
Veldanda: పోతేపల్లిలో ఉప్పల ట్రస్ట్ ఉదార్యత బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం! Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామం లో అప్పల గున్నమ్మ మరణించిన విషయం తెలుసుకొని ఉప్పల ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారం తో కుటుంబ సభ్యులకు 3000రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అంజి మాస్టర్,తాగుళ్ల చంద్రయ్య, సాయిబాబు, బోయినిపల్లి తిరుపతయ్యగౌడ్ , డీలర్ వెంకటయ్య, ఏనుముల నారయ్య ,వార్డు నెంబర్ గోరటి అశోక్ కుమార్ పాల్గొన్నారు
.




