నారు. గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని నిర్ణయించామని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమ కోసం అనేక పథకాలు చేపట్టామని, రైతు భరోసా, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు ఇలా.. అన్ని విషయాల్లో రైతులకు అండగా నిలుస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం రికార్డులు సృష్టించిందని అన్నారు. కృష్ణా-గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. త్వరలోనే పాలమూరు పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపే లక్ష్యంతో ఆగస్టు 17నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం ఈ ప్రజావాణి జరుగుతుందని, త్వరలో ఆన్‌లైన్ ప్రజావాణి పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ప్రజలు తమ అర్జీలను నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అర్జీల పరిష్కార పురోగతిని ప్రత్యేక డ్యాష్‌బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు మౌలిక వసతులు కీలకమని

కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్
Oneindia Telugu23 Dec 2026
కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92 శాతం

గోల్కొండ కోటపై కొత్త అధ్యాయం.. తెలంగాణ తలసరి ఆదాయం, ప్రజల సంక్షేమంపై సీఎం కీలక వ్యాఖ్యలు
Zee Telugu23 Dec 2026
గోల్కొండ కోటపై కొత్త అధ్యాయం.. తెలంగాణ తలసరి ఆదాయం, ప్రజల సంక్షేమంపై సీఎం కీలక వ్యాఖ్యలు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం
Andhra Jyothy22 Dec 2026
తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం

సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్, ఆగస్టు

రేపు ఏపీలో స్వాతంత్య్ర వేడుకల్లో జెండా ఎగురవేసే మంత్రులు వీరే
Zee Telugu21 Dec 2026
రేపు ఏపీలో స్వాతంత్య్ర వేడుకల్లో జెండా ఎగురవేసే మంత్రులు వీరే

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

కృష్ణా జలాల్లో ఏపీ వాటా 70 శాతం
Sakshi20 Dec 2026
కృష్ణా జలాల్లో ఏపీ వాటా 70 శాతం

కృష్ణా బోర్డుకు ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి స్పష్టికరణ శ్రీశైలం, సాగర్, జూరాలలో కనీస నీటి మట్టానికి ఎగువన 146.55 టీఎంసీలు లభ్యత అందులో ఏపీ వాటా 115.7 టీఎంసీలు.. తెలంగాణ వాటా 30.85 టీఎంసీలు అక్టోబర్‌ 31

హుషార్ పిట్టలు’ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది - నిర్మాత వెంకట్ యాదవ్
Telugu Times17 Dec 2026
హుషార్ పిట్టలు’ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది - నిర్మాత వెంకట్ యాదవ్

అన్ష్, వాసవి గణేషన్‌ జంటగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించిన ఈ చిత్రానికి

బోండా ఉమ కు పేర్ని నాని సవాల్ - ఆ రూ 50 కోట్లు
Oneindia Telugu16 Dec 2026
బోండా ఉమ కు పేర్ని నాని సవాల్ - ఆ రూ 50 కోట్లు

విజయవాడ కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ- టీడీపీ నేతల సవాళ్లు.. ప్రతి సవాళ్లతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ నేతలు తమ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. కూటమి

టాలీవుడ్ మన హీరోలదే.. మన జిల్లా హీరోలదే
Chitrajyothy15 Dec 2026
టాలీవుడ్ మన హీరోలదే.. మన జిల్లా హీరోలదే

రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలోఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రవితేజ (Raviteja) హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’

హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం
NTV Telugu15 Dec 2026
హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం

Minister Narayana: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి పి.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి

మనదేశంలో నదులన్నీ ఆడవే... కానీ ఒకే ఒక్క మగ నది ఉంది, అదేంటో తెలుసా
Asianet News Telugu13 Dec 2026
మనదేశంలో నదులన్నీ ఆడవే... కానీ ఒకే ఒక్క మగ నది ఉంది, అదేంటో తెలుసా

