
విమానంలో మహిళ కలకలం.. దుస్తులు విప్పేసి..
అమెరికన్ ఎయిర్లైన్స్లో ఇటీవల ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించి నానా రభసా సృష్టించింది.

అమెరికన్ ఎయిర్లైన్స్లో ఇటీవల ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించి నానా రభసా సృష్టించింది.

మీరు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇంట్లోంచి బయటకు వెళితే చాలు స్కూల్ పిల్లలు కనిపిస్తారు. ఈ సమయంలో వాళ్ల యూనిఫామ్స్ గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి స్కూల్కు సొంత యూనిఫామ్ ఉంటుంది… ఆ డిజైన్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఒక స్కూల్లో షర్ట్-ప్యాంట్ ఉంటే, మరో స్కూల్లో కుర్తా లేదా బ్లేజర్ ఉండొచ్చు. మరి దేశమంతటికీ ఒకే యూనిఫామ్ ఎందుకు లేదు? దీనికి ఒకటి కాదు చాలా కారణాలున్నాయి. యూనిఫామ్ డిజైన్ను వాతావరణం బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు వేడి ప్రాంతాల్లోని స్కూళ్లు తేలికైన, గాలి ఆడే దుస్తులను ఎంచుకుంటాయి. అదే చల్లని ప్రాంతాల్లోని స్కూళ్లలో స్వెటర్లు, బ్లేజర్లు ధరిస్తారు. యూనిఫామ్ ఎంపికలో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని NCF కూడా చెబుతోంది. స్కూళ్లలో యూనిఫామ్స్ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. పరిశోధనల ప్రకారం, యూనిఫామ్ ధరించడం వల్ల విద్యార్థుల మధ్య బట్టల విషయంలో కనిపించే వ్యత్యాసాలు తగ్గుతాయి. పేద, ధనిక అనే తేడా కనిపించకుండా అందరూ సమానమనే భావన కలుగుతుంది. ప్రతి స్కూల్కు దాని సొంత చరిత్ర, సంప్రదాయాలు ఉంటాయి. ఇవి యూనిఫామ్ డిజైన్పై ప్రభావం చూపుతాయి. కొన్ని స్కూళ్లు ఏళ్ల తరబడి తమ పాత యూనిఫామ్ డిజైన్నే కొనసాగిస్తాయి. మరికొన్ని స్కూళ్లు కాలానుగుణంగా డిజైన్లను మారుస్తూ సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. యూనిఫామ్ ఫ్యాబ్రిక్, డిజైన్ ఎంపికలో ప్రాక్టికాలిటీ కూడా ఒక ముఖ్యమైన అంశం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ యూనిఫామ్ను కొనుగోలు చేయగలగాలి. అలాగే విద్యార్థులు రోజంతా దాన్ని సౌకర్యవంతంగా ధరించగలగాలి

