
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Kerala vlogger Akhil nrd wife megha elopes with conductor: కేరళలో చోటు చేసుకున్న అఖిల్ ఎన్ ఆర్ డీ, మేఘా దంపతుల ఘటన సోషల్ మీడియాలో కాకరేపుతుంది. తొలుత మర్చంట్ నేవీలో పనిచేసే అఖిల్ ఆతర్వాత దాన్ని వదిలేసి యూట్యూబర్ గా సెటిల్ అయ్యాడు. అతనికి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఫాలోవింగ్ ఉంది. అదే సోషల్ మీడియా వేదికగా మేఘా అనేక యువతి పరిచయం అయ్యింది. అది కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది. ఆతర్వాత 2024 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అఖిల్, మేఘాలు ఇద్దరు సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ చేస్తు నెట్టింట హల్ చల్ చేస్తుంటారు. అయితే పెళ్లయిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. భర్త అఖిల్ పై మేఘాకు అనుమానం కల్గింది. అతని అఫైర్ లు ఉన్నాయని తరచుగా భర్తపై అనుమానం పడేది. ఇద్దరి మధ్యఇది కాస్త రచ్చగా మారింది.ఆ తర్వాత మేఘ కాలేజీ చేస్తానంటే భర్త అఖిల్ ఆమెను జాయిన్ చేశాడు. అప్పటికే ఆమె బ్యాచిలర్ ఆఫ్ లా చేసింది. ఇంతలో ఆమెకు రోజు బస్సులో ప్రయాణించే కండక్టర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారినట్లు చెబుతున్నారు. భర్తతో తరచుగా గొడవలు దీంతో మేఘ కండక్టర్ కు దగ్గరైంది. ఇటీవల అతనికి ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో మేఘా సైతం తన ఇన్ స్టాలో భర్తపై వేధింపులు ఆరోపణలు చేస్తు ఒక వీడియో పోస్ట్ చేసిందని ఆ తర్వాత