
ఏలూరు: వినాయక చవితి పర్వదినం వచ్చిందంటే చాలు.. వీధి వీధినా ఆధ్యాత్మిక శోభ వెల్ల విరుస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గణనాథుడి మండపాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, వినూత్న రీతుల్లో తీర్చిదిద్దుతుంటారు. ముఖ్యంగా నేటి రోజుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుండటంతో మట్టి వినాయకులతో పాటు ప్రకృతి సిద్ధమైన వస్తువులతో తయారు చేసిన విగ్రహాల వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
Found this helpful?
Share this story with your network