
హిమాచల్ ప్రదేశ్లో వాహనదారులపై ప్రభుత్వం కొత్త భారం మోపింది. రాష్ట్రంలో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్పై 60 పైసల చొప్పున 'వితంతు, అనాథల సెస్' (Widow and Orphan Cess) విధిస్తూ నిర్ణయం


హిమాచల్ ప్రదేశ్లో వాహనదారులపై ప్రభుత్వం కొత్త భారం మోపింది. రాష్ట్రంలో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్పై 60 పైసల చొప్పున 'వితంతు, అనాథల సెస్' (Widow and Orphan Cess) విధిస్తూ నిర్ణయం

వాహనదారులపై తాజాగా సెస్ రూపంలో అదనపు భారం పడింది. పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ అమ్మకాలపై నూతనంగా ఓ సెస్ అమలులోకి వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంధన ధరలు లీటరుకు 60 పైసల చొప్పున పెరిగాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ నూతన రేట్లు అమలులోకి వచ్చాయి కూడా. ఈ సెస్ ద్వారా లభించే ఆదాయాన్ని పూర్తిగా సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ సెస్ ను ప్రవేశపెట్టింది.. హిమాచల్ ప్రదేశ్. పెట్రోల్, డీజిల్ పై అనాథలు, వితంతువుల సంక్షేమ సెస్ ను ప్రవేశపెట్టింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంధన ధరలు లీటరుకు 60 పైసల చొప్పున పెరిగాయి. గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన హిమాచల్ ప్రదేశ్ వ్యాట్ సవరణ చట్టం ద్వారా అనాథ, వితంతు సెస్ రూపంలో గరిష్టంగా లీటరుకు అయిదు రూపాయల వరకు వసూలు చేసేందుకు వీలుంది. ప్రభుత్వం ప్రస్తుతానికి లీటరుపై 60 పైసలు మాత్రమే అదనంగా పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ తాజా పెంపు వల్ల హిమాచల్ ప్రదేశ లో వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సిమ్లాలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుత రూ. 102.45 నుండి రూ. 103.05 కు చేరుకుంది. వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుపేద మహిళలు, తల్లిదండ్రులు లేని పిల్లలకు శాశ్వత ప్రాతిపదికన ఆర్థిక భరోసా కల్పించడమే ఈ సెస్ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఈ సెస్ రూపంలో వచ్చిన నిధులన్నింటినీ కూడా వితంతువులు, అనాథల పునరావాసానికి, విద్య, వైద్య ఖర్చుల కోసం ఖర్చు చేస్తామని వివరించింది.నేడు శక్తిమంతమైన అమావాస్య: జాతక దోషాలు తొలగిపోవాలంటే.. !!ఈ సెస్ ద్వారా వచ్చిన నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ఫండ్ అకౌంట్ ను ఓపెన్ చేసింది. అనాథ- వితంతు సంక్షేమ నిధి పేరిట ఏర్పాటైన ఈ ఖాతాలో వీటిని జమ చేస్తారు. ఈ మొత్తం ద్వారా నిరుపేద కుటుంబాలకు

మనం ఎప్పుడైనా గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైళ్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ, ఒక రైలు కేవలం గంటకు 9 కిలోమీటర్ల వేగంతో, అచ్చం నత్తనడకన నడుస్తుందంటే మీరు నమ్ముతారా? అంత

పెట్రోల్ ధరల తగ్గింపుపై అస్పష్టత ఆయిల్ కంపెనీల చేతిలోనే రేట్లు భారత్లోనే తక్కువ ధరల పెరుగుదల Petrol Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే దేశంలో పెట్రోల్

పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోయడం ఒక్కోసారి జరిగే పొరపాటే. అలాగే కొంతమంది పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే ఏమవుతుందో తెలుసుకోవాలనే ఆలోచన కూడా వస్తుంది. అయితే పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోస్తే

TATA Motors Offer : పండగ సీజన్ మొదలయ్యింది… దీంతో టాటా మోటార్స్ అప్పుడే అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఈ కంపెనీ కార్లు ఈ నెల (ఆగస్ట్) లో అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. మీరు కొత్త కారు అదీ టాటాదే

అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటీవల ఒమన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల నడుమ చర్చలు జరుగుతున్నాయనే వార్తలు

ఇంధన భద్రత పేరుతో దేశంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20)ను తప్పనిసరి చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు వాహనదారుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ20 పెట్రోల్ పోసిన వాహనాల మైలేజీ తగ్గిపోవడం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. కేంద్ర పన్నులతో పాటు రాష్ట్రాల పన్నులు, స్థానిక ఛార్జీల వల్ల ధరల్లో తేడా ఉంటుంది. ఇండియన్ ఆయిల్

దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20 Petrol)వాడకాన్ని త్వరగా పూర్తి స్ధాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు తప్పడం లేదు ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వాడకం వల్ల

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హోర్ముజ్ జలసంధి వేదికగా ఈ రెండు దేశాల మధ్య రగులుతున్న ఘర్షణల నేపథ్యంలో

పాత పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ వాహనంగా మార్చే ప్రక్రియను రిట్రోఫిట్టింగ్ (Retrofitting) అంటారు. ఈ ప్రక్రియలో కారులో ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్, గేర్బాక్స్ వంటి

ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ లో ఖమేనీ అంత్యక్రియలు, ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ ప్లాన్.. అదే జరిగితే ఇరాన్ ను

అమెరికా-ఇరాన్ వార్ ను సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో వాణిజ్య ఎల్పీజీ సిలెండర్ల (Commercial LPG Cylinders) ధరల్ని పెంచుకుంటూ వెళ్లింది. యుద్దం ఆగిపోయాక కూడా ఈ పెంపును పూర్తిగా ఉపసంహరించుకోలేదు

పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తేనే వాహనం కొనాలనుకునే వారి గుండెల్లో గుబులు మొదలవుతుంది. దీనికి తోడు కార్ల రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైమ్లో మన బడ్జెట్లో ఒక సూపర్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్యూవీలలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. అయితే ఈ జూలై నెలలో ఈ కార్ల అమ్మకాలను మరింత పెంచేందుకు హ్యుందాయ్ గట్టిగానే ప్లాన్ చేసింది… భారీ డిస్కౌంట్

భారతదేశ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో జూన్ 2026 నెలలో ఊహించని మార్పులు జరిగాయి. కార్ల అమ్మకాల రేసులో టాటా మోటార్స్ సరికొత్త రికార్డులు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో టాటా

భారత రైల్వేలో ఇక కొత్త శకం మొదలుకానుంది. ఇన్నాళ్లు నల్లటి పొగలు కక్కుతూ పరుగులు పెట్టిన డీజిల్ ఇంజిన్ల స్థానంలో.. పర్యావరణానికి మిత్రంగా నిలిచే ఓ కొత్త తరం రైలు భారత్లో అడుగుపెట్టబోతోంది. అదే

దమ్మపేట, జూలై 08 : పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని , ట్రాన్స్పోర్టు డ్రైవర్లకు, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్ ఫెడరేషన్ (AIRTWF-CITU) ఆల్

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో మంగళవారం ఓ లగ్జరీ బస్సు నడిరోడ్డుపై నిలిచిపోయింది. పర్యావరణ పరిర క్షణ, వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకుంటున్నారు. అయితే

యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇటు రోజూవారీ ఖర్చులు పెరిగిపోతున్నాయని ఇబ్బంది పడే ఆటో డ్రైవర్లకు పియాజియో ఒక కొత్త ఆప్షన్ తెచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు

Petrol Price : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగితే.. మరో వారం నుంచి 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు బ్రేక్ఈవెన్ (లాభనష్టాలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఆగస్టు నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలను స్థిరీకరించడమే లక్ష్యంగా ఈ అడుగు వేశాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర

సహజవాయువుపై ఆంక్షల ఎత్తివేత సాధారణ స్థితికి ఎల్ఎన్జీ రవాణా పరిశ్రమలకు లభించిన భారీ ఊరట Natural Gas Supply: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగానికి కేంద్ర

సహజవాయువు సరఫరాపై విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. పశ్చిమాసియా నుంచి హర్మూజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్జీ) రవాణా తిరిగి సాధారణ స్థితికి చేరడంతో ఈ నిర్ణయం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూల జీవ ఇంధనాల (బయో ఫ్యూయల్స్) వాడకం బాగా పెరుగుతోంది. మన దేశంలో కూడా ఇప్పటికే పెట్రోల్లో

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించగా, తాజాగా డీజిల్లో 15 శాతం వరకు ఐసోబ్యూటనాల్ కలపాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్లో

15 శాతం మిశ్రమం కలిపే దిశగా కేంద్రం అడుగులు ఇప్పటికే పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం అమలు.. దిగుమతుల భారం సాక్షి, హైదరాబాద్: పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ (ఈ–20) కలిపి విక్రయించేందుకు ఇటీవల

