
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ (Vijay) హీరోగా నటించిన చివరి చిత్రం జన నాయగన్ (Jana Nayagan). హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ విలన్గా నటించాడు. తమిళనాడు సీఎం, దళపతి విజయ్ (Vijay) హీరోగా నటించిన చివరి చిత్రం జన నాయగన్ (Jana Nayagan). హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ విలన్గా నటించాడు. ఎన్నో వాయిదాలు, వివాదాల తరువాత జన నాయగన్ జులై 23 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకుంది. తెలుగులో బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా ఆధారంగా విజయ్ ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో మిక్స్డ్ టాక్ అందుకున్నా కూడా తమిళ్ లో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది. ఇక జన నాయగన్ ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఆగస్టు 21వ తేదీ నుంచి తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం,కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు జీ5 అధికారికంగా ప్రోమోను విడుదల చేసింది. థియేటర్లో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీ ప్రేక్షకు ముందుకు వస్తుండటంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కథ విషయానికొస్తే ఖైదీగా జైలు జీవితం ముగించుకుని బయటకు వచ్చిన వెట్రి కొండాన్ (విజయ్), ప్రమాదంలో చనిపోయిన జైలు అధికారి కుమార్తె విజ్జి (మమిత బైజు) ని పెంచే బాధ్యత తీసుకుంటాడు. ఆఫ్రికా దేశాలను సైతం వణికించిన అంతర్జాతీయ క్రిమినల్ జాన్ హిమ్లర్ (బాబీ దేవోల్) విజ్జిని అంతం చేయడానికి చూస్తూ