
మధ్య కాలంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై ఫోక్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. యూట్యూబ్లలో జానపద గేయాలకు భారీగా ఆధరణ లభిస్తోంది. కోట్ల కొద్ది వ్యూస్ తో లక్షల కొద్ది డబ్బు తెచ్చిపెడుతున్నాయి పాటలు. దాంతో చాలామంది యంగ్ స్టార్స్ ప్రైవేట్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. యంగ్ యాక్టర్స్, యంగ్ డాన్సర్లు తమ ప్రతిభ చూపించడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది. అలా పాపులర్ అయినవారిలో మాధురి రాథోడ్ కూడా ఒకరు. నిమ్మతోట వనములో పాటతో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఇమేజ్ సాధించి ఆమె.. ఈమధ్య ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. మాధురి రాథోడ్ , ఈశ్వర్ సాయి వివాదంగురించి తెలిసిందే. 'బాసింగ బలాలు' అనే పాట ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, నిమ్మతోట వనులో సాంగ్ ఫేమ్ మాధురి రాథోడ్ ఇద్దరు కలిసి చాలా సాంగ్స్ చేశారు. వీరిద్దరి మధ్య రిలేషన్ గురించి చోటుచేసుకున్న ఒక ఊహించని వివాదం ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ వివాదంతో మాధురి హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం మాధురి రాథోడ్ గురించి ఎక్కువగా నెట్టింట సెర్చ్ చేస్తున్నారట నెటిజన్లు. ఆమె సంపాదన గురించి తెలుసుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సక్సెస్ అనేది ఒక్క రాత్రిలో వచ్చేది కాదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల కష్టం, పట్టుదల, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. అవన్ని దాటుకుని ముందుకు సాగితేనే ఓ గుర్తింపు వస్తుంది. అది సాధించడం అంత ఈజీ కాదు. ఒకవేళ తెచ్చుకున్నా అదే క్రేజ్ను నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ప్రస్తుతం మాధురీ రాథోడ్ పరిస్థితి అదే. ఈశ్వర్ సాయి వివాదం మాధరి కెరీర్ పై గట్టిగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. రాతిరి ఓ రాతిరి, ప్రమీల, సిలకా, లాయి