
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణనాథుడిని వివిధ రూపాలు, ఆకారాలు, అలంకరణలతో ప్రతిష్ఠిస్తూ భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో కొలువుదీరిన స్వర్ణ గణపతి, మహారాష్ట్రలో దర్శనమిస్తున్న గోల్డెన్ మోదకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ బేగంబజార్ పరిధిలోని ఫీల్ఖానాలో ఏర్పాటు చేసిన బంగారు గణేశుడిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Found this helpful?
Share this story with your network