టీమిండియా డ్రెసింగ్ రూమ్ వాతావరణంపై తాజాగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకునే విషయంలో ఆటగాళ్లకు సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు. స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 10 వికెట్లు సాధించిన యువ స్పిన్నర్ మానవ్ సుతర్ టీమిండియా విజయంలో కీలక పాత్ర షోపించాడు. అతడి పాటు బ్యాటింగ్ విభాగంలో దేవదత్ పటిక్కల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి.. భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెసింగ్ రూమ్ పరిస్థితులపై తాజాగా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకోవడంలో సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు. మీడియాతో రాహుల్ మాట్లాడుతూ...'దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్ వంటి యువ ఆటగాళ్లు తక్కువ సమయంలో అద్భుత ప్రదర్శన చేసి.. మంచి గుర్తింపు సంపాదించడం చూసి ఒక సీనియర్ ఆటగాడిగా నేను ఎంతో సంతోషించాను. భారత డ్రెస్సింగ్ రూమ్ ఒక స్వేచ్ఛా యుతమైన వాతావరణంగా ఉంటుంది. ఇక్కడ ఆటగాళ్లను స్వేచ్ఛగా మాట్లాడటానికి, వారి అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి అవకాశం ఉంటుంది. వయస్సుతో ఆడిన మ్యాచులతో సంబంధం లేకుండా తోటి ఆటగాళ్లకు సహాయం చేయడం ప్రతి ప్లేయర్ బాధ్యత అని నేను భావిస్తున్నాను' అని రాహుల్ అన్నాడు. 'కొన్ని సందర్భాల్లో మా జట్టులో సీనియర్ ప్లేయర్లు, తక్కువ మ్యాచులు ఆడిన జూనియర్ ఆటగాళ్లు ఉంటారు. ఆ సమయంలో 'నేను నీ దగ్గర ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు' అని సీనియర్ ఆటగాళ్లు , 'అతను చాలా టెస్ట్ మ్యాచ్లు ఆడాడు కాబట్టి నేను వెళ్లి అతనితో మాట్లాడలేను' అని యువ ఆటగాళ్లు ఏదైనా చెప్పేందుకు సంకోచించరు. మా ఆటగాళ్ల మధ్య ఎటువంటి సిగ్గు లేదా అహంభావం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Man dog costume in Khandwa collectorate Madhya Pradesh: సాధారణంగా చాలా మంది ప్రభుత్వాలు సరిగ్గా ప్రజలకు కావాల్సిన సదుపాయలు, ఇచ్చిన హమీలు నెరవేర్చకుంటే నిరసనలు చేస్తారు. కొంత మంది ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు వినూత్నంగా నిరసనలు చేస్తారు. దీనితో ఓవర్ నైట్ లో ఫెమస్ అయి ఉన్నతాధికారుల వరకు వీరి బాధలు చేరుతాయని భావిస్తారు. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ లోని ఖాండ్వాలో ఒక వ్యక్తి తమ గ్రామంలో కొన్ని రోజులుగా ఉన్న కుక్కల బెడదను లేకుండా చేయాలని అధికారుల చుట్టు తిరిగాడు. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో వెరైటీ నిరసలు చేయాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా ఖాండ్వాలోని కలెక్టర్ ఆఫీసు లో మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు దీపక్ రాథోర్ వెరైటీగా కుక్క మాదిరిగా కాస్ట్యూమ్ ను వేసుకున్నాడు. నేరుగా కలెక్టర్ కు శునకంలా వేషం వేసుకుని మరీ వెళ్లి గత నాలుగేళ్లలో కుక్కల సంతాన నిరోధక కార్యక్రమాలపై రూ. 40 లక్షలు ఖర్చు చేయగా, 13, 225 కుక్కకాటు కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమం యొక్క ఖర్చు, అమలుపై విచారణ జరపాలని ఆయన కలెక్టరేట్ ఆఫీస్ లో తమ గొడును చెప్పుకున్నారు. నగరంలో ఇంత ఖర్చుచేసిన కూడా వీధి శునకాల కాటులతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చాడు. ఇటీవల కుక్క కాటు ఘటనలు మరీ ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. Read more: Snake Video: ఏంటాలెంట్ భయ్యా.!. పాము బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా కూడా చేస్తారా..?.. వీడియో వైరల్

టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ రాశీ ఖన్నా(Raashi Khanna) తన సరికొత్త గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వాటిని ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా అమ్మడు షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోల్లో రాశీ భుజాలపై నుంచి జారిపడేలా డిజైన్ చేసిన రెడ్ కలర్ శాలువా లాంటి క్లాత్ ను టాప్ లాగా స్టైల్ చేయగా, దానికి మ్యాచింగ్ హై వేస్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్లీటెడ్ చెకర్డ్ మిడ్డీ స్కర్ట్ ను ధరించి వేవీ హెయిర్, సింపులు మేకప్ తో రాశీ చాలా క్లాసీ లుక్ లో కనిపించగా, ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాయి

ఒక చిన్న చిలిపి ప్రాంక్.. భారత క్రికెట్ జట్టులో తీవ్ర కలకలం రేపింది. ఏకంగా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించేంత వరకు వెళ్లింది. ఈ ఆసక్తికరమైన సంఘటనను భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2005లో పాకిస్థాన్తో వన్డే సిరీస్కు ముందు కొచ్చిలో జరిగిన ఈ ఘటన అప్పట్లో డ్రెస్సింగ్ రూమ్లో పెను నాటకీయతకు దారితీసింది.ఏప్రిల్ 1న, అంటే ఏప్రిల్ ఫూల్స్ డే రోజున యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ కలిసి కెప్టెన్ గంగూలీపై ప్రాంక్ చేయాలని నిర్ణయించుకున్నారు. జట్టు సభ్యులందరూ పార్టీలకు అలవాటు పడ్డారని, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని గంగూలీ విమర్శించినట్లు కొన్ని ఫేక్ వార్తాపత్రిక క్లిప్పింగ్స్ను సృష్టించారు. వాటిని తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న గంగూలీ వద్దకు వెళ్లారు. "దాదా.. ప్రెస్కు మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏంటి?" అంటూ యువరాజ్ నాటకాన్ని ప్రారంభించాడు. ఆ క్లిప్పింగ్స్ చూడగానే గంగూలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు."నేను అలా అనలేదు. ఒకవేళ అన్నట్లు నిరూపిస్తే కెప్టెన్సీ వదిలేస్తా" అని గంగూలీ చెప్పాడు. పరిస్థితి మరింత నమ్మశక్యంగా ఉండటానికి, సీనియర్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ కూడా ఈ నాటకంలో భాగమయ్యారు. "నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు" అని సచిన్, ద్రావిడ్ అనడంతో గంగూలీ పూర్తిగా నమ్మేశాడు. దీంతో అతనిలో ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలో హర్భజన్, మరికొందరు ఆటగాళ్లు తమ కిట్ బ్యాగులు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు నడవడం

భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి అప్పట్లో జట్టులోని ప్లేయర్లు చుక్కలు చూపించారట! పాకిస్థాన్తో కీలక వన్డే సిరీస్కు ముందు డ్రెస్సింగ్ రూమ్లో దాదాపై చేసిన ఓ ప్రాంక్ను టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి అప్పట్లో జట్టులోని ప్లేయర్లు చుక్కలు చూపించారట! పాకిస్థాన్తో కీలక వన్డే సిరీస్కు ముందు డ్రెస్సింగ్ రూమ్లో దాదాపై చేసిన ఓ ప్రాంక్ను టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా గంగూలీని ప్రాంక్ చేయాలని యువరాజ్ సింగ్తో కలిసి ప్లాన్ చేసినట్లు వెల్లడించాడు. దాదాని ఏకంగా కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా భయపెట్టామని చెప్పాడు. పాక్ సిరీస్కు ముందు జరిగిన ఈ విషయాన్ని భజ్జీ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ‘ఆ రోజు జట్టు మొత్తం డ్రెస్సింగ్ రూమ్లోనే ఉంది. ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా దాదాను ప్రాంక్ చేద్దామని యువరాజ్ ప్లాన్ వేశాడు. యువీ దాదా దగ్గరకు వెళ్లి ప్లాన్ అమలు చేశాడు.. ‘మీరు చేసిందేం బాలేదు. నన్ను పార్టీ యానిమల్ అన్నారు. హర్భజన్ గురించి కూడా తప్పుగా మాట్లాడారు. ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ కూడా మ్యాచ్లు ఆడటం కంటే ఎక్కువగా పార్టీలు చేసుకుంటారని మీడియా ముందు చెప్పారు. ఇలా చేయడం పద్ధతేనా?’ అని యువీ దాదాను ప్రశ్నించాడు. దీంతో గంగూలీ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ‘నేనెప్పుడు అలా అన్నాను?’ అంటూ తిరిగి ప్రశ్నించాడు. మేం ముందే సిద్ధం చేసుకున్న తప్పుడు వార్తా క్లిప్పింగ్ అతడికి చూపించాం. దీంతో నిజంగానే అలా మాట్లాడానా? అని గంగూలీ ఆందోళన పడటం మొదలుపెట్టాడు’ అంటూ భజ్జీ వివరించాడు. ప్రాంక్ను మరింత రక్తి కట్టించేందుకు సీనియర్ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్లను కూడా రంగంలో దించినట్లు భజ్జీ వెల్లడించాడు. ‘ఈ విషయమంతా సచిన్ పాజీకి నేను ముందే చెప్పాను
ప్రజలకు మరింత చేరువగా పరిపాలనను తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న వినతుల పరిష్కారం కోసం నేటి (సోమవారం) నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మొత్తం 620 మండలాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. ప్రతి వినతిని అక్కడికక్కడే కంప్యూటర్లలో నమోదు చేసి, అర్జీదారులకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ను అందజేయనున్నారు. ఈ నంబర్ ఆధారంగా తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో ప్రజలు సులభంగా తెలుసుకునేలా డిజిటల్ వ్యవస్థను రూపకల్పన చేశారు.ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రతి వారం విపరీతమైన స్పందన వస్తుండగా, అందులో దాదాపు 70 శాతం సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరించాల్సినవేనని అధికారులు గుర్తించారు. దీంతో సామాన్య ప్రజలు చిన్న చిన్న సమస్యల కోసం కూడా జిల్లా లేదా రాష్ట్రస్థాయి కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులను తప్పించేందుకు ఈ విధానాన్ని తెచ్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. మండల స్థాయి ప్రజావాణి నిర్వహణ కోసం ఎంపీడీవోలను నోడల్ అధికారులుగా నియమించారు. కార్యక్రమ నిర్వహణ, అర్జీల స్వీకరణ, వాటిని సంబంధిత శాఖలకు బదిలీ చేయడం, పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షించడం వంటి బాధ్యతలను వీరు సమన్వయం చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఎంపీడీవోలకు ప్రత్యేక శిక్షణ కూడా అందించారు. గ్రామాల్లో చాటింపు వేయడంతో పాటు సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ సొంత భవనాలు లేని 152 మండల కేంద్రాల్లో అద్దె భవనాల్లోనూ ప్రజావాణి నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.ప్రజావాణి కేంద్రాల్లో కంప్యూటర్లు, స్కానర్లు, ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు హెల్ప్డెస్క్ ఆపరేటర్లను సిద్ధం చేశారు. ప్రజల నుంచి లిఖితపూర్వక వినతిని స్వీకరించిన వెంటనే పోర్టల్లో నమోదు చేసి రసీదు ఇస్తారు. ఈ కార్యక్రమంలో కేవలం

