
మధ్యప్రదేశ్ సీఎంగా నా పదవికి రాజీనామా చేస్తున్నా’’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆదివారం ఓ రాజీనామా లేఖతో అందరినీ అవాక్కయ్యేలా చేశారు. అసలు విషయం ఏమిటంటే.. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో అంటువ్యాధులు ప్రబలి 30మందికి పైగా గిరిజన చిన్నారులు ఇటీవల మరణించారు.





