
భారత హాకీ జట్టు లక్ష్యం బంగారు పతకం
భారత పురుషుల హాకీ జట్టు 2026 ఆసియన్ గేమ్స్ లో బంగారు పతకాన్ని కాపాడుకోవడం మరియు 2028 లోసాంజెల్స్ ఒలింపిక్స్ కు నేరుగా అర్హత పొందడం కోసం అచ్చుతనంతో ముందుకు సాగుత

భారత పురుషుల హాకీ జట్టు 2026 ఆసియన్ గేమ్స్ లో బంగారు పతకాన్ని కాపాడుకోవడం మరియు 2028 లోసాంజెల్స్ ఒలింపిక్స్ కు నేరుగా అర్హత పొందడం కోసం అచ్చుతనంతో ముందుకు సాగుత

హాకీ ప్రపంచ కప్లో భారత పురుషుల జట్టు రెండో రౌండ్లో అడుగుపెట్టింది. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి మ్యాచ్లో 5-3తో పాకిస్థాన్ను చిత్తు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్... రెండో రౌండ్కు హర్మన్ సేన వేదిక ఎక్కడైనా, పోటీ ఏదైనా పాకిస్థాన్ జట్టుపై భారత్దే ఆధిపత్యం..ఇది తాజా హాకీ ప్రపంచ కప్లోనూ నిరూపితమైంది.. తర్వాతి రౌండ్ చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన పోరులో చిరకాల ప్రత్యర్థిని భారత్ చిత్తుచేసింది. ఆమ్స్టెల్వీన్: హాకీ ప్రపంచ కప్లో భారత పురుషుల జట్టు రెండో రౌండ్లో అడుగుపెట్టింది. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి మ్యాచ్లో 5-3తో పాకిస్థాన్ను చిత్తు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (5వ, 21వ) పెనాల్టీ కార్నర్లతో, అభిషేక్ (11వ, 24వ) ఫీల్డ్ గోల్స్తో డబుల్ ధమాకా మోగించారు. వైస్-కెప్టెన్ హార్దిక్ సింగ్ (34వ) పెనాల్టీ స్ట్రోక్తో మరో గోల్ అందించాడు. పాక్ ఆటగాళ్లలో షాహిద్ (22వ, 46వ.), సుఫ్యాన్ (24వ) గోల్స్ చేశారు. రెండో స్థానంలో నిలిచిన భారత్ (6), గ్రూప్టాపర్ ఇంగ్లండ్ (9 పాయింట్లు)తో కలిసి రెండో రౌండ్ చేరింది. ఈ ఓటమితో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 16ఏళ్ల తర్వాత వరల్డ్కప్లో పాక్తో తలపడిన భారత్.. మ్యాచ్లో ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. తొలి క్వార్టర్స్లోనే చెరో గోల్తో చెలరేగిన హర్మన్, అభిషేక్.. రెండో క్వార్టర్లోనూ గోల్స్ కొల్లగొట్టి భారత్ను తిరుగులేని స్థితిలో నిలిపారు. వెంటనే కోలుకొని రెండు గోల్స్ కొట్టిన పాక్ను దెబ్బకొడుతూ తర్వాతి క్వార్టర్లో హార్దిక్ గోల్తో విరుచుకుపడ్డాడు. దీంతో భారత్ ఆధిక్యం 5-2కి చేరింది. ఆఖర్లో గోల్తో పాక్ పోటీలోకి వచ్చినట్టు కనిపించినా, భారత్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ప్రపంచ కప్లలో ఏడుసార్లు పాకిస్థాన్తో తలపడితే భారత్ సాధించిన విజయాలు తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్

నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్వీన్లో జరుగుతున్న FIH మెన్స్ హాకీ ప్రపంచకప్ 2026 లో భాగంగా బుధవారం సాయంత్రం అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. వాగ్నర్ హాకీ స్టేడియం వేదికగా సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానున్న పూల్-డీ చివరి మ్యాచ్లో భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. పూల్ నుంచి టాప్ 2 జట్లు మాత్రమే తదుపరి నాకౌట్ దశకు చేరుకునే అవకాశం ఉండటంతో ఈ సమరం ఇరు జట్లకు అత్యంత ప్రాధాన్యతగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ ఫలితం రెండు జట్ల భవిష్యత్తు ప్రయాణాన్ని ప్రత్యక్షంగా నిర్ణయించనుంది. ప్రపంచకప్ వేదికపై ఈ రెండు చిరకాల ప్రత్యర్థులు తలపడటం దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్లీ జరుగుతుండటం విశేషం. చివరిసారిగా 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచకప్లో భారత్ 4-1 తేడాతో పాకిస్థాన్పై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ హాకీ ప్రపంచకప్ 2026 లో ఈ రసవత్తర పోరు పునరావృతమవుతోంది. గత దశాబ్ద కాలంగా భారత్ జట్టు పాకిస్థాన్పై అజేయమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన FIH ప్రో లీగ్లో కూడా భారత్ 7-1 తేడాతో ప్రత్యర్థిపై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం పూల్-డీ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ జట్టు రెండు మ్యాచ్లలో విజయాలు సాధించి 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో ఇంగ్లండ్ ఇప్పటికే తదుపరి దశకు అర్హత సాధించగా, భారత్ వేల్స్పై 3-1తో గెలిచి ఇంగ్లండ్ చేతిలో 2-4తో ఓడి 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా పాకిస్థాన్ మరియు వేల్స్ జట్లు చెరో 1 పాయింట్తో తదుపరి స్థానాల్లో నిలిచాయి. భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే నేరుగా 6 పాయింట్లకు చేరి తదుపరి రౌండ్కు అర్హత సాధించే అవకాశం స్పష్టంగా ఉంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే భారత్కు 4 పాయింట్లు