
పండగ వేళ ఆ ఇంట్లో విషాదం నెలకొంది.. ఆర్థిక ఇబ్బందులతో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పండగను సైతం పక్కనపెట్టి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థిక సాయం అందించడంతో పాటు.. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Found this helpful?
Share this story with your network