
సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగిసినందున జేబీసీసీఐ కార్మిక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి వెడ్డపల్లి కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం ప్రెస్భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.





