
గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని సోమవారం గణేష్ విగ్రహ ప్రతిష్టాపన, 23న బుధవారం నిమజ్జనం జరుపుకోవాలని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వొజ్జల వెంకటేశ్వర్లు, గోవర్ధనగిరి శశిధర్, ఉత్సవ సమితి అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాస్, కార్యదర్శి రావుల శ్రీనివాస్, వీహెచ్పీ విభాగ్ అయోధ్య రవీందర్ సూచించారు.