జెన్ జీ స్టైల్లో ప్రధాని మోదీ పూర్తిగా సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ఆయన చేస్తున్న ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇందుకు నిదర్శనం. తాజాగా సోషల్ మీడియా స్టార్లు తమ డైలీ రొటీన్ ను పోస్ట్ చేసినట్లు మోదీ కూడా తన దినచర్యలో కీలక ఘట్టాన్ని మనముందుకు తీసుకువచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి కొద్ది నిమిషాల ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో అత్యంత ఆత్మీయమైన క్షణాలను గడిపారు.7 లోక్ కల్యాణ్ మార్గ్లోని తన నివాస ప్రాంగణంలో రోజూవారీ దినచర్యలో భాగంగా నెమళ్లు, ఆవులకు ఆహారం తినిపిస్తున్న అరుదైన దృశ్యాలను ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న 80వ స్వాతంత్య్ర వేడుకల వేళ ఈ భావోద్వేగపూరిత వీడియో నెటిజన్ల మనసులను అమితంగా ఆకట్టుకుంటోంది.రాజ్యతంత్రంలో రాచఠీవి.. మన నెమళ్లు ఇక ఐక్యరాజ్యసమితిలో ముందే గుర్తుపట్టి ఆత్మీయంగా వీడ్కోలు పలికిన మూగజీవాలు!తన నివాసంలోని మూగజీవాలు తన కుటుంబ సభ్యులతో సమానమని ప్రధాని మోదీ తరచూ చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే వాటికి దాణా అందించడం ఆయన నిత్యకృత్యం. అయితే, స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఎప్పటికంటే ముందే ఆయన ఎర్రకోటకు బయలుదేరాల్సి వచ్చింది. ఈ మార్పును గ్రహించినట్లుగా ఆవులు, అందమైన నెమళ్లు ఆయన కంటే ముందే దగ్గరకు వచ్చి వీడ్కోలు పలికాయని మోదీ పేర్కొన్నారు. నా మిత్రులకు ఆహారం అందించడం రోజూ చేసేదే.. కానీ నిన్న ఉదయం నేను తొందరగా వెళ్తున్నానని గ్రహించి అవి నన్ను కలిసేందుకు వచ్చాయి అంటూ ఆయన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు.రీల్స్పై మోదీ తీవ్ర వ్యాఖ్యలు! యూత్ కు సీరియస్ మెసేజ్ప్రత్యేక ఆకర్షణగా పుంగనూరు జాతి ఆవులు!పీఎం నివాసంలో కనిపిస్తున్న పశువులలో ఆంధ్రప్రదేశ్ ప్రాచీన, అరుదైన రకానికి చెందిన పుంగనూరు జాతి ఆవులు కూడా ఉండటం గమనార్హం. వీటితో పాటు అందమైన నెమళ్లకు ఆయన సొంత చేతులతో ధాన్యాన్ని, దానాను