భారత్ ఇంధన రంగంలో మరో కొత్త అడుగు పెట్రోల్కు ఇథనాల్, డీజిల్కు ఐసోబుటానోల్ డీజిల్లో ఐసోబుటానోల్ ఎందుకు? Diesel isobutanol : వార్నీ.. ఇన్నాళ్లూ E20 ఇథనాల్ పెట్రోల్లో కలుపుతామన్నారు.. ఇప్పుడు

వర్షాకాలం వచ్చిందంటే.. రోడ్డు మీద చాలా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లల్లో కారులో వెళితే.. పక్కన ఉన్నవాళ్ల మీద ఆ బురద నీళ్లు పడటం చాలా కామన్ గా జరుగుతుంది. మన దగ్గర దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ

మాజీ సీఎం మమతా బెనర్జీపై రితబ్రత బెనర్జీ తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో ఈసీ ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసింది. తామే అసలైన టీఎంసీ అని ఇరు వర్గాలు చెబుతున్న నేపథ్యంలో వారి వివరణ కోరుతూ నోటీసులు
Petrol Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారా అని వాహనదారులు ఎదురుచుస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఇరాన్- అమెరికా యుద్ధం ముందటి
వాహనదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే స్థిరంగా కొనసాగితే, రాబోయే రెండు

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అధిక ధరలకు కొన్న ముడి చమురునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ప్రాసెస్ చేసి దేశీయంగా

తమిళనాడులోని శివకాశి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం కోపై నాయకన్పట్టి సమీపంలోని గురులక్ష్మి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని

అమెరికా-ఇరాన్ వార్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని (Petrol, Diesel price) వరుసగా పెంచుకుంటూ పోయిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు యుద్దం ముగిసిపోయి శాంతి ఒప్పందాలు కుదిరిపోయి, అంతర్జాతీయంగా క్రూడాయిల్

ఇప్పుడు మనదేశంలో ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఒక పెట్రోల్ బంకు కనిపిస్తుంది. కొత్త సాంకేతికతతో నిమిషాల్లో వాహనాల్లో నింపేస్తున్నారు. కానీ వందేళ్ళ క్రితం మనదేశంలో పరిస్థితి వేరు. మొట్టమొదటి పెట్రోల్

ఇంధన ధరలు ప్రజల జీవితాలను శాసిస్తాయి.. పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్న మార్పు వచ్చినా సామాన్యుడి నెల బడ్జెట్ పూర్తిగా తారుమారు అవుతుంది. వీటి ధరలు పెరిగితే నేరుగా వాహనదారులపై భారం పడుతుంది… అలాగే
ATF Price Cut : జులై 1న ఇంధన ధరల పరంగా వరుస అప్డేట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఉదయాన్నే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

నిన్న చమురు సంస్థ బీపీసీఎల్ కు ఇథనాల్ కేటాయింపు విషయంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వినిపించిన వాదనల్లో ట్విస్ట్

దేశవ్యాప్తంగా వాహనదారులకు నయారా ఎనర్జీ భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్పై లీటర్కు రూ. 5, డీజిల్పై లీటర్కు రూ. 3 చొప్పున కోత విధించింది

Petrol Price Reduced : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి అనుగుణంగా ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ బుధవారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను

నిత్యం పెరుగుతున్న ధరలతో అల్లాడిపోతున్న దేశంలోని వాహనదారులకు ప్రైవేట్ రంగ చమురు దిగ్గజం నయారా ఎనర్జీ (Nayara Energy) అదిరిపోయే ఊరటనిచ్చింది. దేశవ్యాప్తంగా తమ రీటైల్ నెట్వర్క్లో పెట్రోల్ ధరను
Nayara Energy Petrol Price Cut 2026 : దేశీయ వాహనదారులకు ఒక క్రేజీ అప్డేట్. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది

జులై నెల వచ్చేసింది. కొత్త నెల రావడంతో అనేక కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పాస్పోర్ట్ దరఖాస్తుదారులు, రైల్వే ప్రయాణికులపై కొత్త నిబంధనలు తీవ్ర ప్రభావం చూపుతాయి. అధిక

కొత్త ఈవీ పాలసీ ప్రకారం 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్ బైక్లు, స్కూటర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేయనున్నారు. అదే విధంగా 2027 జనవరి 1 నుంచి పెట్రోల్, సీఎన్జీ ఆటోరిక్షాలకు కూడా

ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎంతోమంది యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అటువంటి వారి కోసం రైల్వే శుభవార్త తెచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న యువకులకు రైల్వే శాఖ నుంచి బంపర్