
Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లో సెప్టెంబర్ 15వ తేదీన విక్రయాల సునామీ కనిపించింది. దీంతో ఒక్క రోజే ఇన్వెస్టర్లకు రూ. 9 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. 200లకి పైగా కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకి తీవ్రంగా నష్టపోయాయి. కీలక రంగాల్లోనీ కంపెనీ స్టాక్స్ అన్నీ నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఇంతకీ ఈరోజు మార్కెట్లు భారీగా పడిపోయేందుకు గల కారణాలేంటి ? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Tags:#market crash
Found this helpful?
Share this story with your network