భారతదేశంలో గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరి, నర్మదా, తపతి.. ఇలా ఎన్నో నదులు ఉన్నాయి. నదుల పేర్లన్నీ స్త్రీల పేర్లుగానే ఉంటాయి. అయితే భారతదేశంలో ఒక నది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే

దివిసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం
Eenadu12 Dec 2026
దివిసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

అవనిగడ్డ: కృష్ణా జిల్లా దివిసీమలో గురువారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎండిపోతున్న నారుముడులకు ఊపిరిపోసినట్లయింది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు

ఆర్మీ ఉద్యోగాలకు తెలంగాణ యువతను సిద్ధం చేస్తాం.. లెఫ్టినెంట్ జనరల్ తో సీఎం రేవంత్
Andhra Jyothy10 Dec 2026
ఆర్మీ ఉద్యోగాలకు తెలంగాణ యువతను సిద్ధం చేస్తాం.. లెఫ్టినెంట్ జనరల్ తో సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి.రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్, ఆగస్టు 12: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని

గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ పై వేటు
Telugu Times10 Dec 2026
గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ పై వేటు

కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ ఎస్ఐ వై.వి.వి.సత్యనారాయణ (SI Y.V.V. Satyanarayana)ను వీఆర్‌కి పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం (District SP Office) నుంచి ఆదేశాలు వచ్చాయి. డీఎస్సీ (DSC)లో అక్రమాల పేరుతో

వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ కు అనుమతులివ్వండి.. కేంద్ర మంత్రిని కోరిన కాంగ్రెస్ ఎంపీలు
Andhra Jyothy9 Dec 2026
వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ కు అనుమతులివ్వండి.. కేంద్ర మంత్రిని కోరిన కాంగ్రెస్ ఎంపీలు

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్‌కు త్వరితగతిన అనుమతులు ఇచ్చి, పనులను

అమరావతికి సిగ్నేచర్’ గేట్ వే.. కృష్ణానదిపై అద్భుత నిర్మాణం.. దీని ప్రత్యేకతలు ఇవే
10TV Telugu9 Dec 2026
అమరావతికి సిగ్నేచర్’ గేట్ వే.. కృష్ణానదిపై అద్భుత నిర్మాణం.. దీని ప్రత్యేకతలు ఇవే

Amaravati Signature Bridge : ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. కృష్ణానదిపై ప్రకాశం

కొడాలి నానితో చనువు.. గుడివాడ వన్ టౌన్ ఎస్ఐపై బదిలీ వేటు
Eenadu8 Dec 2026
కొడాలి నానితో చనువు.. గుడివాడ వన్ టౌన్ ఎస్ఐపై బదిలీ వేటు

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్‌ ఎస్ఐ వై.వి.వి.సత్యనారాయణను వీఆర్‌కి పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. డీఎస్సీలో అక్రమాల పేరుతో ఈనెల 10న గుడివాడ పట్టణంలో వైకాపా

పరుగులు పెడుతున్న ఏపీ ఆర్ధిక వ్యవస్థ.. జాతీయ సగటు కంటే మెరుగైన వృద్ధి
AP7AM4 Dec 2026
పరుగులు పెడుతున్న ఏపీ ఆర్ధిక వ్యవస్థ.. జాతీయ సగటు కంటే మెరుగైన వృద్ధి

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి పథంలో పయనిస్తోంది. జాతీయ వృద్ధి రేటును అధిగమించి, వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్రం మెరుగైన ప్రగతిని నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల

వానలకోసం మొసలికి పూజలు చేసిన పురోహితుడు.. వీడియో వైరల్
Oneindia Telugu3 Dec 2026
వానలకోసం మొసలికి పూజలు చేసిన పురోహితుడు.. వీడియో వైరల్

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వానలు పడాలని కోరుకుంటూ ప్రభుత్వం మహావరుణయాగం నిర్వహించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది

