
పర్యావరణ పరిరక్ష ణకు మట్టి గణపతిని పూజిద్దామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం పట్టణలో మున్సిపల్ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గ ప్రజలందరికి మట్టి వినాయక విగ్రహాలను అందించి, వినాయక చవితి శుభాకాంక్షలు తెలి పారు.





