
తస్సాదియ్యా ఏం అందం సామి.. మృణాల్ సరికొత్త హాట్ లుక్స్ వైరల్
మృణాల్ ఠాకూర్.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతా రామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. | Mrunal Thakur | 13-09-2026

మృణాల్ ఠాకూర్.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతా రామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. | Mrunal Thakur | 13-09-2026

రెడ్ డ్రెస్లో దిగిన ఫోటోలను మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ తాజా సీజన్కు ముందు ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై జట్టు కెప్టెన్సీ నుంచి టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను తప్పించింది. అతడి స్థానంలో కొత్త సారథిని ఎంపిక చేసింది. కాగా గతేడాది అజింక్య రహానే కెప్టెన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత జట్టు పగ్గాల్ని ఎంసీఏ శార్దూల్ ఠాకూర్కు అప్పగించింది. ఈ ఆల్రౌండర్ సారథ్యంలో ముంబై ఈ ఏడాది తమ గ్రూప్ దశలో అజేయంగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, క్వార్టర్స్లో కర్ణాటక చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. మొత్తంగా రంజీల్లో శార్దూల్ కెప్టెన్సీలో ముంబై నాలుగు మ్యాచ్లు గెలిచి.. ఒకటి ఓడి.. మూడు డ్రా చేసుకుంది. కాగా శార్దూల్ ఠాకూర్ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడానికి గల కారణాన్ని ఎంసీఏ చీఫ్ సెలక్టర్ రాజేశ్ పవార్ తాజాగా వెల్లడించారు. అందుకే తప్పించాము టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్సీ రూపంలో శార్దూల్పై మరోసారి అదనపు భారం వేసేందుకు మేము సిద్ధంగా లేము. అతడిపై పనిభారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. రంజీ ట్రోఫీలో 10 మ్యాచ్లు ఆడాలి. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా తరచూ అతడికి విశ్రాంతి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని రాజేశ్ పవార్ తెలిపాడు. శార్దూల్తో చర్చించిన తర్వాతే కొత్త కెప్టెన్ను ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. కొత్త సారథిగా అతడే ముంబై కొత్త కెప్టెన్గా సిద్దేశ్ లాడ్ ఎంపికయ్యాడు. 34 ఏళ్ల సిద్దేశ్ సుదీర్ఘ కాలంగా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 135 ఇన్నింగ్స్లో కలిపి 5623 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో.. 15 శతకాలు, 30 అర్ధ శతకాలు ఉన్నాయి. పరుగుల వరద గత రంజీ సీజన్లో సిద్దేశ్ లాడ్ 11 ఇన్నింగ్స్ ఆడి సగటు 77.40తో 774 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా.. నాలుగు

Nirmal: మినీ గూడ్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ! ఈ వార్తకు సంబంధించిన

కన్వర్ యాత్ర సందర్భంగా 180 కిలోమీటర్లు నడిచి, 61 లీటర్ల కన్వర్ను మోసిన మాన్సీ ఠాకూర్ ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్గా మారారు. అయితే తనను మోనాలిసాతో పోల్చడం ఆమెకు నచ్చలేదు. పేరు, రూపంతో కాదు.. మహాదేవునిపై తన భక్తితోనే గుర్తింపు పొందాలంటూ మాన్సీ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.. ఇంటర్నెట్ డెస్క్: కన్వర్ యాత్రలో 61 లీటర్ల కన్వర్ను మోసుకుంటూ సుమారు 180 కిలోమీటర్లు నడిచిన మాన్సీ ఠాకూర్ సోషల్ మీడియాలో వైరల్గా మారారు. మాన్సీ రాజ్పుత్గా కూడా గుర్తింపు పొందిన ఆమెను గతంలో మహాకుంభ్ సందర్భంగా వైరల్ అయిన మోనాలిసాతో పోల్చుతూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అయితే ఈ పోలికపై మాన్సీ తీవ్రంగా స్పందించారు. తాను సనాతని, మహాదేవుని భక్తురాలినని.. తనను మోనాలిసాతో పోల్చడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. తన సొంత గుర్తింపుతోనే ప్రజలు తనను గుర్తించాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాన్సీ మాట్లాడుతూ.. ‘నేను మాన్సీ ఠాకూర్ని. నన్ను మోనాలిసాతో పోల్చొద్దు. నన్ను కన్వర్ యాత్ర వైరల్ షేర్నీ, మాన్సీ రాజ్పుత్ అని పిలవాలి. నేను సనాతనిని, మహాదేవుని భక్తురాలిని. మోనాలిసా ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడంపై ఎంతో వ్యతిరేకత వచ్చింది. నేను హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా’ అని అన్నారు. మాన్సీ ఇటీవల కన్వర్ యాత్ర, సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తనకు వచ్చిన గుర్తింపు మోనాలిసాతో పోలికల వల్ల మాత్రమే కాకుండా.. తన కన్వర్ యాత్ర కారణంగా కూడా కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు . 61 లీటర్ల కన్వర్ను మోసుకుంటూ సుమారు 180 కిలోమీటర్లు నడిచిన ఆమె ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదట్లో మాన్సీ రూపాన్ని మోనాలిసాతో పోల్చుతూ వచ్చిన ప్రచారం ఆమెకు గుర్తింపు తెచ్చినప్పటికీ, ఇప్పుడు తన శివభక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాలు, కన్వర్ యాత్రను కేంద్రంగా

ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు లోక్సభ సెక్రటేరియట్లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని సూచిస్తూ.. అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఫిర్యాదు న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు లోక్సభ సెక్రటేరియట్లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని సూచిస్తూ ఆ కార్యాలయం రాహుల్కు నోటీసు పంపించింది. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత చర్యల నివారణ సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రూల్ నెంబరు 353 ప్రకారం ముందస్తుగా నోటీసు ఇవ్వకుండానే అమిత్ షాపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అన్పార్లమెంటరీ భాషను ఉపయోగించారని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్ జైశ్వాల్లు ఈ ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 28లోగా సమాధానం ఇవ్వాలని సూచిస్తూ లోక్సభ సెక్రటేరియట్ రాహుల్కు నోటీసు పంపించింది

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం రాకా పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మినహా పెద్దగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. దీంతో సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా రాకా లో నటించే హీరోయిన్ల పాత్రలపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఈ ప్రాజెక్టులో భాగమని అధికారికంగా వెల్లడించారు. ఆమె సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్లో దీపికా పాల్గొంటున్నారని, ఆమెకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కూడా రాకా లో కీలక పాత్రలు పోషించనున్నారనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్ ఓ గిరిజన యువతిగా కనిపించనున్నారని, ఆమె పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్. రష్మిక పాత్ర మాత్రం మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం. ఆమె పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందని, నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని ప్రచారం సాగుతోంది. మృణాల్ ఠాకూర్ కూడా కథలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి పాత్రలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

కెరీర్ తొలినాళ్లలోనే మంచి పాపులారిటీ సాధించిన అందాల భామలు మృణాల్ ఠాకూర్, మీనాక్షి చౌదరి తర్వాత అదే ఫామ్ను కొనసాగించడంలో కొంత తడబడ్డారు. సరైన అవకాశాలు లభించకపోవడం, వచ్చిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో వారి కెరీర్ గాడి తప్పింది. దీంతో ఒకానొక దశలో కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు. అయితే, ఈ బ్యూటీలు ఇప్పుడు మళ్లీ స్పీడు పెంచారు. మృణాల్ ఠాకూర్ ఇటీవల డెకాయిట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించగా, ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని సమాచారం. అదేవిధంగా, మీనాక్షి చౌదరి కూడా షార్ట్ బ్రేక్ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఆమె నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న వృషభ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. అంతేకాకుండా, కార్తి హీరోగా రూపొందనున్న తెలుగు చిత్రంలోనూ, సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ వెబ్ సిరీస్లోనూ ఛాన్స్ కొట్టేశారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులతో వీరిద్దరూ తమ కెరీర్లో మరోసారి బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నారు. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే.. అవతార్ను బీట్ చేస్తున్న రామాయణ.. ఏ విషయంలో?

ఢిల్లీ: ఏపీలో పంటల బీమా పథకం పడకేసిందనే విషయం లోక్సభ సాక్షిగా తేటతెల్లమైంది. 2025-26 లో కేవలం 18.88 లక్షల మంది రైతులు మాత్రమే ఎన్రోల్ అయిన విషయం వెలుగు చూసింది. ఏపీలో పంటల బీమా పథకం గురించి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అడగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రామ్నాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. రైతులకు సంబంధించి పంట దిగుబడి డేటాను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలి. డేటా అందిన 21 రోజులలో బీమా కంపెనీల ద్వారా క్లైమ్ పరిష్కారం అవుతుంది. అంటే చంద్రబాబు సర్కారు.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం పై దృష్టి పెట్టలేదనే విషయం కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం సాక్షిగా బయటపడంది. ఈ పథకం ఎందుకో తెలుసా..? ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) అనేది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు లేదా అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భద్రత కల్పించే కేంద్ర ప్రభుత్వ పంట బీమా పథకం. రైతులు తక్కువ ప్రీమియంతో తమ పంటలకు పూర్తి రక్షణ పొందేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఇది చంద్రబాబు సర్కారు అలసత్వం.. మరి ఈ పథకాన్ని వినియోగించుకోవడంలో ఏపీ ప్రభుత్వం చూపిన అలసత్వం ఏమిటన్నది తాజాగా రుజువైంది. చంద్రబాబు సర్కారుకు రైతు సమస్యలపై దృష్టి లేదనడానికి ఇదొక ఉదాహరణ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే వైఎస్ జగన్ హయాంలో.. ప్రజా సంక్షేమాన్ని కానీ వారి సమస్యలను కానీ అత్యంత ఎక్కువ శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం. అందుకు ఈ గణాంకాలే ఉదాహరణం. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2022-23లో 123.87 లక్షలు, 2023-24 లో 132.55 లక్షల మంది రైతులకు పంట బీమాకు ఎన్రోల్ అయ్యారు. మరి