అరుణ వర్ణంలో కృష్ణమ్మ పరవళ్లు
Eenadu2 Dec 2026
అరుణ వర్ణంలో కృష్ణమ్మ పరవళ్లు

ఎప్పుడూ నీలిరంగులో కళకళలాడే కృష్ణమ్మ గోదావరి జలాలతో ఎరుపెక్కింది. విజయవాడలో కృష్ణా జలాలు అరుణ వర్ణంలోకి మారడంతో పర్యాటకులు రాజమహేంద్రవరంలో ఉన్న అనుభూతిని పొందుతున్నారు. ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల

పశ్చిమ ప్రకాశం దశాబ్దాల కల తీరబోతోంది
Telugu Times1 Dec 2026
పశ్చిమ ప్రకాశం దశాబ్దాల కల తీరబోతోంది

కరువు కోరల్లో చిక్కుకుని, తాగడానికి చుక్క నీరు లేక, ఫ్లోరైడ్ రక్కసితో అల్లాడిపోతున్న పశ్చిమ ప్రకాశం (కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా) ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం

వర్షాల కోసం వరుణ యాగం.. సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
Telugu Times30 Nov 2026
వర్షాల కోసం వరుణ యాగం.. సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను వేడుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది

ఏపీ, తెలంగాణలో తీవ్ర వాతావరణ మార్పులు.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ సూచనలు
10TV Telugu29 Nov 2026
ఏపీ, తెలంగాణలో తీవ్ర వాతావరణ మార్పులు.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ సూచనలు

రెండు రోజులు భారీ వర్షాలు తీరప్రాంతాల్లో బలమైన గాలులు అనేక జిల్లాలకు హెచ్చరికలు జారీ Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్

వర్షాల కోసం వరుణ యాగం.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
AP7AM28 Nov 2026
వర్షాల కోసం వరుణ యాగం.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, జలాశయాలు జలకళను సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం 'మహా వరుణ యాగం' నిర్వహించింది. నాగార్జున సాగర్ సమీపంలోని కృష్ణా తీరంలో ఉన్న విజయ విహార్‌

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాపై కేంద్రం క్లారిటీ
Andhra Jyothy28 Nov 2026
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాపై కేంద్రం క్లారిటీ

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం

మహా వరుణయాగం సంపూర్ణం.. సీఎం రేవంత్ దంపతులు ప్రత్యేక పూజలు
TeluguOne28 Nov 2026
మహా వరుణయాగం సంపూర్ణం.. సీఎం రేవంత్ దంపతులు ప్రత్యేక పూజలు

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య

సాగర్ తీరాన ఘనంగా సీఎం రేవంత్ వరుణ యాగం
SkyC Media27 Nov 2026
సాగర్ తీరాన ఘనంగా సీఎం రేవంత్ వరుణ యాగం

తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగార్జున సాగర్ జలాశయం వద్ద కృష్ణా నదీ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత

కృష్ణా జిల్లాలో పోక్సో కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
Andhra Jyothy26 Nov 2026
కృష్ణా జిల్లాలో పోక్సో కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

కృష్ణాజిల్లా పెడనలో గురుకుల బాలికలపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు

రైతన్న క్షేమం కోసం.. నాగార్జునసాగర్ వేదికగా మహా వరుణ యాగం
Zee Telugu26 Nov 2026
రైతన్న క్షేమం కోసం.. నాగార్జునసాగర్ వేదికగా మహా వరుణ యాగం

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ట్యాంక్ బండ్ పై విమానం ఎక్కి.. ప్రకాశం బ్యారేజీ వద్ద దిగొచ్చు.. తెలుగు రాష్ట్రాల్లో 'సీ-ప్లేన్' హంగామా
10TV Telugu24 Nov 2026
ట్యాంక్ బండ్ పై విమానం ఎక్కి.. ప్రకాశం బ్యారేజీ వద్ద దిగొచ్చు.. తెలుగు రాష్ట్రాల్లో 'సీ-ప్లేన్' హంగామా

