
Bigg Boss Weekend Episode : వీకెండ్ ఎపిసోడ్.. రోహిత్, షాలిని, త్రిగున్ కి ఇచ్చిపడేసిన నాగార్జున.. పనిషమెంట్స్ ఇచ్చి.. బిగ్ బాస్ 10 ‘డే 6’ ఫుల్ ఎపిసోడ్..
నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు.(Bigg Boss Weekend Episode)

నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు.(Bigg Boss Weekend Episode)

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. (Secret Soldier)

మీరు కూడా ఈ ఓయ్ ఓయ్.. సాంగ్ వినేయండి.. (Secret Soldier)

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి అత్యంత ఉద్రిక్త రూపం దాల్చింది. రష్యాపై మునుపెన్నడూ లేని రీతిలో అతిపెద్ద డ్రోన్ దాడులు చేయడానికి సిద్ధమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఏ క్షణంలోనైనా ఈ దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రష్యా గగనతలం పౌర విమానయానానికి ఎంతమాత్రం సురక్షితం కాదని, మాస్కోలోని విమానాశ్రయాలు కూడా తమ లక్ష్యాలలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. పౌర విమానాలు తమ టార్గెట్ కాదనే ఉద్దేశంతోనే ముందస్తుగా ఈ బహిరంగ హెచ్చరిక జారీ చేశామని, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ ప్రభుత్వాలు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించి ఆ ప్రాంతంలో ప్రయాణాలను తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యా స్వయంగా ప్రారంభించిన యుద్ధం వల్లే నేడు ఆ దేశానికి ఈ దుస్థితి ఎదురైందని ఆయన వ్యాఖ్యానించారు. జెలెన్స్కీ చేసిన ఈ బహిరంగ హెచ్చరికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్ వైఖరి ఉగ్రవాదుల తీరును తలపిస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయంగా తమపై ఎంత ఒత్తిడి వచ్చినా, ఉగ్రవాద తరహా చర్యలకు పాల్పడుతున్నవారితో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని పుతిన్ తెగేసి చెప్పారు. ఈ పరిణామాల మధ్యనే మంగళవారం రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా జరిపిన విధ్వంసకర దాడుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు ఈ యుద్ధంలో మృతి చెందినట్లు వెలువడిన వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి

రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులకు ఆహారం అంటే రుచి కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండటం, సులభంగా తీసుకెళ్లడం, ఎక్కువ శక్తినివ్వడం ముఖ్యం. యుద్ధభూముల్లో తాజా ఆహారం, వంట సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో అమెరికా సహా పలు దేశాల సైన్యాలు ప్రత్యేక రేషన్ ప్యాక్లను సిద్ధం చేశాయి. క్యాన్లలో మాంసం నుంచి గట్టి బిస్కెట్లు, చాక్లెట్, ఇన్స్టంట్ కాఫీ వరకు ఎన్నో రకాల ఆహారాలు సైనికుల రేషన్లో భాగమయ్యాయి.డి, సి, కె రేషన్లుగా విభజనరెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం సైనికుల అవసరాలను బట్టి రేషన్లను వేర్వేరు కేటగిరీలుగా రూపొందించింది. డి-రేషన్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే అధిక శక్తి ఆహారం కాగా, సి-రేషన్ రోజువారీ భోజనానికి సరిపోయే క్యాన్డ్ మీల్గా రూపొందింది. కె-రేషన్ మాత్రం తక్కువ బరువుతో సులభంగా తీసుకెళ్లేందుకు, ముఖ్యంగా వేగంగా కదిలే సైనికుల కోసం తయారు చేశారు. అమెరికా ఆర్మీ చారిత్రక రికార్డులు కూడా వీటిని ప్రత్యేక సైనిక రేషన్ కేటగిరీలుగా పేర్కొంటున్నాయి.ఒక రోజు రేషన్ తో దాదాపు 3,700 కేలరీల శక్తిఅమెరికా సైనికుల సి-రేషన్లో క్యాన్లో భద్రపరిచిన మాంసం, కూరగాయలతో కూడిన కూర ప్రధానంగా ఉండేవి. టొమాటో సాస్లో మీట్, మీట్ నూడుల్స్, పోర్క్ అండ్ బీన్స్, చికెన్, వెజిటబుల్స్ వంటి వంటకాలు కూడా ఉండేవి. ఒక రోజు రేషన్ దాదాపు 3,700 కేలరీల శక్తిని అందించేది. ఫ్రిజ్ లేదా ప్రత్యేక వంట సదుపాయం అవసరం లేకపోవడం వీటి ప్రధాన ప్రయోజనం.కె-రేషన్ బిస్కెట్లుతక్కువ బరువుతో ఎక్కువ దూరం వెళ్లాల్సిన సైనికుల కోసం కె-రేషన్
Jammu Kashmir Revised Ex-Gratia Norms : ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగంగా పోరాడుతూ.. దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదులుకున్న భద్రతా బలగాల సిబ్బంది కుటుంబాలకు బిగ్ రిలీఫ్ కల్పించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. వీరికి మాత్రమే కాకుండా ఉగ్ర ఘటనల వల్ల ప్రభావితమైన సామాన్య పౌరులకు మరింత అండగా నిలిచేందుకు కూడా సిద్ధమైంది. ముఖ్యంగా భద్రతా సంబంధిత వ్యయం కింద అందించే ఎక్స్గ్రేషియా, నష్టపరిహార నిబంధనలను సమూలంగా సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను అధికారికంగా నోటిఫై చేసింది. దీని ప్రకారం.. వీరమరణం పొందిన డిఫెన్స్, పారామిలటరీ జవాన్లకు రూ.25 లక్షలు, అమరులుగా మారిన పోలీసులకు రూ.12 లక్షల నష్టపరిహారాన్ని అందించనున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.సైనికులు, పారామిలటరీ బలగాలకు రూ.25 లక్షలుసరిహద్దుల్లో లేదా ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు అందించే నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. జమ్మూ కాశ్మీర్ స్థానికులైన డిఫెన్స్ లేదా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) సిబ్బంది ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో వీరమరణం పొందితే.. ఆ ఘటన రాష్ట్రం లోపల జరిగినా లేదా వెలుపల జరిగినా.. వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఒకవేళ స్థానికేతరులైన జవాన్లు జమ్మూ కాశ్మీర్ భౌగోళిక సరిహద్దుల్లో జరిగిన ఉగ్ర ఘటనల్లో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందుతుంది.పోలీసు అమరవీరులకు ఆర్థిక భరోసారాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తూ.. సిబ్బంది వీరమరణం పొందితే వారి కుటుంబాలకు మొత్తం రూ.12 లక్షలు ఎక్స్గ్రేషియాగా చెల్లిస్తారు. ఇందులో రూ.7 లక్షలు పోలీసు వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరు చేయగా.. మిగతా రూ.5 లక్షలను జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి అందజేస్తారు. అలాగే యాక్షన్లో ప్రాణాలు కోల్పోయే ప్రత్యేక పోలీసు అధికారులకు అందించే నష్టపరిహారాన్ని రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఉగ్ర దాడుల్లో తీవ్ర గాయాలపాలై శాశ్వత