
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారులో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాంచంద్ర నాయక్ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడగా.. ఆయన డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి.
N
Written by Nimisham Editorial
checkSenior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.