ఈ కాలం అమ్మాయిలు మెచ్చే బ్లౌజు డిజైన్ ఇది. సింపుల్ చీరకు అయినా మంచి లుక్ ఇస్తుంది. ఎలాంటి జ్యూవెలరీ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు.. ఇలాంటి డిజైన్ చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. సింపుల్ గా కాలర్ నెక్ నచ్చకపోతే… ఆ కాలర్ మీద ఇలా వర్క్ చేయించుకోవచ్చు. చాలా మంచి లుక్ ఇస్తుంది. ఎలాంటి వర్క్ లేకపోయినా, జ్యూవెలరీ లేకపోయినా హెవీ లుక్ కావాలి అంటే… ఇలాంటి కాలర్ డిజైన్ ఎంచుకుంటే సరిపోతుంది. చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. ఇలాంటి డిజైన్లు చాలా ట్రెండీ లుక్ ఇస్తాయి. పైన ట్రాన్సపరేంట్ క్లాత్ కి.. స్టోన్స్ తో డిజైన్ చేశారు. ఇలాంటి బ్లౌజుకి స్లీవ్స్ కూడా మంచి లుక్ ఇస్తాయి. మీ చీర డిజైన్ ఆధారంగా.. ఇలాంటి బ్లౌజు డిజైన్ చేయించుకోవచ్చు. రెండు రకాల క్లాతులతో ఇలా ట్రెండీగా కుట్టించుకోవచ్చు. ఇలాంటి డిజైన్లు క్లాసీ లుక్ ఇస్తాయి. మెడలో ఎలాంటి జ్యూవెలరీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా అందంగా కనిపిస్తారు. Strawberry: స్ట్రాబెర్రీ తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! Thread Bangles: అద్దాలతో మెరిసే థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ చూసేయండి Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు Bangle Designs: డైలీవేర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే గాజుల డిజైన్స్

విద్యార్థులే భావి భారత నిర్మాతలు.. స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ముర్ము రాష్ట్రపతి ప్రసంగానికి ముందు, తర్వాత ‘వందేమాతరం’ ఆలాపన న్యూఢిల్లీ: విద్యార్థులే భావి భారత నిర్మాతలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా పబ్లిక్ పరీక్షలను నిర్వహించేందుకు, పరీక్షల వ్యవస్థను మరింత విశ్వసనీయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని తెలిపారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి శుక్రవారం ప్రసంగించారు. మహాత్మా గాంధీ, సర్దార్పటేల్, అంబేడ్కర్ తదితర స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి, విద్యార్థులు, దేశ భవిష్యత్తు, మహిళా సాధికారిత, సాంకేతిక పురోగతి, జాతీయ భద్రత, వికసిత్ భారత్ తదితర అంశాలపై ఆమె మాట్లాడారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు లేకుండా చేసేందుకు, పరీక్షల వ్యవస్థలో విశ్వసనీయతను పెంచేందుకు ప్రభుత్వ సంస్కరణలు చేపట్టిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలపై దేశవ్యాప్తంగా జెన్జీ ఇటీవల చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యువత వల్ల దేశంలో బలమైన స్టార్టప్ వ్యవస్థ ఏర్పాటైందని, భారత యువశక్తిని చూసి అంతర్జాతీయ సంస్థలు ఆశ్చర్యపోతున్నాయని తెలిపారు. ఉగ్రవాదంపై పోరు అంశంలో ఆపరేషన్ సిందూర్ భారత శక్తి, సామర్థ్యాలను ప్రపంచానికి చాటిందని, ఉగ్రవాదులకు, ఉగ్రవాదానికి మద్దుతిచ్చే వారికి బలమైన హెచ్చరికలు పంపిందని చెప్పారు. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న దేశంతో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం జాతీయ, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న అత్యంత వ్యూహాత్మక చర్య అని రాష్ట్రపతి అభివర్ణించారు. నకల్సిజం నిర్మూలన అనేది దేశం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచ సగటు వృద్ధి రేటుకు రెట్టింపు వేగంతో భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని, దశాబ్ద కాలంలో 22 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. స్వాతంత్య్ర భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టేందుకు ప్రతీ పౌరుడి భాగస్వామ్యం అవసరమని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా

