
బోధ్గయా, సెప్టెంబర్ 15: ఎనిమిదేళ్ల బాలుడు గొంతులో రసగుల్లా ఇరుక్కోవడంతో మృతి చెందాడు. ఈ ఘటన బోధ్గయా పోలీస్స్టేషన్ పరిధిలోని సోనూ బిఘా గ్రామంలో ఆదివారం (సెప్టెంబర్ 13) రాత్రి జరిగినట్లు సమాచారం. బీహార్లోని బోధ్గయాలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
Found this helpful?
Share this story with your network