
ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావానికి తేమ ఒత్తిడికి గురవుతున్న ప్రతి పంటనూ కాపాడేందుకు యుద్ధప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆదివారం జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Found this helpful?
Share this story with your network