హుస్సేన్‌సాగర్-ప్రకాశం బ్యారేజీ సీ-ప్లేన్ ప్రాజెక్ట్ నీటిపైనే టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఏఏఐ సర్వే Seaplane Tourism: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పర్యాటక రంగానికి కొత్త

నాగార్జున్ సాగర్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణ యాగం
Zee Telugu24 Nov 2026
నాగార్జున్ సాగర్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణ యాగం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

నేడు నాగార్జునసాగర్ లో వరుణయాగం.. పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
Telugu Times23 Nov 2026
నేడు నాగార్జునసాగర్ లో వరుణయాగం.. పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో యాగం.. మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్

వరుణ యాగాన్ని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
Andhra Jyothy23 Nov 2026
వరుణ యాగాన్ని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద వరుణ యాగం సోమవారం ఉదయం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహిస్తున్నారు. నల్లగొండ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్

రేపు నాగార్జునసాగర్ లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్
Andhra Jyothy22 Nov 2026
రేపు నాగార్జునసాగర్ లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్

నాగార్జునసాగర్‌లో నిర్వహించే వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో యాగం నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఆగస్టు 9

ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు
HMTV22 Nov 2026
ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు

Beechupalli: ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు! బీచుపల్లి: జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన

కాన్వాయ్ ఆపి.. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన సీఎం చంద్రబాబు
AP7AM21 Nov 2026
కాన్వాయ్ ఆపి.. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ (ఆగస్టు 9) విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, తిరిగి ఉండవల్లిలోని తన

కృష్ణా డెల్టాలో గోదావరి నది వరద చూసి సంబరపడ్డ సీఎం చంద్రబాబు
Zee Telugu21 Nov 2026
కృష్ణా డెల్టాలో గోదావరి నది వరద చూసి సంబరపడ్డ సీఎం చంద్రబాబు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

పోర్టులు, ఎనర్జీ కారిడార్లతో మారనున్న దక్షిణ కోస్తా రూపురేఖలు
Samayam Telugu21 Nov 2026
పోర్టులు, ఎనర్జీ కారిడార్లతో మారనున్న దక్షిణ కోస్తా రూపురేఖలు

కృష్ణా–గోదావరి డెల్టా దక్షిణ కోస్తా కు ఆహార భద్రతను అందిస్తే, ఈ ప్రాంతంలోని సముద్ర తీరం ప్రపంచ మార్కెట్లకు ద్వారాలను తెరిచింది. దక్షిణ కోస్తా తీరరేఖ వ్యవసాయం, ఆక్వా, ఇంధనం, పారిశ్రామిక ఉత్పత్తులను

మురిసిపోయిన సీఎం.. ప్రకాశం బ్యారేజీలో నిండుకుండలా గోదావరి నీరు
Oneindia Telugu21 Nov 2026
మురిసిపోయిన సీఎం.. ప్రకాశం బ్యారేజీలో నిండుకుండలా గోదావరి నీరు

కృష్ణమ్మ ఒడికి గోదారమ్మ నీళ్లు చేరుతుండటంతో కృష్ణా డెల్టా పరిధిలో వ్యవహారం కళకళలాడుతోంది. విజయవాడలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

ప్రసూతి వైద్యం.. పట్టక దైన్యం
Eenadu17 Nov 2026
ప్రసూతి వైద్యం.. పట్టక దైన్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత ప్రైవేటును ఆశ్రయిస్తున్న గర్భిణులు విజయవాడ పాతాసుపత్రి, నందిగామ, జగ్గయ్యపేట గ్రామీణం, తిరువూరు, మైలవరం - న్యూస్‌టుడే జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు

వివాదాస్పద వీడియోలు తొలగించేసిన గమన
Eenadu15 Nov 2026
వివాదాస్పద వీడియోలు తొలగించేసిన గమన

