కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Actor ProfilePolitician

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

📊 Box Office Collections
Total News13
Movie Updates0
Sources8
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Sakshi4 Dec 2026
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు-2026పై అభ్యంతరాలు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపే అవకాశం ఉందని జాతీయ మీడియా తెలిపింది. విదేశీ నిధులతో సమకూరిన ఆస్తులు, నియమిత అధికారి అధికారాలకు సంబంధించిన నిబంధనలపై ఈ బిల్లు వ్యతిరేకత ఎదుర్కొంటున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును 2026 మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎఫ్‌సీఆర్‌ఏ నమోదు రద్దైన, స్వచ్ఛందంగా వదులుకున్న లేదా పునరుద్ధరణ పొందని సంస్థలకు చెందిన విదేశీ విరాళాలు, ఆస్తుల పర్యవేక్షణ, నిర్వహణ, వాటి భవిష్యత్ వినియోగానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. చట్టంలోని జరిమానా విధానంలో మార్పులు కూడా ఇందులో ప్రతిపాదించారు. ప్రతిపాదిత మార్పుల ప్రకారం, చెల్లుబాటు అయ్యే ఎఫ్‌సీఆర్‌ఏ ధ్రువీకరణ పత్రం లేని సంస్థల ఆస్తులను నియమిత అధికారి పర్యవేక్షిస్తారు. కొన్ని పరిస్థితుల్లో ఆస్తులను తాత్కాలికంగా, ప్రత్యేక సందర్భాల్లో శాశ్వతంగా స్వాధీనం చేసుకునే అవకాశం బిల్లులో ఉంది. పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వివరాల ప్రకారం, 2019 నుంచి 2022 మధ్య 13,520 సంస్థలు విదేశీ విరాళాల రూపంలో రూ.55,741 కోట్లు అందుకున్నాయి. 2026 జూలై 15 నాటికి ఎఫ్‌సీఆర్‌ఏ పోర్టల్‌లో 14,449 చురుకైన ధ్రువీకరణ పత్రాలు ఉండగా, 22,498 రద్దయ్యాయి. మరో 15,212 గడువు ముగిసినవిగా నమోదయ్యాయి. తమిళనాడు, మిజోరంలో ఆందోళనలు తమిళనాడు శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించి, ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రాలు, సంబంధిత వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని సూచించింది. విదేశీ విరాళాలు స్వీకరించే విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, ఇతర సేవా సంస్థలపై ఈ బిల్లు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఆర్‌ఏ నమోదు రద్దు అయినప్పుడు, పునరుద్ధరణ తిరస్కరించినప్పుడు లేదా నమోదు స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు సంబంధిత సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ పై కేంద్రం కీలక నిర్ణయం - ఇక కొత్తగా
Oneindia Telugu27 Nov 2026
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ పై కేంద్రం కీలక నిర్ణయం - ఇక కొత్తగా

శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం కు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు సిద్దం చేసారు. ఈ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్

రైతుల ఖాతాల్లోకి భారీ నిధులు.. పెరిగిన లోన్ పరిమితి
Oneindia Telugu27 Nov 2026
రైతుల ఖాతాల్లోకి భారీ నిధులు.. పెరిగిన లోన్ పరిమితి

అన్నదాతలకు ఆర్థికంగా మరింత చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు అందించే రుణ పరిమితిని భారీగా పెంచింది. లోక్‌సభలో విజయవాడ ఎంపీ కేశినేని

ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. పీఎఫ్ లిమిట్ పై కేంద్రం కీలక నిర్ణయం
Oneindia Telugu12 Nov 2026
ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. పీఎఫ్ లిమిట్ పై కేంద్రం కీలక నిర్ణయం

ప్రైవేట్ రంగ ఉద్యోగుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) వేతన పరిమితి పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నెలవారీ కనీస వేతన పరిమితిని రూ.15,000

అధిక ఆల్కహాల్ ఉన్న మందులపై కేంద్రం ఆంక్షలు.. ఇక ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
AP7AM21 Oct 2026
అధిక ఆల్కహాల్ ఉన్న మందులపై కేంద్రం ఆంక్షలు.. ఇక ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి

అధిక మోతాదులో ఆల్కహాల్ కలిగిన ఔషధాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 శాతం కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ కలిగి ఉండి, 30 ఎంఎల్ కంటే పెద్ద ప్యాక్‌లలో

రేషన్ కార్డు కావాలా? ఇక కేవలం 48 గంటల్లోనే.. తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్
10TV Telugu22 Sept 2026
రేషన్ కార్డు కావాలా? ఇక కేవలం 48 గంటల్లోనే.. తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్

48 గంటల్లోనే రేషన్ కార్డులు లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రెండు లక్షల కొత్త పెన్షన్లు Telangana Government: తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ, అర్హులకు మరింత వేగంగా

గ్యాస్ వినియోగ దారుల కు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
10TV Telugu22 Sept 2026
గ్యాస్ వినియోగ దారుల కు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

సహజవాయువుపై ఆంక్షల ఎత్తివేత సాధారణ స్థితికి ఎల్ఎన్‌జీ రవాణా పరిశ్రమలకు లభించిన భారీ ఊరట Natural Gas Supply: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగానికి కేంద్ర

టెలిగ్రామ్ కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు..15 రోజుల్లో పైరసీ కంటెంట్ ను ఆపాల్సిందే
Zee Telugu13 Sept 2026
టెలిగ్రామ్ కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు..15 రోజుల్లో పైరసీ కంటెంట్ ను ఆపాల్సిందే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

గ్యాస్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..? కమర్షియల్ సిలిండర్ల ధర ఎక్కువగా ఎందుకుంటుంది
TV9 Telugu5 Sept 2026
గ్యాస్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..? కమర్షియల్ సిలిండర్ల ధర ఎక్కువగా ఎందుకుంటుంది

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల ధరను తగ్గించింది. అయితే14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు

నుంచి 3 కొత్త స్కీమ్స్.. ఉద్యోగులకు గుడ్ న్యూస్, అధికారులకు షాక్.. ఇక 20 రోజుల్లోనే చేతికి డబ్బులు
Samayam Telugu3 Sept 2026
నుంచి 3 కొత్త స్కీమ్స్.. ఉద్యోగులకు గుడ్ న్యూస్, అధికారులకు షాక్.. ఇక 20 రోజుల్లోనే చేతికి డబ్బులు

EPFO Claim Settlement: ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఈపీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత వేగంగా పరిష్కారం కానున్నాయి. పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రావిడెంట్

జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ ఎంత? ఏడాదికి రెండు సార్లే
Oneindia Telugu30 Aug 2026
జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ ఎంత? ఏడాదికి రెండు సార్లే

ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగుల భవిష్యత్తు నిధి (PF)కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరు దశాబ్దాల కాలం నాటి పాత ఈపీఎఫ్ స్కీమ్ 1952 స్థానంలో.. సరికొత్త సామాజిక భద్రతా కోడ్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, వడ్డీ రేట్లు ఖరారు
Zee Telugu23 Aug 2026
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, వడ్డీ రేట్లు ఖరారు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

పన్ను పెంపు ప్రభావం ఎయిర్ ఇండియా, ఇండిగో టికెట్లుపై పడనున్నదా
Vaartha16 Jun 2026
పన్ను పెంపు ప్రభావం ఎయిర్ ఇండియా, ఇండిగో టికెట్లుపై పడనున్నదా

Air India, IndiGo : మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా ఇంధన లభ్యతను నిర్ధారించడానికి, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల చమురు ఎగుమతిదారులు అక్రమ ప్రయోజనం పొందకుండా