
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుబ్బడిలో ప్రైవేటు భూమిని కుల సంఘానికి ఇవ్వాలని కొందరు ముదిరాజ్ నేతలు బెదిరిస్తున్నారని రాజయ్య కుటుంబం ఆరోపించింది. భూమి ఇవ్వలేదని కుల బహిష్కరణ చేసి, తమతో మాట్లాడితే రూ.2,000 జరిమానా విధిస్తామని, ఇల్లు తగలబెడతామని బెదిరిస్తున్నారని బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
Found this helpful?
Share this story with your network