
యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్మేళాను ఎంపీ బస్తీపాటి నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు.
Found this helpful?
Share this story with your network