భారతదేశ వ్యాప్తంగా ఆగస్టు 15 వేడుకల సందడి మొదలైపోయింది. దేశప్రజలందరిలోనూ దేశభక్తి ఉప్పొంగే ఈ మహత్తర ఘట్టం కోసం ఎర్రకోట సిద్ధమవుతోంది. 200 ఏళ్లకు పైగా సాగిన బ్రిటీష్ దాస్య శృంఖలాలను తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజును గుర్తుచేసుకుంటూ, కోట్ల మంది భారతీయులు ఈ వేడుకలకు సన్నద్ధమవుతున్నారు.అయితే ప్రతి ఏటా వలే ఈసారి కూడా చాలామందికి ఒక పెద్ద అనుమానం మొదలైంది. అదేమిటంటే.. ఈసారి మనం జరుపుకోబోయేది 79వ స్వాతంత్ర్య దినోత్సవమా? లేక 80వదా? దీనికి సంబంధించిన అసలు నిజం, ఈసారి జరగబోయే ప్రత్యేక కార్యక్రమాల విశేషాలు ఇవే!79 కాదు.. ఇది కచ్చితంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవమే!చాలామంది ప్రతి సంవత్సరం కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఇది. 2026 సంవత్సరంలో నుంచి స్వాతంత్ర్య సంవత్సరం 1947 తీసేస్తే 79 వస్తుంది కదా.. మరి 80వ దినోత్సవం ఎలా అవుతుందని కొందరు లెక్కలు వేస్తుంటారు. కానీ ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరుగుతోంది. 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజే మొదటి స్వాతంత్ర్య దినోత్సవం. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అక్కడి నుంచి.. నేటి వరకు లెక్కేస్తే, ఈ 2026 ఆగస్టు 15న మన భారతావని జరుపుకునేది సరిగ్గా 80వ స్వాతంత్ర్య దినోత్సవం అవుతుంది.ఆగస్టు 15పై అమెరికా కీలక ప్రకటన! గవర్నర్ చారిత్రాత్మక నిర్ణయంఈ ఏడాది ప్రత్యేక థీమ్..ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కన్సెప్ట్ను ఎంచుకుంది. వికసిత భారత్ @ 2047 సాధనలో యువశక్తి పాత్ర అన్న ప్రధాన థీమ్ తో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. అంతేకాదు, జాతీయ గేయం వందేమాతరం రూపుదిద్దుకుని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసారి వేడుకల్లో దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానమంత్రి ఎర్రకోటకు చేరుకోగానే ముందుగా వందేమాతర గీతాలాపన జరుగుతుంది. ఆ తర్వాత ప్రధాని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి.. ఆరు చరణాల

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. వారి సమస్యల తక్షణ పరిష్కారం కోసం ‘టీజీ-వీర్’ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ పోర్టల్ను డీజీపీ సీవీ ఆనంద్ ఆదివారం ప్రారంభించారు.ఈ పోర్టల్ ద్వారా అమరవీరుల కుటుంబాలు తమకు అందాల్సిన ఆర్థిక సాయం, కారుణ్య నియామకాలు, నివేశన స్థలాల కేటాయింపు సహా ఇతర ప్రయోజనాలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అమరవీరుడి సర్వీసు వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అందిన ప్రయోజనాలు, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఒకేచోట లభ్యమవుతాయి. యూనిట్, రాష్ట్ర స్థాయిల్లోని ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారు.జిల్లాల పర్యటనలో భాగంగా రెండో రోజు వరంగల్కు చేరుకున్న డీజీపీ సీవీ ఆనంద్.. మావోయిస్టుల పోరాటంలో అసువులు బాసిన 28 మంది పోలీసు కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి క్యూఆర్ కోడ్ ఆధారిత ఫ్యామిలీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా నేరుగా ‘టీజీ-వీర్’ పోర్టల్ను యాక్సెస్ చేయవచ్చు. ఎక్స్గ్రేషియా, ఆర్థిక సాయం, పెన్షన్ వంటి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పలు కుటుంబాలు డీజీపీ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ను డీజీపీ ఆదేశించారు.నక్సల్స్ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న కాలంలో తాను వరంగల్లోనే వృత్తి జీవితాన్ని ప్రారంభించానని ఈ సందర్భంగా డీజీపీ గుర్తుచేసుకున్నారు