రావణ్‌ అరెస్ట్‌తో కేసు తన మెడకు చుట్టుకోకుండా అప్రమత్తం ఆ వీడియోల కోసం యూట్యూబ్‌కు లేఖ రాయనున్న పోలీసులు ఈనాడు- అమరావతి, అనంతపురం: రావణ్‌ అరెస్టు తర్వాత అప్రమత్తమైన గమన.. కేసు తన మెడకు చుట్టుకోకుండా

పట్టిసీమ కోసమే రేవంత్ రెడ్డి కాళేశ్వరంను నీరుగారుస్తున్నారా
Telugu Times12 Nov 2026
పట్టిసీమ కోసమే రేవంత్ రెడ్డి కాళేశ్వరంను నీరుగారుస్తున్నారా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నీటిని నిల్వ చేయకుండా కిందకు

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పోలవరం డెడ్ లైన్ ఫిక్స్.. ఆ జిల్లాకు గోదావరి జలాలు
Asianet News Telugu11 Nov 2026
ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పోలవరం డెడ్ లైన్ ఫిక్స్.. ఆ జిల్లాకు గోదావరి జలాలు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ స్పీడ్ పెంచారు. ఈ ప్రాజెక్టును మార్చి 2027 నాటికల్లా వంద శాతం పూర్తి చేసి, ఆంధ్రుల దశాబ్దాల కలను నిజం

నదీ స్నానం.. సర్వపాపహరణం
Oneindia Telugu11 Nov 2026
నదీ స్నానం.. సర్వపాపహరణం

హిందూ ధర్మంలో అమావాస్య తిథికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి ఒక ఎత్తు అయితే, ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య మరో ఎత్తు. దీన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పైగా.. ఓ అరుదైన

బందరులో టీడీపీ నేతల అశ్లీల నృత్యాలు
Sakshi10 Nov 2026
బందరులో టీడీపీ నేతల అశ్లీల నృత్యాలు

చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా బందరులో టీడీపీ నేతలు మట్టి అక్రమాలు, పేకాట శిబిరాలు, గంజాయి అమ్మకాలు, భూ దందాలతో చెలరేగిపోతున్నారు. అలా వచ్చిన అక్రమ సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. లాడ్జిల్లో

అంతర్జాతీయ చెస్ లో విజయవాడ బాలిక సత్తా.. ఒకే టోర్నీలో రెండు పతకాలు
AP7AM10 Nov 2026
అంతర్జాతీయ చెస్ లో విజయవాడ బాలిక సత్తా.. ఒకే టోర్నీలో రెండు పతకాలు

విజయవాడకు చెందిన యెర్నేనేని రాగ్విక అంతర్జాతీయ చెస్ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచారు. సింగపూర్‌లో నిర్వహించిన ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్‌లో అండర్-8 బాలికల విభాగంలో ఆమె రెండు పతకాలు సాధించి సత్తా

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జోసెఫ్ రావణ్ భార్య అనూష
Andhra Jyothy10 Nov 2026
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జోసెఫ్ రావణ్ భార్య అనూష

ఉపా కేసులో యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ రావణ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రావణ్ భార్య అనూష ఆశ్రయించారు. అమరావతి: ఉపా (UAPA) కేసులో యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ రావణ్

మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల అసభ్య నృత్యాల కలకలం
SkyC Media6 Nov 2026
మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల అసభ్య నృత్యాల కలకలం

కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఘోర పరాభవం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు అత్యంత సన్నిహితులుగా పేరున్న కొందరు కార్యాలయ సిబ్బంది అసభ్యకర ప్రవర్తన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా

వైకాపా నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Eenadu2 Nov 2026
వైకాపా నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

గుంటూరు: వైకాపా అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోని ఇంటి నుంచి ఆయన్ను తీసుకెళ్లారు. తెలంగాణ పోలీసులమని కుటుంబసభ్యులకు చెప్పారు. ఇటీవల ఓ